Editor

AP

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పు

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోకి వచ్చే 5 రైల్వేస్టేషన్లను జంక్షన్లుగా మార్పుచేస్తూ దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రైలు మార్గాలు నిర్మించడంతో వీటిని జంక్షన్లుగా మారుస్తూ ఏసీఎం సునీత ఉత్తర్వులు జారీచేశారు. ఉత్తర్వులు జారీ చేశారు. న్యూ పిడుగురాళ్ల, నంద్యాల, నల్లపాడు, శావల్యాపురం, విష్ణుపురం స్టేషన్ల పేర్ల చివరన జంక్షన్‌ అని అదనంగా చేరుతుంది. న్యూ పిడుగురాళ్ల, విష్ణుపురం గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉన్నాయి. నంద్యాల, శావల్యాపురం స్టేషన్లు గుంటూరు నుంచి…

National

గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది.

గత రెండు మూడు నెలల క్రితం క్రితం వరకూ టమాటతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకి సామాన్యులను బెంబేలెత్తించాయి. అయితే, గత కొద్ది రోజులుగా టమాట ధర భారీగా తగ్గిపోయింది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలు కూడా పడిపోయాయి. పంటల సప్లై పెరగడంతో ఇది సాధ్యమైంది. దీంతో కూరగాయలు కొనుగోలు చేసే వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో పంట పండించిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలరోజుల క్రితం వరకు కిలో…

National

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరిక ఖాయమైంది. వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. సీబీఐ ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ తప్పు లేదనిపిస్తోందని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ పైన సోనియాకు అభిమానం ఉందన్నారు. ఇక, షర్మిల పాలేరు నుంచి పోటీకి హామీ లభించిందనే ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అటు ఖమ్మం..ఇటు బెంగళూరు కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం మొదలైంది. షర్మిల నిర్ణయం కీలకం కానుంది. సోనియాతో భేటీలో క్లారిటీ : వైఎస్ షర్మిల…

National

యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టి

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్న తరుణంలో యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక రంగాలపై దృష్టిసారిస్తోంది. అభివృద్ధితో పాటు విద్య, వైద్య రంగాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం యోగీ .. తాజాగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరుతో నడుస్తున్న అటల్ రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించారు. వాటి పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ విలువలతో గురుకుల విధానంలో నడుస్తున్న ఈ స్కూళ్లపై ప్రశంసల జల్లు కురిపించారు. అటల్…

National

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల

కేఆర్ఎస్ రిజర్వాయర్ నుంచి రోజూ 24, 000 క్యూసెక్కుల కావేరీ నీటిని విడుదల చేసేలా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 6వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేయడంతో సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి అంగీకరించింది. అనుమానాస్పదస్థితిలో శవమైన ఫేమస్ నటి, ఇంట్లో ఏం జరిగింది ?, వీడియో కాల్ లో ! ఈ పిటిషన్‌ను సెప్టెంబర్…

National

బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది. నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్…

TELANGANA

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. సెప్టెంబర్‌ నెలలో జరగాల్సిన పోటీ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్ 4, 5, 6, 8వ తేదీల్లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోని ఫిజికల్‌ డైరెక్టర్‌…

Technology

స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్, పేలోడ్స్ టర్న్‌డ్ ఆఫ్

బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడిపై పగలు(14 రోజులు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్‌లోకి పంపింది. రోవర్‌కు అమర్చిన ఏపీ ఎక్స్‌ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ పనులను నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తిస్థాయిలో రీఛార్జ్ అయిందని,…

National

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం

సహజంగా దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. అయితే ఏది పడితే అది దానం చేస్తే పుణ్యం రాదని, చెయ్యకూడని వస్తువులు దానాలు చేయడం వల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుందని కూడా చెబుతున్నారు. ఎటువంటి దానాలు చేయకూడదు? ఏ దానాలు చేస్తే మనకు పాపం వస్తుంది? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏ మతం లోనైనా దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. దానధర్మాలు చేయడం కంటే మరే ధర్మం గొప్పది కాదని అన్ని మతాలు…

TELANGANA

ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఎండకాలంలో ఉన్నట్టుగా వేడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 15 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెగడంతో ప్రజలు, ఫ్యాన్లు, ఏసీలను తెగ వాడేశారు. పలు చోట్ల పండలు ఎండిపోయాయి. తాజాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శనివారం కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి…