Editor

TELANGANA

ఘర్షణలు, నిరసన సెగలతో వరంగల్ జిల్లాలో ఉత్కంఠగా సాగిన పోలింగ్..!!

వరంగల్ జిల్లావ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి ప్రశాంతంగా కొనసాగింది. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల కంటే, అతి ముఖ్యమైన నియోజకవర్గంగా భావించిన వరంగల్ తూర్పు నియోజకవర్గం లో అత్యల్పంగా పోలింగ్ నమోదయింది. ఇది రాజకీయ పార్టీలకు నిరాశను కలిగించింది. తగ్గిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ గా మారుతుంది అన్న చర్చ జరుగుతుంది.         ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు…

TELANGANA

తెలంగాణలో ముగిసిన పోలింగ్..

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా.. మిగతా నియోజకవర్గాల్లో 5 గంటలకు పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ లో అత్యల్పంగా పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 51.89 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతంగా నమోదు అయింది. కాసేపట్లో ఎగ్జిట్…

CINEMA

సలార్ సినిమాలో అసలు ట్విస్ట్ ఏంటో లీక్ చేసిన ప్రశాంత్ నీల్…షాక్ లో ప్రభాస్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో ప్రభాస్ ఒకరు. ఈయన తీసిన సినిమాలు వరుసగా మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక మాస్ ఇమేజ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.ఇక తన కెరియర్ మొదట్లో వర్షం, ఛత్రపతి, డార్లింగ్ లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక దాంతో పాటుగా ఈయన రాజమౌళితో చేసిన బాహుబలి సినిమాతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాడు. పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరో గా గుర్తింపు…

TELANGANA

తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్..

కెసిఆర్ రెండుచోట్ల గెలుస్తారా? లేకుంటే ఓడిపోతారా? ఆయనకు లభించే మెజారిటీ ఎంత? అన్నదానిపై ఎక్కువగా బ్యాటింగ్ జరుగుతోంది. అటు కేటీఆర్ పోటీ చేస్తున్న సిరిసిల్లలో మెజారిటీ పై సైతం పెద్ద ఎత్తున నగదు జమ చేసి మరి బెట్టింగ్ కొడుతున్నారు. గ్రేటర్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? జనసేన ఎన్ని స్థానాల్లో గెలుపు పొందుతుంది? అన్న అంశాలపై సైతం బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ బెట్టింగ్ పర్వం బలంగా…

TELANGANA

అట్లుంటది బీజీపీతో.. సోషల్‌ ఇంజినీరింగ్‌తో త్రిముఖ పోరు!..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీజేపీ గ్రాఫ్‌ క్రమంగా తగ్గుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ అవినీతిపై చర్యలు తీసుకోకపోవడం, లిక్కర్‌ కేసులు సీఎం కూతురు కవితకు మినహాయింపు ఇవ్వడం, బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం, కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న కిషన్‌రెడ్డిని నియమించారన్న ప్రచారం జరగడం, సీనియర్లు, కొత్తగా పార్టీలో చేరిన పెద్దనేతలు పార్టీని వీడడం తదితర పరిణామాలు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ఎన్నికల రేసు నుంచి బీజేపీ దాదాపు తప్పుకుందని అంతా భావించారు.…

AP

ఏపీలో జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ..?

అక్రమాస్తుల కేసుల విచారణతో జేడీ లక్ష్మీనారాయణ జాతీయ వ్యాప్తంగా సుపరిచితులయ్యారు. ముఖ్యంగా జగన్ అక్రమస్తుల కేసులను విచారణ చేపట్టింది జేడీ లక్ష్మీనారాయణే. గత ఎన్నికల ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. సరిగ్గా ఎన్నికలకు 15 రోజుల ముందు జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు. ఎన్నికల అనంతరం జనసేన ను వీడారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  …

AP

ఏపీ పై పవన్ ఫోకస్ .. ఆరోజు కీలక నిర్ణయాలు.

ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో బిజెపితో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఎనిమిది సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే తెలంగాణ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏపీపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టేందుకు పవన్ డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 1న జనసేన విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పవన్ తో పాటు డీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సైతం హాజరు కానున్నారు.ఎన్నికల వ్యూహాలను…

CINEMA

మెగాస్టార్ చీరంజీవి మీద సంచలన ఆరోపణలు చేసిన తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్…

మెగాస్టార్ చీరంజీవి మీద సంచలన ఆరోపణలు చేశారు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి వేల కోట్లు దోచుకున్నారని కామెంట్ చేశారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గడిచిన కొద్దిరోజుల్లుగా తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. హీరోయిన్ త్రిషపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ ఖాన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.   లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’లో సినిమాలో విజయ్ హీరోగా…

AP

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్: వైఎస్ జగన్.

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్- 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 12 ఉప కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.   ఆయా సబ్ స్టేషన్ల వ్యయం 3,100 కోట్ల రూపాయలు. కర్నూలు, నంద్యాల, కడప, సత్యసాయి పుట్టపర్తి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ…

AP

చంద్రబాబు స్కిల్ కేసులో సుప్రీం కీలక ఆదేశాలు – ఆంక్షల కొనసాగింపు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు తాజాగా ఆంక్షలు విధించింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీని పైన విచారించిన సుప్రీం ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబుకు తాజాగా కండీషన్లు విధించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం నిర్ణయం తీసుకుంది.   సుప్రీంకోర్టు ఆంక్షలు చంద్రబాబుకు సుప్రీం కోర్టు కండీషన్లు…