Editor

AP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును టార్గెట్ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు ఆదాయపన్ను శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, చంద్రబాబుపై ముడుపులు తీసుకున్నారని అభియోగాలు కింద నోటీసులు జారీ చేయడం వంటి అంశాలను ఓ జాతీయ పత్రికలో ప్రచురించడంతో టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొత్తు కోసం ఢిల్లీకి వెళితే పాత ఏటీ కేసు మీడియా ద్వారా వెలుగు చూసిందని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్న విజయసాయిరెడ్డి తవ్వి తీయాలి కానీ ఇలాంటివి…

AP

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరం

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికారం నిలబెట్టుకొనేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీ, జనసేన సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా ఏకం అవుతున్నారు. బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఇదే సమయంలో కీలక నియోజకవర్గంగా ఉన్న గుడివాడలో గెలుపు వైసీపీ, టీడీపీకతి ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ తాజా సర్వే నివేదిక ఆసక్తి కర ఫలితాలను వెల్లడించింది. కీలకంగా గుడివాడ : గుడివాడ నియోజకవర్గం రాజకీయంగా కీలకంగా…

National

భారతీయ రైల్వే సంచలన నిర్ణయం

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 26 మార్గాల్లో ఇవి పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాలమధ్య మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న శతాబ్ది రైళ్లకు బదులుగా వందేభారత్ రైళ్లను నడుపుతామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. రాజధాని ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తున్న రైళ్ల విషయంలోను వాటికి…

National

2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్

దేశంలో యూట్యాబ్ ద్వారా ఉపాధి పొందే వారు క్రమంగా పెరుగుతోన్నారు. కొందరైతే యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు.దేశ జీడీపీకి యూట్యూబ్ ద్వారా రూ.6800 కోట్ల ఆదాయం వస్తోందట. యూట్యూబ్ తో దాదాపు 7 లక్షల మందికి ఉపాధి పొందుతున్నారు. 2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. యూట్యూబ్ ఆదాయ వనరుగా మార్చుకున్న వారు.. అందులో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రకరకాల వీడియో చేస్తున్నారు.…

National

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు

సహజీవనంలో ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సహజీవనాలు వివాహ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సహజీవనం నుంచి బయటికి వచ్చిన తర్వాత వివాహానికి భాగస్వామిని కనుగొనడం మహిళలకు చాలా కష్టమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవ భావన ఆరోగ్యకరమైన సమాజానికి లక్షణం కాదని హైకోర్టు పేర్కొంది. “భారతదేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి క్రమబద్ధమైన రూపకల్పన ఉంది. ప్రతి సీజన్లో…

National

అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెడితే రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలు 2024 వరకు వాయిదా పడే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఉన్నాయి. వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టతా లేదు. దీన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తరువాతే.. తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వాయిదా పడొచ్చా? లేక షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయా?…

National

మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనం

ఏడాది క్రితం ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌పై ఈడీ ఎందుకు మౌనంగా ఉందని నిలదీసారు.రెండేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తుంటే..మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని కేంద్రం బట్టబయలు చేయాలని సజ్జల డిమాండ్ చేసారు. మనీలాండరింగ్‌ : చంద్రబాబు వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందని క్లియర్‌గా తెలుస్తుంటే ఈడీ ఎందుకు మౌనంగా…

National

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి శనివారం రాత్రి 9.30 గంటలకు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ బయలుదేరుతున్నారు. అక్కడ చదువుకుంటున్న తమ పిల్లలను కలుసుకుంటారు. ఈనెల 12వ తేదీన తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే పర్యటనకు ప్లాన్ చేసుకొని అనుమతివ్వాలంటూ కోర్టును కోరారు. సెప్టెంబరు 2వ తేదీ నుంచి 12వ తేదీ…

National

బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం

బెంగళూరు/హావేరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 20 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపించాలని బీజేపీ సిద్దం అవుతోంది. బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే నేతలను రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. హవేరి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని రంగంలోకి దింపుతున్నారని తెలిసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే సమయం ఉంది. కొత్త అభ్యర్థి కోసం అన్వేషణలో…

National

చంద్రయాన్ 3.. . వాట్ నెక్స్ట్: తెరపై సంచలన `మిషన్`

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని తాను చేసుకోవడాన్ని మొదలు పెట్టింది. రోవర్‌లో లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ (లిబ్స్), ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్‌ను పేలోడ్స్‌గా పంపించారు శాస్త్రవేత్తలు. ల్యాండర్ మాడ్యూల్ పేలోడ్స్ ఇండియన్ లూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ…