World

CINEMAUncategorizedWorld

ఆస్కార్ వేడుకల్లో ఇండియన్ గా రెడ్ కార్పెట్ మీద నడుస్తా —:ఎన్టీఆర్

ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. అందుకే ఈ అవార్డు కోసం ప్రతి ఇండియన్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఇప్పటికే అమెరికా చేరుకొని ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. మొదట వెళ్లిన చరణ్ కొన్ని ఇంటర్వ్యూలు కవర్ చేయగా.. ఈ మధ్యనే వెళ్లిన తారక్…

World

యుద్ధమంటే ఇంత భీకరంగా ..?

అది ఒకప్పుడు సుందరమైన పర్యాటక ప్రదేశం. సాల్ట్‌ అండ్‌ జిప్సమ్‌ గనులు ఆ ప్రాంతంలో కొకొల్లలు. ఇప్పుడు అది సర్వనాశనమైంది. ఒకప్పుడు జీవకళతో కళకళలాడిన నగరంలో ఇప్పుడు ప్రేతకళ తాండవిస్తోంది. చూద్దామన్నా మనుషులు కనిపించని పరిస్థితి. ఎక్కడా చూసినా బాంబుల మోత, బుల్లెట్ల వర్షమే. యుద్ధం ఆ ఊరి రూపాన్నే మార్చేసింది. ఆ నగరాన్ని కైవసం చేసుకుంటే శత్రుదేశంపై యుద్ధంలో గెలిచినట్టే. ఉక్రెయిన్‌లోని బాక్‌ముఠ్‌ నగరం.. రష్యాతో యుద్ధంలో కకావికలమైన. రష్యా సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల…

NationalWorld

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌..

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన నేరస్తులను తిరిగి స్వదేశానికి శీఘ్రగతిన అప్పగించేందుకు బహుముఖ చర్యలు తీసుకోవాలని జి 20 దేశాలను భారత్‌ కోరింది. ఆర్థిక నేరస్తులను అప్పగించడమే కాదు, వారి నుండి దేశ విదేశాల్లో ఆస్తుల రికవరీ కూడా జరిగేలా చూడాల్సి వుందని కోరింది. దేశ రాజధాని శివార్లలోని గుర్‌గావ్‌లో అవినీతి నిరోధక వర్కింగ్‌ గ్రూపు మొదటి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ఇటలీ ప్రతినిధితో కలిసి కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర…

World

టర్కీలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

టర్కీలో మరోసారి భూకంపం సంభవించింది. మలాట్యా ప్రావిన్స్‌లోని యెసిల్యర్ట్ పట్టణంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది.   పలు భవనాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఒక బిల్డింగ్ కూలడంతో, ఆ శిథిలాల కింద తండ్రీ, కూతురు చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిథిలాల నుంచి వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. యెసిల్యర్ట్ పట్టణంలో అనేక బిల్డింగ్స్ కూలిపోయాయని, ఆ నగర…

World

రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం

వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది పూర్తయింది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను పాశ్చాత్య దేశాలన్నీ బహిష్కరించాయి.…

World

భారత్ పై కూడా ఆంక్షలు విధించాలి: ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై సంవత్సరం పూర్తి కావొస్తోంది. యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కూడా కనిపించడం లేదు. యుద్ధ (Russia Ukraine war) ప్రభావం ప్రపంచ దేశాల ఎకానమీ (world economy)పై తీవ్రంగా పడుతోంది. అమెరికా, యూరోప్ (europe) దేశాల సహకారంతో ఉక్రెయిన్ రష్యాను దీటుగా ఎదుర్కొంటోంది. Ukraine wants sanctions against India: ఇండియా పైనా ఆంక్షలు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఎంపీ ఒలెక్సాండ్ మెరెజో (Oleksandr Merezhko) ఆ…

World

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చ

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. త్వరలో జరగబోతున్న జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇమ్రాన్ ఒక్కడే 33 స్థానాల నుండి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగిన విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ ఖాన్ ఓటమి పాలవడంతో తన పార్టీ ఎంపీల అందరిని రాజీనామా చేయించాడు. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప…

World

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 47 ఏళ్ల ఇజ్రాయెలీ వ్యక్తి, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు వెనుక దాక్కుని అక్కడి యూదుల ప్రార్థన స్థలానికి వెళ్తున్న తండ్రీకొడుకులపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి సాయుధులు ఆ బాలుడిపై కాల్పులు జరపడంతో ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రార్థన స్థలం లో.. మరో ఘటనలో జెరూసలేంలోని ఒక…

World

చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

చైనాలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దేశ జనాభాలో 80 శాతం మంది కరోనా (Corona) బారిన పడ్డారు. గత వారంలో అంటే జనవరి 13- 19 మధ్య కాలంలో దాదాపు 13,000 మంది రోగులు కోవిడ్‌తో (Covid) ఆసుపత్రులలో మరణించారని చైనా తెలిపింది. దీనితో పాటు రాబోయే రోజుల్లో కరోనా వైరస్ మరింత వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత కరోనా విజృంభించడంలో అక్కడ…

TELANGANAWorld

హైదరాబాద్ వచ్చిన చేగువేరా కూతురు, మనుమరాలు

విప్లవ యోధుడు చేగువేరా (Cheguvera) కుమార్తె డాక్టర్ అలైదా గువేరా హైదరాబాద్ వచ్చారు. ఆమెతో పాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తెఫానియా గువేరా కూడా నగరానికి వచ్చారు. వీరికి అధికారులు, ప్రజాసంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్రభారతిలో జరిగే ‘క్యూబా సంఘీభావ సభ’కు అలైదా గువేరా, ఎస్తెఫానియా ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ, ఎంఐఎం మినహా ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చాలా…