Editor

TELANGANA

తెలంగాణలో ముగిసిన ప్రచారం..

తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల రోజుల పాటు ప్రచారంతో హోరెత్తిన వీధులు నిశబ్దంగా మారిపోయాయి. తెలంగాణ ఓటర్లు గురువారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా.. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలంలో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.   రాష్ట్ర ఎన్నికల సంఘం…

TELANGANA

మల్కాజ్‌గిరిలో రాహుల్‌, ప్రియాంక గాంధీ రోడ్‌షో..

తెలంగాణ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరడంతో ఇవాళ సాయంత్రం వరకు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు విస్తృత ప్రచారం చేశారు. శాసనసభ ఎన్నికల ప్రచారపర్వంలో ఆఖరి రోజైన మంగళవారం.. కాంగ్రెస్‌ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ప్రజల్లోకి వెళ్లారు.   మంగళవారం మల్కాజిగిరిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ రోడ్డు షోలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున…

CINEMA

‘కాంతార చాప్టర్ 1’ ఫస్ట్ లుక్.. టీజర్ రిలీజ్..

క‌న్న‌డ యాక్టర్ రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం కాంతార. గత ఏడాది విడుదలైన ఈ మూవీ అప్పటివరకు చిన్న సినిమాలపై ఉన్న ఒపీనియన్ ని ఒక్కసారి మార్చింది. కంటెంట్ క్లియర్ గా ఉంటే చాలు హిట్ అవ్వడానికి భారీ బడ్జెట్ అవసరం లేదు అని నిరూపించింది ఈ మూవీ. ఈ మూవీ అందుకున్న భారీ సక్సెస్ తో ఈ మూవీకి ఫ్రీక్వెల్ పై…

AP

లోకేష్ యువగళం మళ్లీ ప్రారంభం-అదే పొదలాడ నుంచి మొదలు..

టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రను పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్.. ఇవాళ గతంలో ఆపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.   గతంలో తన తండ్రి చంద్రబాబును స్కిల్ కేసులో సీఐడీ అరెస్టు చేసిన…

TELANGANA

హరీష్ రావు నోటి దూలతోనే రైతుబంధు ఆగింది: రేవంత్ రెడ్డి

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచార హోరు జోరుగా సాగుతుంది. ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు జోరుగా తలపడుతున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీపీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇక తాజాగా రైతు బంధు నిధులకు ఈసీ బ్రేక్ వేయటంతో ఇదంతా కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది.   ప్రస్తుతం దీనిపై రచ్చ కొనసాగుతున్న వేళ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్…

AP

చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. మద్యం కేసులో చంద్రబాబును ఏ -3గా సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పై వాదనలు ముగిశాయి. దీని పైన తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు సీఐడీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.   మద్యం కేసులో భాగంగా చంద్రబాబు,…

TELANGANA

ఏడవాలంటే కాంగ్రెస్ కు.. నవ్వాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యమన్న కేటీఆర్..

మీరు ఏడవాలి అంటే కాంగ్రెస్ కు, నవ్వాలి అంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు ధర్మపురి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ప్రచారం చేపట్టి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం రైతు బంధు బంద్ కావటానికి కారణం కాంగ్రెస్ అన్నారు.   పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెసోళ్లకు కడుపుమంట ఎందుకు..? అని ప్రశ్నించారు. ఎరువులకు, విత్తనాలకు పైసలిచ్చే రైతుబంధును బంద్ పెట్టిస్తున్నారెందుకు..?…

CINEMA

అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు వైరల్..

పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో సైతం శ్రీలీల హీరోయిన్. నితిన్ కి జంటగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో నటిస్తుంది. ఈ చిత్రాలపై పరిశ్రమలో అంచనాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, గుంటూరు కారం చిత్రాల్లో ఏది విజయం సాధించినా శ్రీలీల కెరీర్ మరో లెవెల్ కి చేరుతుంది. శ్రీలీల డాన్సులు, ఆమె ఎనర్జీకి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.   ఇదిలా ఉండగా శ్రీలీల తనకు కాబోయే భర్త ఎలా…

AP

జనసేనలోకి విష్ణు కుమార్ రాజు..?

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జనసేనలో చేరనున్నారా? అందుకే పవన్ కళ్యాణ్ ను కలిశారా? పార్టీలో చేరతానని తన మనసులో ఉన్న మాటను చెప్పారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బిజెపిలో ఉన్న ఈ మాజీ ఎమ్మెల్యే తరచు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును పొగుడుతుంటారు. వైసీపీ పై తీవ్ర విమర్శలు చేస్తుంటారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు పెట్టుకోవడం శ్రేయస్కరమని సూచిస్తుంటారు. ఆయన తీరును చూసి సొంత పార్టీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేస్తుంటాయి. రాష్ట్రంలో…

AP

చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యక్తిగతమా? వ్యూహాత్మకమా?

ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాదులోని తన స్వగృహంలో గడుపుతున్నారు. 28 వరకు రాజకీయ కార్యకలాపాలు ఉండకూడదని హైకోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపుతెలంగాణ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇండైరెక్టుగా కాంగ్రెస్కు టిడిపి మద్దతు పలుకుతోందని టాక్ నడుస్తోంది. అయితే అధికారికంగా టిడిపి నుంచి ఎటువంటి ప్రకటన లేదు. పార్టీ శ్రేణులు మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలుఏపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.…