Editor

AP

చంద్రబాబుపై సీఐడీ నెక్స్ట్ స్టెప్- హైకోర్టు కీలక ఆదేశాలు..!!

తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్నాయి, స్కిల్ కేసులో బెయిల్ దక్కిన చంద్రబాబు, ఈ నెల 30వ తేదీ నుంచి యధావిధిగా తన రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉంది. అటు సుప్రీంలో విచారణ పూర్తయిన స్కిల్ క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదైన ఇతర కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో విచారణ సాగింది. కోర్టు ఈ కేసుల్లో కీలక ఆదేశాలు జారీ చేసింది.…

AP

జగన్ బెయిల్ రద్దు కేసు – సుప్రీం నుంచి కీలక అప్డేట్..!!

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ రాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారణ చేసిన సుప్రీంకోర్టు జగన్, సిబిఐ కు నోటీసులు జారీ చేసింది. వేరే రాష్ట్రానికి జగన్ కేసును బదిలీ చేయాలన్న కేసుతో పాటు బెయిల్ రద్దు పిటిషన్‌నూ కలిపి విచారిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది.   ముఖ్యమంత్రి జగన్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ…

CINEMA

హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స..

కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కంగువ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. సూర్య కెరీర్లో 42వ ప్రాజెక్ట్ గా వస్తున్న కంగువ చిత్రం షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తుండగా..దిశా పటాని హీరోయిన్ గా చేస్తోంది. కోవై సరళ చాలాకాలం తర్వాత మళ్లీ ఈ మూవీలో కనిపించనుంది. అలాగే కమెడియన్ యోగిబాబు కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే థాయ్ లాండ్…

TELANGANA

కరీంనగర్‌లో కమల వికాసం.. విజయం దిశగా సంజయ్‌..!

తెలంగాణలో ఉద్యమాల గడ్డ కరీంనగర్‌. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదిన కరీంనగర్‌లో ఈసారి కాషాయ జెండా ఎగురబోతోందా.. ఇప్పటి వరకు మూడుసార్లు గెలిచిన మంత్రి గంగుల కమలాకర్‌కు షాక్‌ తప్పదా.. అంటే అవుననే అంటున్నారు ఓటర్లు. ఎన్నికల్లో ప్రజల నాడి తెలుసుకునేందుకు ఇప్పటికే వివిధ సంస్థలు ప్రీపోల్‌ సర్వేలు చేశాయి. తాజాగా ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు ప్రకటించేందుకు సర్వేలు చేస్తున్నాయి. పోలింగ్‌కు రెండు రోజుల ముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసేవారే విజయం సాధిస్తారని తెలుస్తోంది.…

AP

ఇండియా టుడేకు జగన్‌ భారీ ప్యాకేజీ..

మీడియా మేనేజ్‌మెంట్‌లో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చంద్రబాబు, కేసీఆర్‌ను మించిపోయారు. ప్రస్తుత రాజకీయాల్లో ప్రధాని మోదీ తర్వాత మీడియా మేనేజ్‌ చేయడంలో కేసీఆర్‌ ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. తనకు సొంత ప్రతిక, చానెల్‌ ఉన్నా.. దానిని చూసేవారు, చదివేవారు లేకపోవడంతో తెలుగు మీడియాకు కోట్లు కుమ్మరిస్తూ.. ప్యాకేజీలు ఇస్తూ అనుకూలంగా వార్తలు, కథనాలు రాయించుకుంటారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా కేసీఆర్‌ బాటలోనే ప్రయాణిస్తున్నారు. చూస్తుంటే ఎన్నికల…

AP

చంద్రబాబు కేసుల్లో సిఐడిలో స్పష్టమైన మార్పునకు అదే కారణమా..?

చంద్రబాబు కేసులు విషయంలో సిఐడి గాడి తప్పుతోందా? ఆధారాలు చూపడంలో ఫెయిల్ అవుతోందా? అందుకే చంద్రబాబుకు వరుసగా ఉపశమనాలు కలుగుతున్నాయా? దీనికి సిఐడి వైఫల్యమే కారణమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. ఒకవేళ అరెస్టు చేసిన గంటల వ్యవధిలో ఆయన బయటకు వస్తారని భావించారు. కానీ గంటలు రోజులయ్యాయి.. రోజులు వారాలు గడిచాయి. దాదాపు రెండు నెలలు చంద్రబాబు జైల్లో గడపాల్సి వచ్చింది. సిఐడి పక్కా వ్యూహంతోనే ఎన్నాళ్లపాటు…

TELANGANA

ఓటరు పల్స్‌ : హుజూరాబాద్‌లో ‘ఈటల’ గట్టి పోటీ.. ఓట్లు చీల్చనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి!

తెలంగాణలో కీలకమైన మరో నియోజకవర్గం హుజూరాబాద్‌. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, బీజేపీ ఎలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ సొంత నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి ఈటల రాజేందర్‌ ఇప్పట ఇరకు ఏడుసార్లు విజయం సాధించారు. ప్రతీసారి తిరుగులేని మెజారిటీ సాధిస్తూ.. హుజూరాబాద్‌ గడ్డ.. ఈటల అడ్డా అన్నట్లుగా మార్చేశారు. కానీ, మూడు దశాబ్దాల తర్వాత ఇక్కడ ఈటల గట్టి పోటీ ఎదుక్కొంటున్నారు. బీజేపీ తరఫున హుజూరాబాగ్, గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌…

CINEMA

బాలయ్య నన్ను రూమ్ కి రమ్మన్నాడు… తాగొచ్చి అర్థరాత్రి డోర్ కొట్టాడు, హీరోయిన్ కీలక ఆరోపణలు..

సీనియర్ నటి విచిత్ర చేసిన కామెంట్స్ పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. బిగ్ బాస్ తమిళ్ 7 వేదికగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది. హీరో బాలయ్య సెట్స్ లో తనను వేధించినట్లు వెల్లడించింది. 2001లో మేము కేరళ వెళ్ళాము. అక్కడ మాకు 3 స్టార్ హోటల్ లో బస ఏర్పాటు చేశారు. అక్కడ పార్టీ ఏర్పాటు చేశారు. అప్పుడే తెలుగు స్టార్ హీరోతో నాకు పరిచయం అయ్యింది. ఆయన నా పేరు కూడా అడగలేదు. నేను…

TELANGANA

సిరిసిల్లలో కేటీఆర్ ఓటమి తప్పదా? షాకింగ్ పరిణామాలు..

భవిష్యత్తు ముఖ్యమంత్రిగా కేటీఆర్ వార్తల్లో పదేపదే నిలుస్తున్నారు. రాజకీయ జీవితం ఏ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రారంభించారో.. అక్కడే ఓటమిపాలై శాసనసభకు మాత్రమే కాకుండా భవిష్యత్తు ముఖ్యమంత్రి పదవికి దూరమవుతారా? అంటే.. ఆ పరిస్థితికి అవకాశం ఉందని అక్కడి క్షేత్రస్థాయి విషయాలను బట్టి తెలుస్తోంది. కేటీఆర్ మొదటి సారి కేకే మహేందర్ రెడ్డి ని 177 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో ఓడించారు. ఈసారి కేకే మహేందర్ రెడ్డి అలాంటి ఓటమినే కేటీఆర్ కు రుచి చూపించినా ఆశ్చర్యపోవాల్సిన…

TELANGANA

తెలంగాణలో 3డీ టెక్నాలజీ ఆలయం.. .

తెలంగాణలో సిద్ధిపేట జిల్లా బూరుగుపల్లి శివారులోని వినాయకుడి ఆలయం గురించి ఇప్పుడంతా చర్చ సాగుతోంది. మిగతా ఆలయాలకంటే ఈ ఆలయంను భిన్నంగా నిర్మించారు. అంతేకాకుండా ప్రపపంచంలో ఎక్కడా లేని విధంగా 3డి టెక్నాలిజీని ఉపయోగించడం విశేషం. సింప్లిఫోర్జ్ క్రియేషన్ తో కలిసి అప్సుజా ఇన్ ఫ్రాటెక్ ఆధ్వర్యంలో దీనిని నిర్మంచారు. దీనికి శ్రీపాద కార్య సిద్దేశ్వరస్వామి దేవస్థానం గా పేరు పెట్టారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఈ మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. దీంతో…