కదిరి పద్మావతి ఆసుపత్రి ఘటన: కేసు అవసరం లేదని మృతురాలి కుటుంబ సభ్యుల వెల్లడి
కదిరి లోని పద్మావతి హాస్పిటల్ వద్ద కాన్పుకోసము వచ్చి తల్లి, బిడ్డ చనిపోయిన విషయములో, మృతిరాలి భర్త ఓబుల్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు తన భార్య మాచి రెడ్డి హరిణి కుమారి తన పురిటి నొప్పులతో గత 7 రోజుల క్రితం పద్మావతి హాస్పిటల్ నందు అడ్మిట్ కావడం జరిగిందని, అయితే ఈ రోజు ఉదయము 5:30 గంటల సమయములో ఆమెకు పురిటి నొప్పులు రావడముతో డాక్టర్ గారు పరీక్షించి కడుపులో బిడ్డ చనిపోయిందని…

