“మీ షూటింగ్ సెట్స్కు రావాలని ఉంది”: రాజమౌళి ‘వారణాసి’పై జేమ్స్ కామెరూన్ ఆసక్తి
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం ‘వారణాసి’ (SSMB29) సెట్స్ను సందర్శించాలని తన కోరికను వెలిబుచ్చారు. డిసెంబర్ 19న విడుదల కానున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన వర్చువల్ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారిద్దరూ సినిమా మేకింగ్, కొత్త ప్రపంచాల సృష్టి మరియు ఒకరి పనిపై ఒకరికి ఉన్న గౌరవం గురించి చర్చించుకున్నారు. కామెరూన్ చేతిలో కెమెరా? మహేష్…

