AP

భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం :
భారీ జన సమూహంతో, కంచికచర్ల నుండి నందిగామ వరకు పాదయాత్ర నిర్వహించిన, హైకోర్టు, సుప్రీంకోర్టు ,న్యాయవాది, మరియు తెలుగు రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు జై భీమ్ శ్రీనివాస్. ప్రత్యేక హోదా రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు , వస్తాయి, నిరుద్యోగ సమస్య తగ్గుతుందని. రాష్ట్రానికి ఉన్న అప్పులు కేంద్రమే భరించుకుంటుందని, ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు,