Editor

AP

తనకల్లు పోలీస్ స్టేషన్ వద్ద ఈశ్వరప్ప హత్య కేసు: నలుగురు నిందితుల అరెస్ట్

శ్రీ సత్య సాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఈశ్వరప్ప ను హత్య చేసిన నిందితులు అరెస్ట్ మీడియా సమావేశంలో కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి కామెంట్స్ ఈశ్వరప్ప ను పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేశారు హత్య చేసిన నిందితులు హరి,శంకరప్ప, గంగులప్ప,చిన్నప్ప లు అరెస్ట్ ఐదు రోజుల క్రితం హరి భార్యను తీసుకువెళ్లిన ఈశ్వరప్ప హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసాం తిరుపతి జిల్లా గూడూరులో ఈశ్వరప్ప…

AP

వైఎస్సార్‌సీపీకి జెండా ఉంది కానీ అజెండా లేదు: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్

కదిరి ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం వై యస్అర్ సీపీకి జెండా ఉంది… కానీ అజెండా లేదన్న ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలను పదేపదే వైఎస్సార్సీపీ నేతలు వినిపిస్తున్నారన్న ఎమ్మెల్యే రాయలసీమ కోసం 1983లోనే ఎన్టీఆర్ తెలుగు గంగా ప్రాజెక్టు తీసుకొచ్చారన్న వెంకట ప్రసాద్ తెలుగు గంగా వాస్తవాలు ప్రజలకు తెలుసన్న ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ అబద్ధాలను ప్రజలు నమ్మొద్దని పిలుపు హంద్రీనీవా, గాలేరు నగర్, హౌక్ రిజర్వాయర్—ఎన్టీఆర్, చంద్రబాబు కృషేనన్న…

AP

యువతకు రూ.15,000 విలువైన క్రికెట్ కిట్లు వితరణ బిజెపి నాయకుడు షేక్ సమివుల్లా…

సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్న క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం గౌకనపల్లి గ్రామ యువతకు బిజెపి నాయకులు, కదిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ సమివుల్లా రూ.15,000 విలువ చేసే రెండు క్రికెట్ కిట్లను బుధవారం అందజేశారు. క్రికెట్ కిట్ల కోసం గౌకనపల్లి యువత చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన షేక్ సమివుల్లా, క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. గౌకనపల్లి గ్రామానికి, నంబులపూలకుంట మండలానికి మంచి…

AP

సమస్యల పరిష్కారంపై.. సహకార సంఘం ఉద్యోగుల ఆందోళన..

  కదిరి, జనవరి 7 పట్టణంలోని ఎడిసిసి బ్యాంక్ పరిధిలోని సహకార సంఘాల సి.ఇ.ఒలు ఇతర ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ బుధవారం బ్యాంక్ ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షల సందర్భంగా సంఘంలో ఎలాంటి లావాదేవీలు జరపమని పేర్కొన్నారు. ఇ.ఆర్.పి లాగిన్ చేయమని, ఎరువులు, ధాన్యం కొనుగోలు, పిడిసి, పెట్రోల్ బంకులు, మెడికల్ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సేవలు నిలిపివేసినట్లు స్పష్టీకరించారు. ఇదిలా ఉండగా.. జి.ఒ నెంబర్ 36 అమలు,…

TELANGANA

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగిపోతుంది: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

జనగామలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందని, ఆయన గనుక అసెంబ్లీలోకి అడుగుపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ‘మొనగాడు’ కేసీఆర్ అని, ఆయన సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తారని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘420 హామీల’ను నమ్మి ప్రజలు ఓటేశారని,…

TELANGANA

డ్రగ్స్ కేసు: ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టులో అమన్ ప్రీత్ సింగ్ పిటిషన్!

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసులో తన పేరును చేర్చడాన్ని నిరసిస్తూ అమన్ ప్రీత్ సింగ్ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తనపై అన్యాయంగా కేసు పెట్టారని, అసలు డ్రగ్స్ ముఠాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ కేసులో ఇరికించారని, కాబట్టి తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను తక్షణమే కొట్టివేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. పోలీసుల కథనం ప్రకారం, గత నెలలో…

AP

చిన్నారులందరికీ వంద శాతం టీకాలు వేయించాలి: జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే. సురేష్ బాబు

కుటాగుళ్ల అర్బన్ హెల్త్ సెంటర్ నందు నిర్వహించిన ఆశా డే సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ అర్హులైన పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు 100% ఇవ్వాలని సూచించారు అనంతరం సంక్రమిత అసంక్రమిత వ్యాధులసర్వే సంపూర్ణంగా నిర్వహించాలని సూచించారు క్షయ వ్యాధిగ్రస్తులను సరైన సమయంలో గుర్తించి సంపూర్ణ చికిత్స అందించాలని సూచించారు ఈ కార్యక్రమం లో వైద్యాధికారి ఉషారాణి, CHO వన్నప్ప, వైద్య సిబ్బంది మరియు ఆశా…

AP

మాతా శిశు మరణాల నివారణకు సమష్టిగా కృషి చేయాలి: జిల్లా వైద్యాధికారి డాక్ట‌ర్‌ కె. సురేష్ బాబు

మాతా శిశు మరణాలు తగ్గించండి…. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కే సురేష్ బాబు నేడు పట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించుచున్న ఆశాడే సమావేశంలో పాల్గొన్న జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేష్ బాబు గారు హాజరైనటువంటి ఆరోగ్య మరియు ఆశా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాతా శిశు మరణాలకు కారణమైన చిన్న వయసు బాలికలకు వివాహాలు చేయుట పౌష్టికాహార లోపం వివాహం జరిగిన వెంటనే చిన్న వయసులోనే గర్భం అవగాహన రాహిత్యం…

AP

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరిలో మైనింగ్ అధికారుల సర్వే.. భూగర్భ ఖనిజాల వేటలో యంత్రాంగం

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ముత్యాల చెరువు గ్రామపంచాయతీలో ఖనిజాల కోసం మైనింగ్ అధికారుల సర్వే… గ్రామ పరిధిలో భూగర్భ ఖనిజాలపై పరిశీలన చేపట్టిన మైనింగ్ అధికారులు… సర్వే ప్రక్రియపై గ్రామస్తుల్లో ఉత్కంఠ…   శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో మైనింగ్ శాఖ అధికారులు ఖనిజాల కోసం సర్వే నిర్వహిస్తున్నారు. కదిరి మండలం ముత్యాల చెరువు గ్రామపంచాయతీ పరిధిలో భూగర్భ ఖనిజాల ఉనికిపై మైనింగ్ అధికారులు పరిశీలన చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా భూమి స్వభావం,…

World

పాక్‌లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకం: 21 ఏళ్ల మోనికా జెన్నిఫర్ కిడ్నాప్ కేసుతో మరోసారి వెలుగులోకి వచ్చిన మత మార్పిడి దారుణాలు

పాకిస్థాన్‌లో హిందూ మరియు క్రిస్టియన్ వర్గాలకు చెందిన మైనారిటీ యువతులే లక్ష్యంగా బలవంతపు మత మార్పిడులు వ్యవస్థీకృతంగా కొనసాగుతున్నాయి. రావల్పిండికి చెందిన మోనికా జెన్నిఫర్ అనే 21 ఏళ్ల యువతిని అపహరించి, బెదిరింపులతో మతం మార్చి పెళ్లి చేసిన ఉదంతం అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. బాధితులు కోర్టులో తమ ఇష్టపూర్వక మత మార్పిడి అని వాంగ్మూలం ఇస్తున్నప్పటికీ, అది నిందితుల ఒత్తిడి మరియు ప్రాణ భయంతోనే జరుగుతోందని మానవ హక్కుల సంఘాలు మరియు…