World

World

విధ్వంసం.. నిరసనలు.. రోడ్డు దిగ్భంధం

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) వెలుపల అరెస్టు చేయడంతో పాక్ వ్యాప్తంగా అశాంతి, గందరగోళం చెలరేగింది. నిరసనకారులు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్ (GHQ)కి వెళ్లే రహదారులను అడ్డుకున్నారు. GHQ ప్రధాన గేటుపై రాళ్ళు, ఇటుకలను విసిరారు. ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, పెషావర్.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో PTI మద్దతుదారులు విధ్వంసాన్ని సృష్టించారు. నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (NAB), పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు ఇమ్రాన్…

World

రణరంగంగా పాకిస్తాన్.. పలుచోట్ల ఆర్మీ కంటోన్మెంట్ల ముట్టడి..

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ)పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను పాకిస్తాన్ పారామిలిటరీ రేంజర్లు మంగళవారం ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు. అవినీతి కేసులో ఆయన్ను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదిలా ఉంటే అరెస్టుకు ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ.. తనను అరెస్ట్ చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. మరోవైపు ఇమ్రాన్ అరెస్టుకు వ్యతిరేకంగా పీటీఐ పాకిస్తాన్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.   ఇదిలా ఉంటే పాకిస్తాన్ అంతటా…

TechnologyWorld

జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జట్టులో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. భారతీయ-అమెరికన్ నీరా టాండన్ (Indian-American Neera Tanden) తన దేశీయ విధాన మండలి తదుపరి అధిపతిగా అవుట్‌గోయింగ్ అడ్వైజర్ సుసాన్ రైస్‌ను భర్తీ చేస్తారని బైడెన్ శుక్రవారం ప్రకటించారు. బైడెన్ నిర్ణయాన్ని అనుసరించి, నీరా టాండన్ వైట్ హౌస్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించిన మొదటి ఆసియా-అమెరికన్‌గా నిలిచారు. గతంలో నీరా టాండన్ వైట్‌హౌస్‌లో స్టాఫ్ సెక్రటరీగా పనిచేశారు.…

World

సుడాన్ లో మిలటరీ, పారా మిలటరీ మధ్య ఘర్షణల్లో ఒక భారతీయుడితో సహా 56 మందిమృతి!

సుడాన్ లో మిలటరీకి, పారా మిలటరీకి మధ్య యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. మిలటరీ అధికారంలో ఉన్న సుడాన్ లో పౌర ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని పారా మిలటరీ కోరుతుండగా , తామే అధికారంలో ఉంటామని మిలటరీ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య నాలుగు వారాలుగా జరుగుతున్న చర్చలు విఫలం అవడంతో రెండు రోజులుగా ఒకరిపై ఒకరు కాల్పులకు తెగబడ్డారు. అక్కడ ప్రస్తుతం అంతర్యుద్ద వాతావరణమ నెలకొంది. ఈ నేపథ్యంలో భారతీయులు ఇళ్ళు దాటి…

CINEMANationalWorld

థాయ్‌లాండ్ లో గ్యాంబ్లింగ్.. చికోటి ప్రవీణ్ సహా 83 మంది ఇండియన్స్ అరెస్ట్

గ్యాంబ్లింగ్ కింగ్ చికోటీ ప్రవీణ్ సహా మొత్తం 93 మంది భారతీయులను గ్యాంబ్లింగ్ ఆడుతుండగా థాయిలాండ్ పోలీసులు అరెస్టు చేశారు. పట్టాయాలోని ఆసియా పట్టాయా హోటల్‌లో అనేక మంది భారతీయులు అనధికారికంగా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారన్న సమాచారం మేరకు అర్ధరాత్రి థాయ్ లాండ్ పోలీసులు ఆ హోటల్ పై దాడి చేశారు. ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూ‍ంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి…

World

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న హీరోయిన్ లయ. నెలకు శాలరీ ఎంతో తెలుసా?

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన అబ్బాయితో 2006లో వివాహం జరిగింది. లయ భర్త పేరు గణేష్ గోర్తి. ఆయన అమెరికాలో డాక్టర్. వివాహమయ్యాక లయ అక్కడే సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. Heroine Laya: టాలీవుడ్ లో రాణించిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. 1999లో విడుదలైన స్వయంవరం మూవీతో లయ హీరోయిన్ అయ్యారు. లయది విజయవాడ. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్…

NationalWorld

సెప్టెంబర్ లో జో బైడెన్ భారత పర్యటన

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ సంవత్సరం సెప్టెంబర్ లో భారత్ కు రానున్నారు. భారత్ లో సెప్టెంబర్ నెలలో జరిగే జీ 20 (G20) దేశాధినేతల సమావేశంలో ఆయన పాల్గొంటారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలను భారత్ సమర్దవంతంగా నిర్వహిస్తోందని అమెరికా ప్రశంసించింది. Joe Biden to visit India: జీ 20 సదస్సు భారత్ జీ 20 అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తోంది. అందులో భాగంగా ఈ సెప్టెంబర్ నెలలో భారత్ లో…

APNationalTELANGANAWorld

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటు

ట్విట్టర్ యాజమాన్యం మారాక అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వేల కోట్లకు సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ కొత్త నిబంధనలు తెరపైకి తెస్తున్నాడు. ఆదాయమే పరమావధిగా ముందుకు వెళుతున్నాడు. ట్విట్టర్ ని దక్కించుకున్న వెంటనే కీలక పదవుల్లో ఉన్న ఉద్యోగులను తీసేశాడు. అలాగే వెరిఫైడ్ అకౌంట్ కోసం డబ్బులు చెల్లించాలన్న నిబంధన తెచ్చాడు. దీంతో చాలా మంది వెరిఫైడ్ బ్లూ టిక్ కోసం ఏడాది చందా లేదా నెల నెలకు చందా…

World

100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ

గువాహటి(guwahati)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది. 100 ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, పెడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ, హెమటాలజీ, పాథాలజీ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భరీ చేయబోతున్నారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.…

CINEMANationalTELANGANAWorld

లాటరీలో హైదరాబాద్ మహిళకు రూ.2.2 కోట్లు.. ఎంత అదృష్టం అంటున్న నెటిజెన్స్!

ఒక్కోసారి జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన వారి లైఫ్ ను పూర్తిగా మార్చేస్తుంది.. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు.. మన లైఫ్ లో ఒక్క సంఘటన చాలు మనం పైకి లేవాలన్న లేదంటే పాతాళం లోకి కూరుకు పోవాలన్నా.. మరి అలాంటి సంఘటన ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళకు జరిగింది.. ఈమె లైఫ్ ను మార్చేసే అదృష్టం ఇది. ఈ మధ్యకాలంలో వారు లాటరీ గెలిచారు.. వీరు లాటరీ గెలిచారు.. అని ఎక్కడో ఒక…