Editor

National

విదేశీ విద్యపై భారత విద్యార్థుల మక్కువ: నీతి ఆయోగ్ నివేదికలో ‘బ్రెయిన్ డ్రెయిన్’ ఆందోళనలు!

ప్రపంచంలోనే అత్యధికంగా 18-23 ఏళ్ల వయసు కలిగిన యువత (దాదాపు 15.5 కోట్లు) భారత్‌లోనే ఉన్నప్పటికీ, నాణ్యమైన ఉన్నత విద్య మరియు మెరుగైన అవకాశాల కోసం వారు విదేశాల బాట పడుతున్నారు. 2024 నాటికి సుమారు 13.35 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో చదువుతున్నారని నీతి ఆయోగ్ పేర్కొంది. ముఖ్యంగా కెనడా (4.27 లక్షలు) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత అమెరికా (3.37 లక్షలు), యూకే (1.85 లక్షలు), ఆస్ట్రేలియా (1.22 లక్షలు), మరియు…

AP

గ్రామీణ పేదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుట్రలు -బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి

  పేదలకు మంచి జరిగినా ఆ నిర్ణయం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తీసుకుంది కాబట్టి వ్యతిరేకించాల్సిందే” అన్న పడికట్టు భావజాలంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ నేతలు “వికసిత్ భారత్ – గ్యారెంటీ రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్” పథకంపై వక్రభాష్యాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఉపాధి హామీ పథకాన్ని నేటి కాలానికి తగ్గట్లుగా మార్పులు చేస్తే అందులోని మంచిని చూడాల్సింది పోయి పేరు మార్చారని విమర్శిస్తున్నారు. మహాత్మాగాంధీ జాతిపిత. ఓ పథకానికి ఆయన పేరు…

AP

ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై ఆర్.సి.పి.ఐ (RCPI) ఆగ్రహం: ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా!

RCPI ఆధ్వర్యంలో ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుండి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ప్రాంత నిరుపేదలకు పని కల్పించు నిమిత్తము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమును ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం పథకం పేరును విబి రామ్ జీ గా పేరు మార్చడం చాలా శోచనీయం భారతదేశ జాతిపిత…

AP

గర్భవతిపై దాడి అమానుషం: జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కందికుంట ఘాటు హెచ్చరిక!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి గర్భవతి సంధ్యారాణి పై జరిగిన దాడి నీ ఖండిస్తూ కదిరి ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరామర్శించిన కదిరి ఎమ్మెల్యే కందికుంట…ఎమ్మెల్యే మాట్లాడుతూ…. షెడ్యూల్ కులానికి చెందిన గర్భవతినీ తన్నడం అంటే మీ కార్యకర్తలకు గాని మీకు గాని చిత్తశుద్ధి ఉండాలి జగన్మోహన్ రెడ్డి, వాస్తవ అవాస్తవాలు తెలుసుకొని మీ పార్టీ నుండి సస్పెండ్ చేయండి,మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. కోటి సంతకాలు చేస్తే ప్రజలు నమ్మరు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు…

AP

గర్భవతి అని చూడకుండా వైసీపీ కార్యకర్త దాడి: కదిరిలో దారుణం.. ప్రాణాపాయంలో చిన్నారి!

స్క్రోలింగ్ సార్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు మండలం ముత్యాల వారి పల్లి లో దారుణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యం టిడిపి కార్యకర్త ఏడు నెలల గర్భవతి సుధారాణి పై దాడి చేసిన వైసీపీ కార్యకర్త దాడి కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యతరాలు జగన్ బర్త్ డే వేడుకలు అంటూ టపాసులు కలుస్తున్న వైసీపీ కార్యకర్త ను తాను గర్భవతినని పక్కకు వెళ్లి…

AP

తలుపులలో మిన్నంటిన జగనన్న జన్మదిన వేడుకలు: పాల్గొన్న మక్బూల్ అహ్మద్ మరియు పూల శ్రీనివాస రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సంబరాల్లో కదిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్ మరియు ప్రముఖ నాయకులు పూల శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్టీ కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా…

AP

కదిరిలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు: కేక్ కట్ చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ ఇంచార్జ్ మక్బూల్ అహ్మద్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో భారీ కేక్ కట్ చేసి జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మక్బూల్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలందరూ ఐక్యంగా…

AP

కదిరిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం సింహకోట వీధి చంద్రమోహన్ ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసిన కదిరి శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నీసా, బహుద్దీన్,వైస్ చైర్మన్ రాజశేఖర్ ఆచారి,వార్డు కౌన్సిలర్ ఓం ప్రకాష్,వార్డు…

AP

పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’: బీటీఎస్ వీడియోలు పంచుకున్న రాశీ ఖన్నా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రాశీ ఖన్నా తాజాగా షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని ఆసక్తికరమైన బీటీఎస్ (బిహైండ్ ది సీన్స్) వీడియోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలను షేర్ చేస్తూ రాశీ ఖన్నా, “యాక్షన్, కట్ మధ్య నిశ్శబ్దం ఉంటుంది.…

TELANGANA

తెలంగాణ భవన్‌కు కేసీఆర్: సాగునీటి హక్కులపై ‘జల ఉద్యమం’ దిశగా బీఆర్‌ఎస్ అడుగులు

చాలా కాలం విరామం తర్వాత బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఆయన అధ్యక్షతన బీఆర్‌ఎస్ లెజిస్లేచర్ పార్టీ (BRSLP) మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సంయుక్త సమావేశం జరగనుంది. ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ తన కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ‘ఏపీ జల దోపిడీ’…