Editor

AP

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పని

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేతికి చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేయడం అస్త్రంగా మారింది. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును, చంద్రబాబు అవినీతిని తూర్పారబడుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. రేపో మాపో తనను అరెస్టు చేస్తారని, తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని, ఏం జరిగినా భయపడేది లేదని చంద్రబాబు…

AP

ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు పంపించిన నోటీసులు రాజకీయంగా దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శల జడివానను ఎదుర్కొంటోన్నారాయన. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు చంద్రబాబుపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు. తాత్కాలిక రాజధాని నిర్మాణ పనులను అప్పగించిన ప్రతి కాంట్రాక్ట్ సంస్థ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు చంద్రబాబు. 118,98,13,207 కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నట్లు ఐటీ…

AP

వినాయక చవితిపై క్లారిటీ ఇచ్చిన కాణిపాకం దేవస్థానం

వినాయక చవితిని ఎప్పుడు నిర్వహించుకోవాలనే గందరగోళం నడుస్తోంది. 18, 19 రెండు తేదీల్లో చవితి ఉండటంతో అందరూ సందిగ్ధంలో పడిపోయారు. ఆగమ పండితులు చెబుతున్నదాని ప్రకారం ఈనెల 18వ తేదీ సోమవారం పండగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటల వరకు తదియ ఉంది. మధ్యాహ్నం నుంచి చతుర్ధి మొదలై మంగళవారం ఉదయం 10.43గంటల వరకు ఉంది. ఇటువంటి సందర్భాల్లో చతుర్ధి మొదలైన రోజునే వినాయకచతుర్ధి జరుపుకోవాలని గ్రంథాలు చెబుతున్నాయి. 2000, 2009, 2010, 2019…

TELANGANA

మూసారాంబాగ్ ఫ్లై ఓవర్ పునఃప్రారంభం

భారీ వర్షాలు తెలంగాణను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. వాతావరణ శాఖ ప్రకారం, బుధవారం అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయి. ఖమ్మం, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ…

National

బుల్లితెరపై మొగలి రేకులు హీరో సాగర్ రీ ఎంట్రీ.. ?

Mogali Rekulu RK Naidu: సాధారణంగా ఒక్క సినిమాతో స్టార్ డమ్ అందుకున్న హీరోలను చూశాం .. హీరోయిన్లను చూశాం. కానీ, ఒకే ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనకు అభిమానులుగా మార్చుకున్న ఏకైక నటుడు సాగర్.. ఎవరు ఈ సాగర్ .. ఏ సీరియల్.. మాకు తెలియదు అంటారా.. ? మొగలిరేకులు సీరియల్ గుర్తుందా.. ? అందులో ఆర్కే నాయుడు గుర్తున్నాడా.. ? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నారు.. అస్సలు మర్చిపోయే…

National

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం.

భూ విక్రయాలు, భూమిపై హక్కు సాధించేందుకు దస్తావేజులు ఎంతో అవసరం. అయితే కొంత మంది వ్యక్తులు ఈ స్తావేజులతో అక్రమ దందా చేస్తున్నారు. పాత స్టాంప్ పేపర్లను కొత్త ధరలతో విక్రయిస్తున్నారు. ఇటీవల ఆన్లైన్ స్టాంప్ పేపర్ల విక్రయాలపై రిజి స్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో పాత స్టాంప్ పేపర్లపై భూ అక్రమాణదారులు దృష్టి పెట్టడంతో గిరాకీ పెరిగింది. అయితే.. ఇలాంటి ఓ స్టాంప్‌ పేపర్ల ముఠా కట్టించారు పోలీసులు. కమిషనర్…

CINEMA

బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య.

బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి ఓవర్ నైట్ లో స్టార్డం తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. గతంలో యూట్యూబర్ గా అనేక వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కనిపించిన ఆమె సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో ఇప్పటి తరం అమ్మాయిగా కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా బాగుందని మెచ్చుకున్న వాళ్ళు బాలేదని, విమర్శించిన వారు సైతం సినిమాలో వైష్ణవి చైతన్య నటన మాత్రం మెచ్చుకుంటున్నారు. అయితే ఇలాంటి…

AP

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ

రానున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ వీడుతున్నట్లు స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ ప్రకటించారు. అతను పార్టీకి గుడ్ బై చెప్పటానికి గల కారణాలను తెలియజేశారు. అతని రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు తాను పార్టీలో చేరానని.. తనకు అలాంటి సహకారం అందలేదని ఆరోపించారు.…

Technology

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు

సూర్యుడిపై భారత్ చేపడుతున్న ప్రయోగాల్లో తొలి అడుగు పడింది. భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఇవాళ ఉదయం సౌర మిషన్ ఆదిత్య ఎల్ 1ను విజయవంతంగా శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. దీంతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ లో సంబరాలు మిన్నంటాయి. రాకెట్ ప్రయోగం తర్వాత దాదాపు గంటసేపు ఉత్కంఠగా ఎదురుచూసిన శాస్త్రవేత్తలు … రాకెట్ నుంచి ఆదిత్య ఎల్ 1 విడిపోగానే సంబరాలు చేసుకున్నారు. తాజాగా చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న సైంటిస్టులు..…

CINEMANational

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం

రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సంచలనం సలార్ సెప్టెంబరు 28వ తేదీన విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అయితే విడుదల తేదీపై ముందునుంచి అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ సలార్ వాయిదా పడింది. సెప్టెంబరు 28వ తేదీకి బదులుగా డిసెంబరు 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నెలలో సినిమా విడుదలవ్వాలంటే అందుకు ముందుగానే ట్రైలర్ విడుదలతోపాటు ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరగాల్సి ఉంది. కానీ ఇంతవరకు వీటి చడీ…