World

World

పుంగ్-వాంగ్ సూపర్ టైఫూన్ బీభత్సం: ఫిలిప్పీన్స్‌లో 230 కి.మీ వేగంతో గాలులు, 10 లక్షల మంది తరలింపు

ఫిలిప్పీన్స్ దేశాన్ని ‘పుంగ్-వాంగ్’ అనే సూపర్ టైఫూన్ వణికిస్తోంది. ఈ అతి తీవ్ర తుపాను కారణంగా గంటకు గరిష్ఠంగా 230 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. తుపాను దాటికి మెరుపు వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రమాదాలు పొంచి ఉండటంతో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన లూజాన్ ద్వీపంలోని అరోరా ప్రావిన్స్‌లో ఈ భయంకరమైన తుపాను తీరాన్ని తాకింది. ఈ తుపాను తీవ్రత సుమారు 18 వందల కిలోమీటర్ల మేర విస్తరించి…

World

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం ఆశలతో లాభాల బాట పట్టిన భారత స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు దేశీయ మార్కెట్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీనికి తోడు, అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో, 2025లో వడ్డీ రేట్లను మరో రెండు సార్లు తగ్గించవచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్‌కు మరింత బలాన్నిచ్చాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 566.96 పాయింట్లు లాభపడి 84,778.84…

NationalWorld

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు

భారతదేశానికి ఒక పెద్ద విజయంలో విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళ అనుభవజ్ఞులకి ఈ ఏడాది మొదట్లో ఖతార్‌లోని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో ఖతార్‌ కోర్ట్ 8 మంది భారత నావికాదళ అనుభవజ్ఞుల యొక్క మరణశిక్షను రద్దు చేయబడింది. ఈ అనుభవజ్ఞులు కెప్టెన్ నవతేజ్, బీరేంద్ర కుమార్, సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్, తివారీ, సుగుణాకర్, సంజీవ్ గుప్తా మరియు దహ్రా టెక్నాలజీలో సేవలను అందించే సెయిలర్ గోపకుమార్ లకి విముక్తి…

World

నేటి నుంచి భారత్-నేపాల్ సైనిక సమావేశాలు…

భారత్, నేపాల్ సైనిక దళాల మధ్య ఏటా మూడు రోజుల పాటు జరిగే ద్వైపాక్షిక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. భారత బృందానికి సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) డైరెక్టర్ జనరల్ రష్మీ శుక్లా నేతృత్వం వహించనున్నారు. నేపాల్ తరఫున సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్) ఇన్‌స్పెక్టర్ జనరల్ రాజూ ఆర్యాల్ పాల్గొంటారు. ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో ఇరు దేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి, సరిహద్దు ప్రాంత నేరాల కట్టడిపై చర్చించనున్నారు.

World

57 దేశాల్లో వీసా-ఫ్రీ ఎంట్రీ…

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక్కో దేశానిది ఒక్కో స్టైల్. వీసా అవసరం లేకుండానే ఏ దేశానికైనా వెళ్లగలిగితే పర్యాటకులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అందుకే చాలా దేశాలు ఆ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వీసా రహితంగా భారతీయులు తమ దేశంలో పర్యటించొచ్చని థాయ్‌లాండ్ తాజాగా ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు సడలింపు ఇచ్చింది.   ఈ ఒక్క దేశమే కాదు.. మొత్తం 57 దేశాల్లో వీసా లేకుండానే…

World

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా

రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి నార్త్ కొరియాతో పొత్తుపెట్టుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా అండగా నిలవనుందా.? దీనిపైనా US ఏమంటుంది? అనే విషయాల గురించి ఎప్పుడు తెలుసుకుందాం. వివరాలలోకి వెళ్తే అధునాతన సాంకేతికతతో ఆయుధాలను తయారు చేసుకోగల…

World

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం

వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా (NASA) సంచలనం సృష్టించింది.. సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఇప్పటివరకు విశ్వాంతరాల మీద అనేక రకాల పరిశోధనలను సాగించిన నాసా.. ఇక తన దృష్టిని గ్రహ శకలాలపై సారించింది. అస్టరాయిడ్స్‌ పై సమగ్ర అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఆ అస్టరాయిడ్ (Asteroid) పేరు బెన్ను. 1999 సెప్టెంబర్ 11వ తేదీన దీన్ని తొలిసారిగా గుర్తించింది నాసా. కార్బోనేషియస్ గ్రహశకలం ఇది. దీని విస్తీర్ణం 565 మీటర్లు. సెకెనుకు 28…

NationalWorld

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ…

NationalWorld

తిరుగుబాటు నేతను మట్టు పెట్టిన పుతిన్‌.. విమాన ప్రమాదంలో లేపేశాడా?

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రష్యా ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగురవేసి వెనక్కి తగ్గాడు. రష్యాలోని తెవర్‌ రీజియన్‌లో ప్రయాణికులతో కూడిన విమానం కూలిపోయినట్లు తొలుత సమాచారం అందింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. చనిపోయిన ప్రయాణికుల్లో…

World

హవాయి ద్వీపంలో ఆశ్చర్యం!

ఓ ఐదేళ్ల క్రితం ఓ కంపెనీ తాను తయారు చేస్తున్న కుంకుమ ప్రచారానికి ఓ ప్రకటన షూట్‌చేసింది. ఆ వీడియోలో కనిపించే వారంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో కనిపిస్తే.. మహిళలు ధరించిన కుంకుమ మాత్రం ఎర్రగా కనిపిస్తుంది. తమ కంపెనీ కుంకుమ ప్రకాశిస్తుంది అనే కోణంలో ఈ యాడ్‌ రూపొందించారు. ఇపుపడు హవాయి ద్వీపం చూస్తే కుంకుమ కంపెనీ ప్రకటనే గుర్తొస్తుంది. అమెరికాలోని హవాయి దీవిలో ఏర్పడిన భీకర కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 100 ఏళ్లలోనే…