Editor

TELANGANA

గేర్‌ మార్చిన కేసీఆర్‌.. చివరి నిమిషంలో కొత్త అస్త్రాలు వెలికితీత.. గెలుపుతీరం చేర్చేనా?

కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌.. తెలంగాణ ఎన్నికల సంగ్రామం కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 80 సీట్లు సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ అయితే 80కి ఒక్కటి తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని సవాల్‌ చేశారు. మరోవైపు విజయం తమదేనని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకత్వం చెబుతోంది. కానీ, లోలోపల భయం మొదలైంది. పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ…

TELANGANA

80 సీట్లలో కాంగ్రెస్ గెలవగలదా? రేవంత్ ధైర్యమేంటి..?

తెలంగాణలో ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారానికి మూడు రోజుల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పతాక స్థాయికి తీసుకెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంది. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తోంది. 80 స్థానాల్లో విజయం ఖాయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. అలా రాకుంటే కెసిఆర్ వేసే శిక్షకు మేము బాధ్యులమవుతామని చెబుతున్నారు. అయితే ఆయన ప్రమాదకర సవాల్ చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుపెన్నడు…

CINEMA

సంచలనానికి శ్రీకారం చుట్టిన డార్లింగ్…

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో గా నిలిచిన ప్రభాస్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్ తాజా మూవీ సలార్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా… మరింత మెరుగైన్ ఔట్ ఫుట్ కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ జరుపుకుంది. కొత్తగా ఒక ఐటమ్ సాంగ్ ను జతచేర్చి డిసెంబరు 22వ తేదీన…

AP

వైజాగ్ ఫిషింగ్ హార్భర్ ఘటనలో కీలక ఆధారాలు-సీసీటీవీ ఫుటేజ్ లో టైమ్ నిర్ధారణ..

వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ఘటనలో అనూహ్యంగా బోట్లు కాలిపోయి మత్సకారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇందుకు గల కారణాలపై తలోమాట మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ పోలీసులు ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనకు ముందు సీసీటీవీ ఫుటేజ్ ను విడుదల చేశారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.   ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనకు…

AP

విశాఖ మత్స్యకారులకు రూ.7 కోట్లు నష్టపరిహారం చెల్లించిన జగన్ ప్రభుత్వం..!

నవంబర్ 19వ తేదీన విశాఖ హార్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోటు ఓనర్లకు జగన్ ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు రూ.7.11 కోట్లు చెక్కును బోటు ఓనర్లకు అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఉత్తరాంధ్ర రీజియనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేఫ్, వైసీపీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, మత్స్యశాఖ కార్పొరేషన్ ఛైర్మెన్ పేర్ల విజయ్ చందర్‌లు ఉన్నారు.…

TELANGANA

కొలువులు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి: ప్రియాంకా గాంధీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కోసం ప్రచారం సాగించిన ప్రియాంకా గాంధీ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను టార్గెట్ చేశారు.   నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో…

NationalTELANGANA

తెలంగాణ మార్పు కోరుకుంటోంది-జనం విసిగిపోయారన్న ప్రధాని మోడీ..

మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.   కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్,…

CINEMA

రాం చరణ్ హీరోయిన్ గా సారా – కొత్త మూవీ ఫిక్స్..!!

సినీ ఇండస్ట్రీలో మరో కొత్త హీరోయిన్ ఎంట్రీకి రంగం సిద్దమైంది. క్రికెట్ దేవుడుగా కొలిచే సచిన్ గారాల పట్టి సారా బాలీవుడ్ లో ప్రవేశం దాదాపు ఖాయమైంది. అయితే, అనూహ్యంగా సారా – గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి సినిమా చేయటానికి తుది కసరత్తు జరుగుతోంది. అటు ప్రపంచకప్ క్రికెట్ లో సారా – గిల్ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు ఆసక్తిని పెంచింది. ఇప్పుడు సినీ పరిశ్రమలోకి టెండుల్కర్ తనయ – మెగాస్టార్ తనయుడితో…

TELANGANA

పవన్ కల్యాణ్‌పై చెప్పులతో దాడి..

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఆయన మీద కొందరు చెప్పులు విసిరిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జనసేన అధినేత మీద చెప్పులతో దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే ఇది పాత వీడియో అని తెలుస్తుంది.   గతంలో పవన్ కల్యాణ్ పర్యటన సమయంలో చోటు చేసుకున్న ఘటనను ..ఇప్పుడు జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే…

TELANGANA

తెలంగాణ ఎన్నికల్లో ఇప్పటివరకూ పోలైన 9174 ఓట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సాధారణ పోలింగ్ కు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 35 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే ఆ లోపే వృద్ధులు, దివ్యాంగ ఓటర్ల నుంచి ఓట్లను ఇంటి నుంచే సేకరిస్తున్నారు. ఎన్నికల సంఘం నియమించిన సిబ్బంది ఆయా వర్గాల ఓట్లను వారి ఇళ్లకు వెళ్లి పోలింగ్ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటివరకూ మొత్తం 9174 ఓట్ల పోలింగ్ జరిగినట్లు ఈసీ వర్గాలు…