కవిత నివాసానికి సీబీఐ అధికారులు: ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు అందజేత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడిని రాజేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన నోటీసులను అందించేందుకు అధికారులు హైదరాబాద్లోని ఆమె ఇంటికి చేరుకున్నారు. గతంలో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కవితతో పాటు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాపై ఉన్న అభియోగాలను కొట్టివేయగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఈ నోటీసులు…

