తమిళనాడులోని అరుణాచల పుణ్యక్షేత్రంలో వెలసిన జ్యోతిర్లింగ స్వరూపుడైన పరమశివుడ్ని గిరి ప్రదక్షణ చేసి ఆ స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న కదిరి ఎమ్మెల్యే గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు టీడీపీ సీనియర్ నాయకులు సలాం బీడీ ఇస్మాయిల్ గారు, కౌన్సిలర్ రంగారెడ్డి గారు.

