Editor

TELANGANA

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

అదివారం ఉదయం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, అమీర్ పేట, రహమత్ నగర్, మోతి నగర్, బోరబండ, మదాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మియాపూర్ లో వాన పడింది. ఉప్పల్, అంబర్ పేట, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, రామంతాపూర్, తర్నాక, సికింద్రబాద్, బేగంపేట, మెహదీపట్నంలో వర్షం కురిసింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల రోడ్ల పైకి నీరు వచ్చింది. అయితే…

TELANGANA

మంచిర్యాల జిల్లాలో దారుణం

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లాడంటూ ఓ దళిత యువకుడిని తలకిందులుగా వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఘటన మందమర్రిలో సెప్టెంబర్ 2న జరిగింది. మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు, స్వరూప దంపతులకు కొడుకు శ్రీనివాస్ ఉన్నారు. వీరు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ షెడ్డు ఏర్పాటు చేసుకుని మేకలను పెంచుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం తమ షెడ్డులో ఉన్న ఓ మేక కనిపించకుండా పోయింది. ఆ…

APTELANGANA

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంల డిమాండ్లు అమలుచేసే అవకాశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించడంతో వారు విధుల్లో చేరుతున్నట్లు ప్రకటించారు. కమిటీని నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం​ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌ హైమావతిని కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించారు. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా రిపోర్ట్‌ ఇవ్వాలని…

National

ఈ నెల 8న ప్రధాని మోదీ ,బైడెన్ భేటీ – కీలక ఒప్పందాలు..!!

సెప్టెంబర్‌ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జి 20 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ హాజరుకున్నారు. అయితే ఈ సదస్సు జరగబోయే రెండురోజుల ముందే జో బైడెన్‌ భారత్‌కి చేరుకోనున్నట్లు వైట్‌ హైస్‌ వెల్లడించింది. సెప్టెంబర్‌ 8వ తేదీ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, భారత ప్రధాని మోడీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనున్నారని శ్వేతసౌథ స్పష్టత ఇచ్చింది. భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సమావేశాలు ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్నాయి. సెప్టెంబర్‌ 9-10…

CINEMA

సూపర్ స్టార్ రెమ్యునరేషన్ 210 కోట్లు. 100 కోట్ల సింగల్ చెక్

ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉంటాడు, సూపర్ స్టార్ ఇమేజ్ తో యావరేజ్ సినిమాలని కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారుస్తూ ఉంటాడు. ఈ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోకి ఒకటి రెండు ఫ్లాప్స్ పడినా మార్కెట్ విషయంలో జరిగే నష్టమేమి ఉండదు. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఇలాంటి స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అయితే ఏ ఇండస్ట్రీకి ఎంత మంది స్టార్ హీరోలు…

National

“అమెరికా” గోల్డెన్ టాయిలెట్ చోరీలో పురోగతి సాధించిన UK పోలీసులు..!!

2019వ సంవత్సరంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పుట్టిన చోట 18 క్యారెట్ ల బంగారు టాయిలెట్‌ను తెల్లవారుజాము 5 గంటలకు దుండగులు చోరీ చేయడం తెలిసిందే. గోల్డెన్ టాయిలెట్ స్టోరీ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రదర్శన కోసం ఉంచిన టాయిలెట్ చోరీ ఎత్తుకెళ్లింది ఎవరు అనేదానిపై దాదాపు మూడు సంవత్సరాల నుండి పోలీసులు విచారణ జరుగుతూ ఉంది. చోరి జరిగిన సమయంలో 66 సంవత్సరాల వయసు కలిగిన…

AP

ఇదే జరిగితే ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు చంద్రబాబు ని అరస్ట్ చేయడం గ్యారెంటీ !

టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆదాయపన్ను (ఐటీ) శాఖ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. సబ్ కాంట్రాక్ట్ ల పేరుతో ముడుపులు తీసుకున్నారంటూ అభియోగాలు రాగా, గతంలోనే ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్ ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఆ నోటీసులపై ఆయన తెలిపిన అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించింది. ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రాధమిక ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తొంది.…

National

సూర్యుడా రెడీ గా ఉండు .. మా ISRO వస్తోంది – కొత్త ప్రాజెక్ట్ అద్దిరింది గురూ

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రికార్డు సృష్టించేందుకు సిద్దమైంది. ఇప్పటికే చంద్రయాన్ – 3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రయాన్ – 3 ని ప్రయోగించి విజయవంతంగా చంద్రుడిపై ల్యాండ్ చేసింది ఇస్రో. చంద్రుడి దక్షిణ దృవంపై కాలుమోపిన మొదటి దేశంగా రికార్డుకు ఎక్కింది. అలాగే చంద్రుడిపై రోవర్ ను పంపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై రోవర్ పరిశోధించి కీలక సమాచారాన్ని ఇస్రో కు పంపుతోంది. తాజాగా ఇస్రో…

AP

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి

తమ డిమాండ్ల సాధన కోసం విద్యుత్ కార్మిక సంఘాలు విజయవాడలో నిర్వహించబోయే ధర్నాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ సంఘాలు వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. ఈ నెల 10వ తేదీన ఉదం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటలలోపు ధర్నా చేసుకోవాలని ఉద్యోగుల సంఘానికి సూచించింది ధర్మాసనం. శుక్రవారం చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని విద్యుత్ సంఘాలు…

CINEMANational

సెప్టెంబరు మాసం. సినిమాల కోసం!

ఆగస్టులో టాలీవుడ్ కి గట్టి ఎదురు దెబ్బే తగలింది. వరుస వైఫల్యాలతో బాక్సాఫీసు అల్లాడిపోయింది. డబ్బింగ్ బొమ్మ జైలర్ ఒక్కటే కాస్త నిలబడగలిగింది. మిగిలినవన్నీ భారీ ఫ్లాపులే. అయితే సెప్టెంబరు విషయంలో టాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకొంది. ఈ నెలలో సినిమాలే సినిమాలు. అన్నింటిపై అంచనాలు ఉన్నాయి. మినిమం గ్యారెంటీ చిత్రాలు ఇప్పుడు వరుస కడుతున్నాయ్‌. సెప్టెంబరు 1న ‘ఖుషి’ విడుదల అవుతోంది. విజయ్ దేవరకొండ – సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ…