Editor

AP

కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి

కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని…

CINEMA

అనిల్ సుంకర కొత్త సాహసం: ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’

ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌తో ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుగా కొత్త నటీనటులతో ఒక వినూత్న చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా ఎంపికైన కొత్త టాలెంట్‌తో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నలుగురు నిరుద్యోగ యువకుల…

AP

రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశాభివృద్ధి సాధ్యం: ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా

.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా… దేశ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏపీ మెప్మా సంస్థ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏపీ మెప్మా కార్యాలయం నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెప్మా వ్యవస్థాపక అధ్యక్షులు హాజి ఖాదర్ బాషా మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఏ విధంగా పాలించాలి అభివృద్ధి పథంలో ఏ విధంగా…

AP

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం కదిరి మదరసా-ఏ- ఫుర్ఖనియా ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ…

AP

“ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం తగదు: వైసీపీ నేత మక్బూల్‌పై ప్రభాకర్ ప్రసాద్ ధ్వజం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి కదిరిలో ప్రైవేట్ ఆస్తులపై వైసీపీ నియోజవర్గ సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ప్రకటనపై తీవ్రస్థాయిలో స్పందించిన సామాన్య బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ సాక్షాదారాలు లేకుండా మక్బుల్ ప్రకటన చేయడం తగదు 1915 వ సంవత్సరంలో డాక్యుమెంట్ నెంబర్ 1584 ద్వారా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ ముత్తాత సీతారామయ్య కొనుగోలు చేశాడు ఈ విషయం పదే పదే చెబుతున్నప్పటికీ దాన్ని మసి పోసి మారేడు కాయ చేస్తూ మైనార్టీల భూమి అంటూ…

AP

వంద కోట్ల ముస్లింల భూమి పై కన్నేసిన నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధి!

కదిరిలో అడుగు భూమి కూడా కబ్జా కానివ్వం కదిరిని కబ్జాల నుండి కాపాడుతాం , అక్రమ లేఔట్లను ఎక్కడ ఉపేక్షించం వాటిని తొలగిస్తాం కదిరి పరిరక్షిస్తాం అని చెప్పే ప్రజాప్రతినిధులు కదిరి నడిబొడ్డున వందల కోట్ల రూపాయలు విలువచేసే భూములు లేఅవుట్లుగా మారుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కదిరిలో 100 కోట్ల భూ వ్యవహారంపై కదిరి వైయస్సార్సీపి సమన్వయకర్త బిఎస్ మక్బుల్ స్పందించారు. రికార్డులు పరంగా పరిశీలిస్తే ఆ భూమి ముస్లింలు దేనిని వారు లేకపోవడంతో…

AP

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం.

N. P. కుంట మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ఈ రోజు N. P. కుంట మండల కేంద్రం నందు గౌరవ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు ప్రతి గ్రామంలోనూ పార్టీ బలోపేతం చేసే దిశగా అన్ని విభాగాలకు పార్టీ క్యాడర్ ను భాగస్వామ్యం చేస్తూ , మండల స్థాయికమిటీ లు, పంచాయతీ కమిటీలు, గ్రామ కమిటీ లు,ఏర్పాటు చేసి పార్టీకి పూర్వ…

AP

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు…

గుడిసె బాబాజీ గారిని పరామర్శించిన మక్బుల్అన్న గారు… ఈరోజు NPకుంట మండలం, ధనియాన్ చెరువు గ్రామానికి చెందిన గ్రామ కన్వీనర్ గుడిసె బబాజీ గారు శస్త్రచికిత్స చేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న మన వైస్సార్సీపీ సమన్వయ కర్త బియస్. మక్బుల్ అన్న గారు వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి, వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా గారు, రాష్ట్ర ఎక్సక్యూటివ్ సభ్యులు బత్తల హరి…

AP

కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు…

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో సామాన్యులపై సాక్షి పత్రిక కక్ష సాధింపు సాక్షి పత్రికలో తప్పుడు కథనంపై పేద బ్రాహ్మణుడు ప్రభాకర్ ప్రసాద్ తీవ్ర ఆవేదన కదిరిలో ఫక్రుద్దీన్ అనే వ్యక్తి నుండి తమ కుటుంబ సభ్యులు 1915 లో ఆస్తిని కొనుగోలు చేశారు అయితే సాక్షి దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలు రాసిందని ఆవేదన సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాయడం తగదు సమాచారాన్ని దాచిపెట్టి లేని సమాచారం,…

AP

ఖదిరి క్షేత్రంలో రథసప్తమి సంబరాలు: సూర్యప్రభ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహుడు

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కదిరి పుణ్యక్షేత్రం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. సూర్యనారాయణ మూర్తిగా ఖాద్రీశుడు లోకానికి వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణుడు. రథసప్తమి రోజున శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు సాక్షాత్తు ఆ శ్రీ సూర్య నారాయణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్ఞానానికి మరియు ఆరోగ్యానికి ప్రతీకగా స్వామి వారిని ఆరాధించడం ఈ రోజు ప్రత్యేకత.  వైభవంగా సూర్య ప్రభ వాహన సేవ అత్యంత మనోహరంగా అలంకరించిన సూర్య ప్రభ వాహనంపై జగన్నాటక…