Editor

TELANGANA

నామినేషన్ల ప్రక్రియ.. రూల్స్ ఇవే..!

తెలంగాణలో నామినేషన్ల దాఖలు ప్రారంభకావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ కీలక విషయాలు వివరించారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. డిపాజిట్ మాత్రం ఒక్క సెట్ కే చెల్లించాలని చెప్పారు. అఫిడవిట్‌లోని కాలమ్స్ అన్నీ తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.   అక్టోబరు 31 వరకు వచ్చిన ఓటు హక్కు దరఖాస్తులను నవంబర్ 10కి పూర్తి…

AP

మంత్రులపై జగన్ సీరియస్..

సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ హాట్ హాట్‌గా జరిగింది. ఓవైపు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపుతూనే.. మరోవైపు మంత్రుల తీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంత్రులు సరిగా వ్యవహరించలేదని మండిపడ్డారట. దీంతో మంత్రులు కూడా అసహనంగా వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.   కీలక నిర్ణయాలు.. ఆమోదాలు.. వార్నింగ్‌లు.. ఇలా ఏపీ కేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగింది. ప్రభుత్వం తరుఫున మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలు సంగతి…

World

57 దేశాల్లో వీసా-ఫ్రీ ఎంట్రీ…

పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో ఒక్కో దేశానిది ఒక్కో స్టైల్. వీసా అవసరం లేకుండానే ఏ దేశానికైనా వెళ్లగలిగితే పర్యాటకులకు అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అందుకే చాలా దేశాలు ఆ విధానాన్నే అనుసరిస్తున్నాయి. వీసా రహితంగా భారతీయులు తమ దేశంలో పర్యటించొచ్చని థాయ్‌లాండ్ తాజాగా ప్రకటించింది. ఆ మేరకు ఈ నెల 10 నుంచి వచ్చే ఏడాది మే 10 వరకు సడలింపు ఇచ్చింది.   ఈ ఒక్క దేశమే కాదు.. మొత్తం 57 దేశాల్లో వీసా లేకుండానే…

CINEMA

సలార్ నుంచి క్రేజీ అప్డేట్ ..

సలార్ నుంచి అప్డేట్ వస్తుంది అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు అప్డేట్ కాదు కదా పోస్ట్ ఫోన్ చేస్తున్నాము అంటూ షాక్ ఇచ్చారు మూవీ మేకర్స్. మామూలుగా అనుకున్న టైం కు రిలీజ్ అయితే ఈపాటికి బాక్స్ ఆఫీస్ లెక్కలు తేల్చుకోవాల్సిన సలార్ విడుదల ఎప్పుడో అని ఆలోచించే పరిస్థితిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కావడం తో ఈ మూవీ డిసెంబర్ 22కి వాయిదా పడింది.   పోనీలే ఏదో ఒకటి సరిపెట్టుకుందాం కనీసం…

AP

టార్గెట్ సీఎం జగన్.. హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్..

వైసీపీ అధినేత సీఎం వైెఎస్ జగన్ ను ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ ఎ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ వేశారు. సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందన్నారు. ఈ అంశాలను ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్కో శాఖల్లో ఎలా అవినీతి జరిగిందో వివరిస్తూ రఘురామకృష్ణరాజు…

TELANGANA

వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు.. రోజురోజుకీ పెరుగుతున్న కాంగ్రెస్ జోరు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తూ బిబీగా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణలో పట్టణాల ఓటర్ల సంఖ్య కంటే గ్రామాల్లో ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితా ప్రకారం.. కొత్తగా గ్రామీణ ఓటర్లు ఎక్కువ మంది నమోదయ్యారు.   దీంతో గ్రామాల్లో ఓటింగ్ చైత‌న్యం పెరిగిందని చెప్పవచ్చు. ప్ర‌ధాన పార్టీలు కూడా గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని హామీలు ప్రకటిస్తున్నాయి.…

TELANGANA

కమీషన్ ఇస్తేనే దళిత బంధు.. లంచాలకు అలవాటు పడ్డ బీఆర్ఎస్‌ నాయకులు..

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ కమీషన్ల సర్కార్‌గా మారిపోయిందంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దళితబంధు స్కీంలో లంచాలు లేనిదే నిధులు విడుదల కావడం లేదంటూ చాలా మంది మొత్తుకుంటున్నారు. అంతెందుకు సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఇదే విషయంలో హెచ్చరించారు కూడా.   దళితబంధు పథకంలో డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేల జాబితా తన దగ్గరు ఉందని కేసీఆర్ అన్నారు. ఇంకోసారి తప్పు చేస్తే పార్టీ నుంచి…

CINEMA

డార్లింగ్ కు స్వీటీతో పెళ్లి.. ఏఐ ఫోటోలు వైరల్..

డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ప్రభాస్ పెళ్లి టాలీవుడ్ లో ఎప్పటినుంచో హాట్ టాపిక్ గా ఉంది. అయితే తిరిగి మళ్లీ ఈ టాపిక్ తెరమీదకి వచ్చింది. ఎప్పటినుంచో ప్రభాస్ కో స్టార్ అనుష్క శెట్టి తో డేటింగ్ చేస్తున్నాడు అని ఒక రూమర్ ఉంది అయితే ఈ విషయాన్ని అటు ప్రభాస్ ఇటు అనుష్క ఇద్దరు ఖండించారు .అయినా సరే ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ ఈ జంటను ఒకటిగా చూడాలి…

APHealthNationalTELANGANA

అందుబాటులోకి చికన్‌ గున్యా వ్యాక్సిన్‌..?

దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు పాకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదం తెలపడం ఊరటనిచ్చే విషయం.   ఫ్రెంచి డ్రగ్ కంపెనీ వాల్నెవా ఈ టీకాను తయారు చేసింది. తొలుత అమెరికా ట్రావెలర్లు, సీనియర్ సిటిజన్లకు…

Technology

ఫేక్ డెలివరీ.. కాల్ ఫార్వార్డింగ్..సైబర్ మాఫియా నయా దందా

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో సైబర్ నేరస్తుల ఆగడాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ స్కానర్ తో ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డబ్బులు దోచుకోవడం, విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో స్కామ్ లు చేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఫేక్ డెలివరీ కాల్ చేసి.. డెలివరీ బాయ్ కు కాల్ చేయాలంటే ఈ కోడ్ ఎంటర్ చేయండంటూ…