శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో మైనింగ్ అధికారుల సర్వే.. భూగర్భ ఖనిజాల వేటలో యంత్రాంగం
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ముత్యాల చెరువు గ్రామపంచాయతీలో ఖనిజాల కోసం మైనింగ్ అధికారుల సర్వే… గ్రామ పరిధిలో భూగర్భ ఖనిజాలపై పరిశీలన చేపట్టిన మైనింగ్ అధికారులు… సర్వే ప్రక్రియపై గ్రామస్తుల్లో ఉత్కంఠ… శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మైనింగ్ శాఖ అధికారులు ఖనిజాల కోసం సర్వే నిర్వహిస్తున్నారు. కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో భూగర్భ ఖనిజాల ఉనికిపై మైనింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా భూమి స్వభావం,…

