4news HD TV

AP

వైసీపీలో `పులివెందుల` సతీష్ రెడ్డి: చేరిక తేదీ ఇదే..!!

కడప: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది. ఈ పరిస్థితుల మధ్య వైఎస్ఆర్సీపీలో వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ- వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది వైసీపీలోకి. ఇటీవలే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆనం జయకుమార్ రెడ్డిని…

National

మొన్న ‘మోత మోగింది’.. రేపు దీపాలుండవ్..!!

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ మరో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మొన్న మోత మోగించగా, రేపు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శనివారం రాత్రి 7.00 గంటలకు ఇళ్లల్లో లైట్లు ఆర్పి ఇంటి బయట సెల్ టార్చ్ లేదంటే కొవ్వొత్తుల వెలిగించి ఐదు నిముషాలపాటు నిరసన తెలియజేయాలని సూచించారు. ఈమేరకు పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

APTELANGANA

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు శాసన సభ్యురాలు సీతక్కకు తెలంగాణ సచివాలయం వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుతో సహా సచివాలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రధాన ద్వారం వద్దే కారును నిలిపివేశారు. ఈ ఘటనతో సీతక్క తీవ్ర అసహనానికి లోనయ్యారు. తన నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సాయంత్రం సీతక్క.. సచివాలయానికి చేరుకున్నారు. దీనిపై అప్పటికే ఆమె అనుమతులను తీసుకున్నారు. పాస్‌ను…

National

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి

బెంగళూరు/చిత్రదుర్గ: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో కొత్త మద్యం (liquor) షాపులను తెరిచేందుకు అనుమతిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు చేసిన వేర్వేరు ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. కాంగ్రెస్ (congress) నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా 1, 000 మద్యం (liquor) దుకాణాలను తెరవాలని భావిస్తోందన్న ఊహాగానాల మధ్య, అటువంటి నిర్ణయం తీసుకోబోమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో తగిన చోట్ల మద్యం (liquor)…

AP

`మనషులుగా బతకండి`- టీడీపీ నేతలకు రాధిక హితవు: మీ వీపు వెనుక ఏం జరుగుతుందో మీకు తెలుసా?

అమరావతి: అనకాపల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై బండారు సత్యనారాయణ అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.…

AP

స్కిల్ స్కామ్‌లో కిలారి రాజేష్‌ కీ రోల్..

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం ఢిల్లీలో అడుగు పెట్టారు. రెండు రోజుల పాటు ఆయన దేశ రాజధానిలో ఉండనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో- దీనిపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని మొదలు పెట్టింది. తన కేసులను మాఫీ చేయించుకోవడానికి జగన్…

National

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు- 50 మంది మృతి..?

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై ఏడాది దాటిపోయినా ఇంకా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకీ ఉక్రెయిన్ లో పరిస్ధితులు దిగజారుతున్నాయి. రష్యా చేస్తున్న దాడులతో ఇప్పటికే దీనావస్ధలోకి జారుకుంటున్న ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు సాయం చేస్తున్నా కోలుకోవడం కష్టంగానే ఉంటోంది. ఇలాంటి పరిస్ధితుల్లో ఇవాళ ఉన్నట్లుండి ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో ఈ ఒక్క నగరంలోనే ఇవాళ 50 మంది వరకూ మృత్యువాత పడ్డారు. ఉక్రెయిన్‌లోని…

CINEMA

తీగ లాగిన ఈడీ: కదిలిన ఫిల్మ్ ఇండస్ట్రీ డొంక: స్టార్ హీరోయిన్, కమేడియన్‌కు కేంద్రం సమన్లు

ముంబై: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరోసారి కలకలం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కొరడా ఝుళిపించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు (Mahadev betting app case)లో దూకుడును పెంచింది. ఇప్పటికే కొందరు కీలక వ్యక్తులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. మరిన్ని అరెస్టులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ బెట్టింగ్ యాప్ కేసు వ్యవహారంలో తాజాగా ఈడీ (ED) తాజాగా ముగ్గురు సెలెబ్రిటీలకు సమన్లను జారీ చేయడం…

National

కర్ణాటక సరిహద్దులు బంద్, ఎంతకైనా సరే అంటున్న వాటల్, డేట్ కూడా ఫిక్స్, ప్రజలు!

బెంగళూరు/చెన్నై: కావేరీ నదీ (cauvery) జలాల పంపిణీ విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా అక్టోబర్ 10వ తేదీన కర్ణాటక-తమిళనాడు (tamil nadu) సరిహద్దుల్లో బంద్ నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు కన్నడ సమాఖ్య అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాటల్ నాగరాజ్ తెలిపారు. మద్దూరు పట్టణంలోని సంజయ్‌ సినిమా సమీపంలోని కావేరీ కాలువల నుంచి నుంచి తమిళనాడుకు నీటిని విడుదల చేయవద్దని వాటల్ నాగరాజ్ డిమాండ్ చేశారు.   బెంగళూరు నుంచి కన్నడ పోరాట సంఘాల నాయకులు…

TELANGANA

తెలంగాణలో క్లియర్ `పిక్చర్`: ఆ పార్టీదే అధికారం: లేటెస్ట్ రిపోర్ట్

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార…