NationalWorld

ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు

భారతదేశానికి ఒక పెద్ద విజయంలో విముక్తి లభించింది. గూఢచర్యం ఆరోపణలపై భారత నావికాదళ అనుభవజ్ఞులకి ఈ ఏడాది మొదట్లో ఖతార్‌లోని కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో ఖతార్‌ కోర్ట్ 8 మంది భారత నావికాదళ అనుభవజ్ఞుల యొక్క మరణశిక్షను రద్దు చేయబడింది. ఈ అనుభవజ్ఞులు కెప్టెన్ నవతేజ్, బీరేంద్ర కుమార్, సౌరభ్ వశిష్ట్, కమాండర్ అమిత్, తివారీ, సుగుణాకర్, సంజీవ్ గుప్తా మరియు దహ్రా టెక్నాలజీలో సేవలను అందించే సెయిలర్ గోపకుమార్ లకి విముక్తి లభించింది.