Editor

AP

బిజెపి కోసం పవన్ చివరి ప్రయత్నం..

ఏపీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆయన కదలికపైనే అన్ని రాజకీయ పక్షాలు ఫోకస్ పెంచాయి.ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి వస్తుందని ఎదురుచూస్తున్నారు. కానీ కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి కదలిక లేదు. బిజెపి చర్యలను బట్టి కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఒక నిర్ణయానికి రానున్నాయి. అయితే బిజెపి వస్తుందా? లేదా? అన్న విషయం తెలియడం లేదు. పవన్ చివరిసారిగా బిజెపి కోసం ప్రయత్నిస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్…

TELANGANA

రేవంత్ రెడ్డి మరో సంచలనం.. ప్రజలకు మరో రెండు గ్యారెంటీలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా మారాయి ఆరు గ్యారంటీలు. తుక్కుగూడ వేదికగా సోనియాగాంధీతో ఈ ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది టీకాంగ్రెస్‌. మరోవైపు 42 పేజీల మేనిఫెస్టో, జాబ్‌ క్యాలెండర్‌ హామీ, పెన్షన్ల పెంపు, రుణమాఫీ, రైతుభరోసా లాంటి హామీలు అన్నివర్గాలను కాంగ్రెస్‌ వైపు మళ్లించాయి. దీంతో 64 సీట్లతో కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్‌రెడ్డి, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీల అమలుపై…

TELANGANA

కేటీఆర్‌ సంచలన ట్వీట్‌..కాంగ్రెస్‌తో ఫైట్‌కు కేటీఆర్‌ సై.. వైరల్ వీడియో

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌.. అధికార కాంగ్రెస్‌తో సమరానికి సై అంటోంది. అసెంబ్లీ తొలి సమావేశంలోనే ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌.. తన ప్రసంగంలో దూకుడు ప్రదర్శించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే క్రమంలో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తమకు 57 మంది బలం ఉందని, మీకు 65 మంది ఉన్నారని, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని…

CINEMA

‘ఈగల్’ నుంచి క్రేజీ అప్‌డేట్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఈగల్’. అయితే, చిత్రబృందం తాజాగా రవితేజ అభియానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. డిసెంబర్ 20న సాయంత్రం 4.05 గంటలకు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

CINEMAUncategorized

గూస్ బంప్స్ తెప్పిస్తున్న సలార్ 2 ట్రెయిలర్…

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబో ప్రకటన రోజు నుండే హైప్ కలిగించింది. ఈ చిత్ర ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచుకుంటూ పోయాయి. టీసర్లో నటుడు టిను ఆనంద్ ప్రభాస్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ అదిరింది. అడవిలో పులి, సింహం, ఏనుగు కింగ్స్… కానీ జురాసిక్ పార్క్ లో కాదు. వాడు డైనోసర్ అంటూ టిను ఆనంద్ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. సలార్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా సలార్ ట్రైలర్ మిక్స్డ్ టాక్…

APTELANGANA

చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు..

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే మూడు రోజులు చలి మరింత ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా ఏజెన్సీ ఏరియాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 2, 4 డిగ్రీలకు పడిపోయాయని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉదయం పూట కురుస్తున్న పొగ మంచు కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

TELANGANA

రైతుబంధులో కీలక మార్పులు.. కండీషన్స్ అప్లై.. వీరే అర్హులు..!!

పథకంపై పునఃసమీక్ష.. ప్రభుత్వం రైతుబంధు పథకం పునఃసమీక్షిస్తోంది. ఈ యాసంగి సీజన్‌ వరకూ గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులూ లేకుండా రైతుబంధు పంపిణీ చేసి.. వచ్చే వానాకాలం(ఖరీఫ్‌) సీజన్‌ నుంచి 10 ఎకరాల పరిమితితో రైతుభరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా.. పది ఎకరాలకు మాత్రమే రైతుభరోసా ఇవ్వనున్నట్టు సమాచారం.   అంటే ఒక రైతుకు 15 ఎకరాలుంటే.. 10 ఎకరాలకే రైతు భరోసా వస్తుంది.…

TELANGANA

మేడారం కోసం ప్రత్యేక బస్సులు.. ఆర్టీసీ ప్లానింగ్ ఇదీ..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్‌ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ మహిళలందరికీ ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. దీంతో ఆర్టీసీ ఆదాయం బాగా తగ్గింది. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న మేడారం జాతర ద్వారా ఆదాయం పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. ఈమేరకు ప్రణాళిక రూపొందిస్తోంది.  …

AP

226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు నడిచిన లోకేష్..

నారా లోకేష్ యువ గళం పాదయాత్ర నేటితో ముగియనుంది. 226 రోజుల్లో 3,132 కిలోమీటర్లు లోకేష్ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. జనవరి 27న కుప్పం వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. 11 ఉమ్మడి జిల్లాల్లో.. 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేశారు.2,029 గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 70 బహిరంగ సభలు, 154 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లోకేష్ సమస్యలను తెలుసుకున్నారు. గ్రేటర్ విశాఖ శివాజీ…

AP

టీడీపీకి గల్లా జయదేవ్ గుడ్ బై..

తెలుగుదేశం పార్టీ తన శక్తి యుక్తులను ప్రదర్శిస్తోంది. జనసేనతో కలిసి ఎలాగైనా జగన్ అధికారం నుంచి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇటువంటి కీలక సమయంలో సిట్టింగ్ ఎంపీ ఒకరు పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళం లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్…