Editor

AP

ఉత్సాహంగా ముగిసిన కదిరి మండల అండర్-12 క్రికెట్ పోటీలు….

ముగిసిన under 12 క్రికెట్ పోటీలు కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల under 12 సెలెక్షన్స్ నిర్వహించి వాటి నుండి క్రీడాకారులను రెండు జట్లు గా చేసి నిర్వహించిన మ్యాచ్ లు ఈరోజుతో ముగిసాయి. ఈరోజు జరిగిన రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కదిరి టైటాన్స్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేశారు. అఖిల్ 55, నిర్వీజ్ఞ 32,సన్నీ 26 పరుగులు చేశారు. ఆ తరువాత…

CINEMA

రాజకీయాల్లోకి రాను.. మూగజీవుల హత్యలపై మౌనం వహించను: రేణు దేశాయ్

హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో యాంకర్ రష్మీతో కలిసి నిర్వహించిన సమావేశంలో రేణు దేశాయ్ తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆమె కరాఖండిగా చెప్పారు. కేవలం సామాజిక బాధ్యత గల పౌరురాలిగా, జంతు ప్రేమికురాలిగా మాత్రమే తాను సమస్యలపై స్పందిస్తున్నానని వివరించారు. పదవుల కోసం కాకుండా, మూగజీవుల రక్షణే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వీధి కుక్కల పట్ల జరుగుతున్న క్రూరత్వాన్ని రేణు దేశాయ్ తీవ్రంగా…

TELANGANA

“ముఖ్యమంత్రి రౌడీలా మాట్లాడుతున్నారు”: రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రవణ్ ఫిర్యాదు!

ఖమ్మం జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను తెలుగుదేశం పార్టీ (TDP) కార్యకర్తలు కలిసి కూల్చివేయాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య హింసను ప్రేరేపించేలా ఒక రౌడీ మాదిరిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు అడిషనల్ డీజీపీ…

TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు: హరీశ్ రావుకు సిట్ నోటీసులు.. రేపు విచారణ!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 20, 2026) ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సిట్ బృందం ఈ కేసును అత్యంత వేగంగా విచారిస్తోంది. గచ్చిబౌలిలోని హరీశ్ రావు నివాసానికి వెళ్లిన పోలీసులు,…

AP

వయోజన విద్యతో సామాజిక మార్పు సాధ్యం: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్

కదిరి, జనవరి 19: సోమవారం రాత్రి కదిరి పట్టణంలోని అడపాల వీధిలో హేమలత నిర్వహిస్తున్న వయోజన విద్యా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వహణ తీరును పరిశీలించి, అభ్యాసకులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రతిరోజూ తరగతులకు హాజరై చదువుతోపాటు డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతను కూడా అవగాహన చేసుకోవాలని, తద్వారా ఎలాంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.…

AP

సమాజానికి దిశానిర్దేశం చేసిన ప్రజాకవి: ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు

సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన* రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం :- జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ గాండ్లపెంట(కటారుపల్లి), జనవరి 19: విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన…

AP

పులగంపల్లి బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు – సిమెంట్ లారీ ఢీ, 10 మందికి గాయాలు

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి సమీపంలో బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కదిరి నుంచి హిందూపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, బెంగళూరు నుంచి పులివెందుల దిశగా వెళ్తున్న సిమెంట్ లారీని ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు స్పందించి 108 అత్యవసర వాహనం ద్వారా క్షతగాత్రులను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ బస్సు…

AP

ఉత్సాహంగా సాగిన కదిరి మండల అండర్-12 క్రికెట్ ఎంపికలు…

కదిరి మండల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు under 12 క్రీడాకారుల సెలెక్షన్స్ జరిగాయి. ఈ సెలెక్షన్స్ లో under 12 విభాగం లో 30 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. బౌలింగ్, బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ నైపుణ్యలను పరీక్షించారు. ఈ ఎంపికకు సీనియర్ క్రీడాకారుడు సంపంగి అనిల్ కుమార్ సెలెక్టర్ గా వ్యవహరించారు. ఈ క్రీడాకారులకు మ్యాచ్ లు నిర్వహించి తుది జట్టును అనంతపురం లో జరుగు పోటీలకు పంపుతారు. ఈ సందర్బంగా సెలెక్టర్ అనిల్…

AP

కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి కదిరిలో ఘనంగా టిడిపి పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కామెంట్స్ భారతదేశ రాజకీయాలలో ఒక సంచలంగా మొదలైనటువంటి ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే ఆల్ టైం రికార్డ్ ఎన్టీఆర్ దే పార్టీ స్థాపించిన 90 రోజుల్లో అధికారంలోకి రావడం చారిత్రాత్మకం పటేల్, పట్వారి వ్యవస్థలకు…

CINEMA

వరుసగా నాలుగో హిట్: ‘అనగనగా ఒక రాజు’ సక్సెస్ మీట్‌లో నవీన్ పోలిశెట్టి భావోద్వేగం!

ప్రేక్షకులే నా వెనుక ఉన్న శక్తి: సంక్రాంతి పోటీలో పెద్ద సినిమాల మధ్య తన సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నవీన్ పోలిశెట్టి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. “బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల చిన్న ఆందోళన ఉండేది.. కానీ ప్రేక్షకులు దీన్ని బ్లాక్ బస్టర్ చేసి నా భయాన్ని పోగొట్టారు” అని ఆయన అన్నారు. కృష్ణానగర్‌లో అవకాశాల కోసం తిరిగిన రోజులను గుర్తుచేసుకుంటూ, వరుసగా నాలుగు హిట్లు అందించిన ప్రతి తెలుగు కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత…