విశాఖపట్నం తీరాన.. అంతర్జాతీయ యోగా దినోత్సవం..!
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుంది. విశాఖ తీరంలో అంతర్జాతీయ యోగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ భారీ ఈవెంట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో పాల్కొన్నారు. ప్రపంచ దేశాలను ఏకం చేసిన ఘతన యోగాది అన్నారు ప్రధానమంత్రి మోడీ. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు సాధన చేశారు. కోట్ల మంది జీవితాల్లో యోగ…

