Editor

NationalWorld

యునెస్కో వరల్డ్ హెరిటేజ్ జాబితాలోకి ‘హోయసల’ ఆలయాలు

ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారతదేశంలోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటకలోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్లు యునెస్కో(UNESCO) తాజాగా వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన బేలూర్, హలేబీడ్, సోమనాథ్‌పుర ఆలయాలకు కలిపి ఈ అంతర్జాతీయ గుర్తింపు ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని శాంతినికేతన్ కు ఈ గుర్తింపు లభించిన మరుసటి రోజే హోయసల ఆలయాలకు ప్రపంచ వారసత్వ…

APNational

ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక – ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది. జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.…

AP

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర

రాజమండ్రి జైలర్‌గా తనకు తాను ఇంచార్జ్ గా ప్రకటించుకున్న కోస్తా జైళ్ల శాఖ డీఐజీ కి ఘన చరిత్ర ఉన్నట్లుగా బయటపడింది. ఆయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమీప బంధువు. పేరు చివర తోక లేదని ఆయన ఏదో అనుకున్నారు కానీ.. గుట్టుగా కావాలనే ఉంచుకున్నారని స్పష్టమవుతోంది. ఇంతకు ముందు ఆయన కడపలో పని చేసేవారు. అదీ కూడా వివేకా హత్య కేసు నిందితులు జైళ్లలో ఉన్నప్పుడు కడప జైలు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ వారికి జైలు…

TELANGANA

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు

తెలంగాణలో కాంగ్రెస్‌కు మంచి రోజులు కనిపిస్తున్నాయి. అంతా సాఫీగా పని చేసుకుంటూ పోతోంది. హైకమాండ్ మొత్తం హైదరాబాద్‌కు దిగి వచ్చి రెండు రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు, భారీ బహిరంగసభతో దేశం మొత్తం తమ వైపు చూసుకునేలా చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయాలు , ప్రకటల కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. బహిరంగసభతో బలప్రదర్శన కూడా చేయబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పాజిటీవ్ వాతావరణం ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను…

AP

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం

అగ్రిగోల్డ్‌ బాధితుల సంఘం ఇచ్చిన ‘చలో విజయవాడ’పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. అయితే ఇదే జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల్ని ముందు పెట్టి అగ్రిగోల్డ్ ఉద్యమం నడిపించారు. అప్పిరెడ్డి, పప్పిరెడ్డిల్ని ముందు పెట్టి నిరసనలు చేశారు. అప్పుడు ప్రభుత్వం అడ్డుకోలేదు అది వేరే విషయం. ప్రభుత్వం ఇవ్వదు కానీ .. తాము రాగానే డబ్బులు ఇచ్చేస్తామని మభ్య పెట్టారు. చివరికి నెత్తిన టోపీ పెట్టారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే…

CINEMA

బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు

భారత్ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కేసీఆర్.. అసలు విషయాలను దాట వేశారు. బీసీ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని లేఖలు రాశారు కానీ.. రాజకీయంగా కీలకమైన జమిలీ ఎన్నికలు, యూసీసీ , భారత్ పేరు మార్పు అంశాలపై తమ పార్టీ విధానం ఏమిటో మాత్రం ఎంపీలకు చెప్పలేదు. పార్లమెంటులో చర్చకొస్తే ఏం చేయాలి..? అన్నది బీఆర్‌ఎస్‌కు సమస్యగా ఉన్నది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికీ తన వైఖరిని స్పష్టం చేయవేగు, ఇటీవల మారిన రాజకీయ పరిణామాల…

CINEMA

బన్నీ- బోయపాటి.. ఏదో జరుగుతోంది!

అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు ఫుల్ మాస్ మిల్స్ లాంటి సూపర్ హిట్టు అందుకొంది. ఈ సినిమాతో బన్నీ మాస్‌కి మరింతగా దగ్గరయ్యాడు. అప్పటికి.. బన్నీ కెరీర్ లో అదే బిగ్గెస్ట్ హిట్‌. ఆ తరవాత బన్నీతో మరో సినిమా చేయాలని బోయపాటి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. బన్నీ కూడా బోయపాటితో మరోసారి పనిచేయాలని ఎప్పుడో ఫిక్సయ్యాడు. తనకీ టైమ్ దొరకలేదు. అయితే ఇప్పుడు బన్నీ – బోయపాటి మధ్య…

AP

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం

కళ్ల ముందు కనిపిస్తున్న ఆధారాలను బయట పెట్టినా.. జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఒకటే ప్రచారం చేస్తున్నారు. సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోలేదని.. రూ. 371 కోట్లు స్కాం జరిగిందని.. చంద్రబాబు డబ్బులు తీసుకున్నారని చెప్పిందే చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు.. స్కిల్ సెంటర్లు.. వాటి ద్వారా లబ్ది పొందిన వారు లక్షల్లో కళ్ల ముందు ఉన్నా నమ్మలేకపోతున్నారు. ఓ తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి.. పైశాచిక అనందం పొందుతూ.. అవే అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. కాపు…

APCINEMA

. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు

పొత్తులు ప్రకటించారు పవన్. టీడీపీ కూడా సమన్వయంతో కలిసి పని చేస్తామని ప్రకటించారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ క్యాడర్ కు పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేయనున్నారు. ఎవరికైనా పొత్తులపై అభ్యంతరాలు ఉంటే.. తమ దారి తాము చూసుకోవచ్చని గతంలోనే చెప్పారు. తన నిర్ణయమే ఫైనల్ అని. తేల్చేశారు. ఇప్పుడు మరోసారి అదే సందేశం పంపే అవకాశం ఉంది. జగన్ రెడ్డి . వందల కోట్లు…

AP

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోసం టీడీపీ నేతలు నిరాహారదీక్షలు.. ఇతర కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం స్వచ్చందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. వారికి వారు మాట్లాడుకుని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఉన్న అత్యంత ఘోరమైన ఎమర్జెన్సీ తరహా నిర్బంధాల మధ్య కూడా ప్రజలు అనూహ్యంగా రోడ్ల మీదకు వస్తూండటం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. రెండు రోజుల కిందట విజయవాడ బెంజ్ సర్కిల్ లో మహిళల పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా శనివారం…