వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారని అభియోగాలు కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి…

