4news HD TV

AP

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

వైయస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. కుల, మత, రాజకీయ పార్టీలు చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి .. పెన్షన్లు తొలగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ దుర్మార్గపు ప్రచారం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు .. నందిగామ నగర పంచాయతీ పరిధిలో 4203 మంది లబ్ధిదారులకు వైయస్సార్ పెన్షన్ కానుక ..…

APPOLITICSTELANGANA

BRS లో చేరబోతున్న ఆంధ్రా నాయకులపై KA పాల్‌ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీ హోదా దక్కేందుకు సాధించాల్సిన సీట్లు ఓట్లు రాబట్టేందుకు మెల్ల మెల్లగా కేసీఆర్‌ అడుగులు వేస్తున్నాడు. పక్క రాష్ట్రం ఏపీలో సభలు, సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక నేటి సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఏపీకి చెందిన పలువురు నాయకులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ లో…

CINEMA

మళ్లీ దొరికి పోయిన రౌడీ స్టార్‌, శ్రీవల్లి

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారు అంటూ గీతా గోవిందం సమయం నుండి ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడ్డ కారణంగానే రష్మిక మందన్నా తన వివాహ నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్‌ చేసుకుంది అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. డియర్ కామ్రెడ్‌ సమయంలో కూడా ఇద్దరి మధ్య వ్యవహారం చాలానే సాగింది అనేది అప్పటి ప్రచారం. ఎన్ని సార్లు ఏ ప్రచారాలు జరిగినా కూడా విజయ్ దేవరకొండ మరియు రష్మిక…

CINEMA

8 ప్యాక్ లుక్ లో హృతిక్ రోషన్.. హాట్ ఫొటోస్ వైరల్?

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హృతిక్‌ రోషన్‌ బాలీవుడ్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా తనకంటూ వృత్తికమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడుహృతిక్ రోషన్. కేవలం సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఇకపోతే హృతిక్ రోషన్ ఫిట్నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటాడో మనందరికీ…

AP

గుంటూరు తొక్కిసలాటపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి

గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో 13 మంది గాయపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించి వేదిక నుంచి వెళ్లిపోయిన…

CINEMA

పెళ్లికి సిద్ధమైన బాలకృష్ణ హీరోయిన్..

2022లో చాలామంది సినీ సెలబ్రిటీలు వారు ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. మరి కొంతమంది సెలబ్రిటీ జంటలు పిల్లల్ని కూడా కన్నారు. ఇక గత ఏడాది బాలీవుడ్ స్టార్ జంట అలియా భట్ రన్బీర్ కపూర్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార విగ్నేష్ శివన్ లు ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. అలాగే కాజల్ కూడా ఓ బాబుకు…

POLITICS

చంద్రబాబు సభల్లో తొక్కిసలాట మిస్టరీ!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు రోడ్ షోలు, సభలపై (Stampede Mystery) ప్రభుత్వం సీరియస్ గా పోస్ట్‌మార్టం చేసింది. ఆయన సభలను రాజకీయ కోణం నుంచి చూస్తోంది. జనాన్ని(Public) తరలిస్తున్నారని నిర్థారించడానికి సిద్దం అయింది. ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట జరిగేలా చేస్తున్నారని అనుమానిస్తోంది. పబ్లిసిటీ పిచ్చితో చంద్రబాబు చేస్తోన్న ఈవెంట్స్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తోంది. డ్రోన్ కెమెరాల్లో జనాన్ని బంధించేందుకు ఇరుకు సందుల్లో జనాన్ని ఉంచుతున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వస్తున్నారు. ఆ మేరకు నివేదికలు (Stampede…

CINEMA

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి బాలకృష్ణ ముహూర్తం ఫిక్స్ …?

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో చాలామందిని అలరించింది. అయితే బాలకృష్ణ ఈ మధ్యకాలంలో ఆదిత్య 369 సీక్వెల్ గా 399 కచ్చితంగా తీస్తానని పలుమార్లు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకి స్వయంగా తానే దర్శకత్వం వహించి తన కొడుకుని అందులో హీరోగా పెట్టి ఇండస్ట్రీకి తన కొడుకుని పరిచయం చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు…

National

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 సార్వత్రికాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇవి సెమీ ఫైనల్స్​గానే పరిగణించవచ్చు! అయితే.. ఈ ఎన్నికలు.. బీజేపీ కన్నా విపక్షాలకే అత్యంత కీలకం! కమలదళాన్ని ఓడించేందుకు ఐకమత్యంతో ముందుకెళ్లాలని భావిస్తున్న విపక్షాలు.. ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాయో చూడాలి. రాజస్థాన్​లో హోరాహోరీ.. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్​, మిజోరాం రాష్ట్రాల్లో.. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. జమ్ముకశ్మీర్​లో కూడా…

National

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం

2023లో ప్రధాని మోదీ కేంద్ర కేబినెట్ ను విస్తరించనున్నట్లు సమాచారం. బడ్జెట్ కు ముందే ఆయన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) చేపట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. Modi cabinet expansion!: భారీగానే మార్పులు.. బీజేపీలోని, కేంద్రంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) పై తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 2023 బడ్జెట్ సమర్పణకు ముందే మంత్రివర్గ విస్తరణ (cabinet expansion) ఉండవచ్చు. జనవరి 15 తరువాత…