Editor

National

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు – డిసెంబర్ ఎన్నికలకు రెడీనా ?

డిసెంబర్ లో లోక్ సభకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ.. విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చేలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇటీవలే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే .. చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది. డిసెంబర్ లో ఐదు…

AP

జగన్, వి.సా.రెడ్డి విదేశీ టూర్స్ – సీబీఐ వ్యతిరేకిచినా కోర్టు అనుమతి !

సీఎం జగన్, విజయసాయిరెడ్డిల విదేశీ పర్యటనలకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. వారి విదేశీ పర్యటనలపై సందేహలున్నాయని.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని .. సాక్షులను బెదిరిస్తారని అనుమతి ఇవ్వవొద్దని సీబీఐ చేసిన వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. వారిద్దరికీ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. సీఎం జగన్ రెడ్డి సెప్టెంబర్ రెండో తేదీ నుంచి పది రోజుల పాటు యూకేకు వెళ్తారు. అక్కడ ఆయన కుమార్తెలు చదువుతున్నారని చెబుతున్నారు. అయితే గతంలో ఓ కుమార్తె…

AP

ఏపీలో అసెంబ్లీ ఓ అనాథ !

మన ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఆలయాలు అసెంబ్లీలో లేదా పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై చర్చల్లో పాల్గొనడం, చట్టాల రూపకల్పనలో భాగం కావడం ” చట్టసభ సభ్యుని ప్రధాన బాధ్యత. అంతే కాదు ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుంది. దురదృష్టవశాత్తూ ఏపీలో అసలు అసెంబ్లీ సమావేశాలు తప్పనిసరి అన్నట్లుగా పెడుతున్నారు. కానీ అసలు ప్రజా సమస్యలపై చర్చించడానికి మాత్రం పెట్టడం లేదు. ఏపీ ప్రభుత్వం అసలు అసెంబ్లీని నిర్వహించడం అవసరమా అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీని…

National

అదానీ విదేశీ పెట్టుబడులన్నీ ఇక్కడి సొమ్మే !?

దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఎవరిపైనా రానటువంటి ఆరోపణలు అదానీ గ్రూప్ పై వస్తున్నాయి. గతంలో హిండెన్ బెర్గ్ రిపోర్టు బయట పెట్టిన విషయాలను అవాస్తవాలు అని నిరూపించుకోలేకపోయారు. సెబీతో దర్యాప్తు పేరుతో అలా బండి నడిపించేస్తున్నారు. కానీ నిజాలేమిటో కళ్ల ముందే ఉన్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ.. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుంచే బిలియన్ డాలర్లను బయటకు తరలించి వాటినే విదేశీ పెట్టుబడులుగా అదానీ గ్రూపుల్లోకి పంపాలని నివేదిక…

APTELANGANA

మైనంపల్లిపై వేటు?!.. ఆ మంత్రి అల్లుడికి ఆ సీటు

సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు చేయడంతో…

TELANGANA

సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు

: సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ రాష్ట్రం మొత్తం తన వైపు చూసుకునేలా చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన మైనంపల్లి హనుమంతరావు తిరుగులేని స్ట్రోక్ ఇచ్చారు. మీడియా మొత్తం దెబ్బకు నిన్నంతా మైనంపల్లి గురించే మాట్లాడటం మొదలు పెట్టింది. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా చానల్స్ మొత్తం కూడా మైనంపల్లి చేసిన వ్యాఖ్యల మీదనే ప్రధానంగా ఫోకస్ చేశాయి.. మైనంపల్లి హరీష్ రావు మీద తీవ్రాతీతీవ్రంగా ఆరోపణలు…

TELANGANA

స్థాయికి మించి భజన చేసినా టికెట్‌ దక్కకపాయే

మా సార్‌ తెలంగాణ బాపు. తెలంగాణ జాతి పిత. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండు. చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చిండు. ఆయన చేతిలోనే తెలంగాణ పచ్చగా ఉంటుంది. పదికాలాల పాటు చల్లగా ఉంటుంది. ఈ మాటలన్నది బీఆర్‌ఎస్‌ నాయకుడో, ఎమ్మెల్యేనో, మంత్రో కాదు. సాక్షాత్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక అధికారిగా పని చేస్తున్న ఓ వ్యక్తి. వాస్తవానికి ఆ అధికారి నుంచి ఇలాంటి మాటలు రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో ఉత్సాహంగా కేసీఆర్‌…

National

మళ్లీ మోడీనే.. ‘ఇండియా’ కాస్త బెటర్ అంతే

ఎన్ని కూటములు కట్టినా బీజేపీని ఏం చేయలేరని అర్థమైంది. ఎంతమంది కలిసినా మోడీని ఎదురించలేదని తేలింది. ఇండియా కూటమి పుంజుకున్నా అధికారం సాధించేనన్ని సీట్లు రావని తేలింది. ఇండియా టుడే సర్వే సైతం మరోసారి మోడీదే విజయం అని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పార్లమెంటరీ ఎన్నికలు జరిగితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 306 సీట్ల మెజారిటీతో అధికారాన్ని నిలుపుకుంటుందని ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్…

National

2040కి రూ.8 లక్షల కోట్లు: మేనమామ స్పేస్ స్టేషన్ లకు ఇస్తున్న గిఫ్ట్

“గ్రహరాశులనధిగమించి.. ఘనతారల పథము నుంచిగగనాంతర రోదసిలో గంధర్వగోళ తతుల దాటి చంద్ర లోకమైనా.. దేవేంద్ర లోకమైనా చంద్ర లోకమైనా.. దేవేంద్ర లోకమైనా బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే.. మహనీయుడు.. మానవుడే.. మహనీయుడు శక్తియుతుడు.. యుక్తిపరుడు.. మానవుడే మహనీయుడు” ISRO’s revenue : ఈ శ్లోకాన్ని నిజం చేసేలాగా ఇస్రో నిన్న చంద్రుడి మీద మూడు రంగుల జెండాను రెపరెపలాడించింది. చంద్రుడి దక్షిణ ధ్రువం మీద మీసం మేలేసి నిలబడింది. చంద్రుడి కోసం మనం…

APNationalTELANGANA

చంద్రయాన్ 3 లో తెలుగు వారి కీర్తి పతాక

చంద్రయాన్ 3 సక్సెస్ తో యావత్ భారతదేశం సంబరాలతో మునిగిపోయింది. ప్రపంచ దేశాల ముందు భారతదేశము గర్వపడేలా చేసింది. ఈ మహత్కార్యంలో తెలుగు వారి భాగస్వామ్యం కీలకంగానే ఉంది. చంద్రయాన్త్రీలో మిషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ మోటమర్రిది విశాఖనగరం. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఒకటి భారీ మిషన్ వెనుక ఉన్న కీలక వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇందులో ఇద్దరు తెలుగు శాస్త్రవేత్తలు ఉండడం విశేషం. శ్రీకాంత్ మోటమర్రిది విశాఖలోని సీతమ్మధార. ఆయన…