AP

కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ : ది.25-11-2022(శుక్రవారం) .. కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చును వెతించి, పేద మధ్యతరగతి పిల్లగాలకు విలువైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కు అందరికీ మంచి పోషక విలువ గల ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు, ఎంపీపీ షేక్ మలక్ బషీర్ అధ్యక్షతన ప్రారంభమైన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం .. మండలానికి సంబంధించి పలు అభివృద్ధి పనులు – ఇతరత్రా అంశాలపై చర్చించిన ఎంపీటీసీ సభ్యులు , అధికారులు .. కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి ,వైస్ ఎంపీపీలు బండి మల్లికార్జునరావు , వెలగలేటి రాణి ,కంచికచర్ల గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత ,ఎంపీడీవో ,ఎమ్మార్వో రాజకుమారి ..