AP

పార్వతీపురం మండలం డోకిశీల ఆశ్రమ పాఠశాల

పార్వతీపురం మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ డోకిశీల పంచాయతీ ఆశ్రమ పాఠశాలలో స్కూల్ హెడ్ మాస్టర్ హాస్టల్ వార్డెన్ పట్టించికోవడం లేదు హాస్టల్ విద్యార్థులు స్నానాలు చేయకుండా ఎలా వెళ్తామని క్లాస్ రూమ్ కి వెళ్ళమని విద్యార్థులుఆందోళన చెందుతున్నారు రెండు రోజుల నుంచి తాగడానికి మంచి నీరు స్నానానికి నీళ్ళు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 206 మంది విద్యార్థులు ఇలాగే ఉన్నామని తెలియజేశారు