APPOLITICSUncategorized

చలో మచిలీపట్నం జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ..

ఈనెల 14న జరగభోయే జనసేనపార్టీ ఆవిర్భవ దినోత్సవం సభ విజయవంతం చేయాలని ఉలిసి అయిరాజ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యలయంలో ఏర్పాటుచేసిన మిడియాసమావేశంలో మాట్లాడుతూ మండలంలో నుండి ప్రత్యేకంగా 2 బస్ లు 10 కార్లు పైన బరిసంఖ్యలో బయలుదేరుతున్నామని తెలిపారు,, మచిలీపట్నంలో జరగభోయో పదోవ ఆవిర్భావ దినోత్సవము చాలా ప్రత్యేకమైనదని పవన్ కళ్యాణ్ ముఖ్యఅథిదిగా పాల్గొని ఎన్నికల ముందు జరగబోయే ఈకార్యక్రమంలో ఏవిధమైన దిశనిర్ధేశం చేస్తారాని *జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారన్నారు*

కావున ప్రతి గ్రామం నుండి మన జనసేన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మన నియోజకవర్గంలో నుండి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ప్రతీ గ్రామం నుండి ప్రతీఒక్కరూ స్వయంగా బాధ్యత తీసుకొని ప్రచారం చేయాలని కోరారు. మన నియోజకవర్గ అన్ని గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున మనం అందరం పాల్గొనాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట జనసేన పార్టీ నాయకులు పాలిశెట్టి సతీష్, బీడీలు రాజబాబు, గ్రంధి సుబ్రహ్మణ్యం, ఏనుగుపల్లి శ్రీనివాసు, ఈపి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు