టీటీడీ విద్యాదాన ట్రస్ట్కు భారీ విరాళం: కోటి రూపాయల చెక్కును అందజేసిన విజ్ఞాన్ రత్తయ్య!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్కు ప్రముఖ విద్యావేత్త, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య బుధవారం కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడును స్వయంగా కలిసిన ఆయన, విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అందజేశారు. విద్యా రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో టీటీడీ చేస్తున్న కృషికి తన…

