Editor

AP

చంద్రబాబుకు అప్పుడు జేపీ గండం… ఇప్పుడు జేడీ గండం!

గెలుపు ముంగిట ఓ పరిణామం జరగడం.. చంద్రబాబు ఓడిపోవడం ప్రతీసారి కామన్ గా జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ఇలాగే బలమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు అన్ని పార్టీలను కూటమి కట్టాడు. నాటి టీఆర్ఎస్, కమ్యూనిస్టులతో మహాకూటమి పెట్టారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగితే చంద్రబాబు గెలిచేవారు. కానీ ఇక్కడే కాపులు ఆ పార్టీలు దెబ్బకొట్టాయి.   నాడు కాపు ఓటు బ్యాంకు టార్గెట్ ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి.. నీతిమంత రాజకీయాలు…

TELANGANA

రుణమాఫీపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!

పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలుచేస్తున్నారు. తాజాగా రేషన్‌ కార్డుల జారీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరో కీలక హామీ అమలుపై దృష్టిపెట్టారు. అధికారంలోకి వస్తూ రూ.2 లక్షలు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అమలు దిశగా అధికారుల నుంచి రేవంత్‌ ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తోంది.…

TELANGANA

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..

ప్రతీ పథకానికి రేషన్‌కార్డే ప్రాతిపదిక.. ప్రభుత్వ పథకాలను పొందాలంటే రేషన్‌ కార్డుల అవసరం ఉండగా.. కొత్త రేషన్‌ కార్డులు తీసుకోడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వబోతోంది. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన…

CINEMA

సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

భారీ అంచనాలతో ఈ రోజు విడుదలై హిట్ టాక్ తో దూసుకెళ్తున్న సినిమా ‘సలార్’. ఈ సినిమాలో ప్రభాస్‌ లుక్‌ ను అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చూపించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ దాదాపు రూ.160 కోట్లకు సలార్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు నెట్టింట ప్రచారం నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

TELANGANA

సీఎం రేవంత్‌రెడ్డికి 5వ తరగతి విద్యార్థిని ఎందుకు లేఖ రాసింది.. అందులో ఏముంది?

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో వరుసగా ఒక్కో గ్యారంటీని అమలు చేసుకుంటూ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజాధనంతో నిర్మించిన అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి రోజు నుంచి ప్రజాభవన్‌లో ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజా సమస్యలు,అభ్యర్థలకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటోంది. ఈ ప్రజావాణికి విశేష స్పందన లభిస్తోంది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను…

TELANGANA

తెలంగాణ వాహనదారులకు ఇది గొప్ప న్యూస్‌..!

ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్‌లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు చలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్‌ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది.   రెండు కోట్లకుపైగా పెండింగ్‌.. నవంబర్‌ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్‌ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ…

AP

జగన్ ను భయపెడుతున్న బిజెపి..

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను మార్చి జగన్ సాహసమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే అవి రాజకీయంగా ఎక్కడ వికటిస్తాయోనని భయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చితే దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాజకీయంగా అవకాశం కోల్పోవడం, జగన్ తమను దారుణంగా దెబ్బతీశారని భావించి.. వారు ప్రతిఘటించేందుకు సిద్ధపడతారు. ఆ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారికి ఆసరా అవుతుంది. తప్పకుండా ఎక్కువమంది బిజెపి వైపు మొగ్గు చూపుతారు. టిడిపిలోకి చాన్స్ లేదు. జనసేనలో చేరినా పెద్దగా…

AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..

ఏపీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సారధ్యంలో కొత్త పార్టీ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. జై భారత్ పేరిట ఆయన ఈరోజు సాయంత్రం జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. వచ్చే ఎన్నికల నాటికి ఏదో పార్టీలో చేరి విశాఖ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా బరిలో దిగుతానని చాలా సందర్భాల్లో జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.…

National

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి..

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నిన్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. అయితే దాడిలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నిన్న దాడి తర్వాత ముగ్గురు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో సైనికుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని ఇండియన్ ఆర్మీ తన అధీనంలోకి తీసుకొని.. ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్ చేపట్టింది.

TELANGANA

ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆరో రోజైన గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ వర్సెస్ ఎంఐఎం అన్నట్లు సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎవరికి భయపడేది లేదని.. కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదన్నారు.   మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అక్బరుద్దీన్ ఎంత…