4news HD TV

TELANGANA

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు…

బీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తనను తిట్టిన వారిని శిక్షించకుండా.. అవార్డులు, రివార్డులు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజ్ భవన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడుతూ.. తాము మహిళా మంత్రులు, మేయర్‌లు, ఇతర అధికారులకు ఆహ్వానం పంపించామని.. అందరూ ఈ కార్యక్రమానికి రాకపోయినా, వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలని తెలిపారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళను కూడా అవమానిస్తున్నారని, అలా అవమానించిన వారిని ప్రభుత్వం అందలాలు ఎక్కిస్తోందని, ఇలాంటి పనులు చేస్తూ…

TechnologyTELANGANA

తెలంగాణ టీఎస్‌ఆర్‌టీసీ కీలక నిర్ణయం ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) కీలక నిర్ణయం తీసుకుంది.. దక్షిణ భారతదేశం నుండి మేఘా ఇంజినీరింగ్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ అయిన Olectra Greentech Limitedకి మొత్తం 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం అతిపెద్ద సింగిల్ ఆర్డర్‌ను అందజేసింది. పెద్ద ఎత్తున క్లీన్, గ్రీన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్‌ను కలిగి ఉండే దిశగా తెలంగాణ ఎలక్ట్రిక్ మొబిలిటీ చొరవ కోసం ఈ ఆర్డర్ ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది. 50 ఇంటర్‌సిటీ కోచ్…

CINEMA

కేజీఎఫ్‌ రేంజ్ లో ఉపేంద్ర కబ్జా మూవీ…

కేజీఎఫ్  సినీ ప్రేక్షకుడికి ఈ సినిమా పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కన్నడలో విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో కన్నడ చిత్ర పరిశ్రమ రేంజ్‌ ఒక్కసారిగా మారిపోయింది. కేజీఎఫ్‌ తర్వాత వచ్చిన కాంతార సైతం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్‌ చిత్రాన్ని మైమరపించే స్థాయిలో కన్నడ ఇండస్ట్రీని నుంచి మరో మూవీ వచ్చేస్తోంది.. అదే కబ్జ. ఉపేంద్ర హీరోగా…

TELANGANA

నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు..

నవీన్‌ హత్యకేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.. తాజాగా.. నవీన్‌ హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. హరిహరకృష్ణ నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. క్రైమ్ సినిమాలు, యూట్యూబ్‌ వీడియోలు చూసి..నవీన్‌ హత్యకు ప్లాన్‌ చేశాడు హరిహరకృష్ణ. డెడ్‌బాడీలోని పార్ట్స్‌ను వేరు చేసే వీడియోలు, పోస్ట్‌మార్టం దృశ్యాలను యూ ట్యూబ్‌లో పదేపదే చూసినట్టు నిందితుడు హరిహరకృష్ణ తెలిపాడు. ముఖ్యంగా పోస్ట్‌మార్టం దృశ్యాలను పదేపదే చూసి ఈ హత్యకు ప్లాన్ చేశాడని తేలింది. నవీన్‌ హత్యకు…

APHealthNationalTELANGANA

భయపెడుతున్న ర్యాట్ ఫీవర్…

కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని సూచించారు అధికారులు. వాటర్ థీమ్ పార్కును మూసివేయాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అతిరప్పిలి…

JobsTELANGANA

తెలంగాణ లో మార్చి 11న ఏఎస్సై,ఎస్సై తుది రాతపరీక్షలు …

తెలంగాణలో 19,969 ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ప్రిలిమినరీ పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సాంకేతిక విభాగాలకు సంబంధించిన తుది రాతపరీక్షలు మార్చి 11న జరగనున్నట్లు తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌ పరిధిలోని పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ (ఐటీ అండ్‌ సీవో) విభాగం ఎస్సై తుది రాతపరీక్ష…

TELANGANA

మరో వివాదంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను, తన తండ్రి చెరుకు సుధాకర్‌ను హత్య చేస్తానని బెదిరించారని వెంకటరెడ్డిపై నల్లగొండకు చెందిన చెరుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు  చేశారు. ఈ మేరకు ఆయన నల్లగొండ వన్ టౌన్ సీఐకి ఆదివారం సుహాస్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి.. ‘మీ నాన్న నా గురించి టీవీ చానెల్‌తో ఎక్కువ…

NationalTechnology

యూఐడీఏఐ.. అందుబాటులోకి కొత్త సర్వీసులు!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎంతో తప్పనిసరి అయింది ఇలా ఒక వ్యక్తి కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఎంతో కీలకమైనది ప్రస్తుతం మన వ్యక్తిగత డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆధార్ అనుసంధానం కావడంతో ఆధార్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీస్లను అందుబాటులోకి తీసుకువస్తుంది యూఐడీఏఐ.ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ కార్డుదారుల కోసం మరొక కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది తద్వారా ఆధార్ సేవలు ఇకపై మరింత…

CINEMA

రాఘవ లారెన్స్ ‘రుద్రుడు’ ఏప్రిల్ 14న విడుదల

యాక్టర్, కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ కథానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’ పాన్ ఇండియా విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా విడుదల కోసం మేకర్స్ బెస్ట్ స్లాట్‌ని ఎంచుకున్నారు. ఏప్రిల్ 14, 2023న ‘రుద్రుడు’ చిత్రం థియేటర్లలోకి వస్తుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా థియేటర్లలోకి వచ్చే సమయానికి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ఈ సినిమా…

Technology

UPI ద్వారా ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చేస్తున్నారా. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి!

ప్రస్తుత కాలంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు అధికమయ్యాయి ఇలా డిజిటల్ ట్రాన్సాక్షన్ లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు.ఇలా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు ఈ పొరపాట్లు కారణంగా పెద్ద ఎత్తున మోసానికి గురి కావాల్సి ఉంటుంది.ఈ క్రమంలోని యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు చేసేవారు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడటం వల్ల డబ్బును నష్టపోకుండా…