పవన్ కళ్యాణ్ సంతాపం: నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం!
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏవీఎం స్టూడియోస్ అధినేత, లెజెండరీ నిర్మాత ఎం. శరవణన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని చాలా బాధపడ్డానని, శరవణన్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా (X) ద్వారా తెలిపారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దశాబ్దాల పాటు శరవణన్ చేసిన సేవలను ఆయన ఈ…

