4news HD TV

World

చైనాలో రోజుకు 25 వేల కోవిడ్ మరణాలు

దేశంలో కోవిడ్ 19 వాస్తవ పరిస్థితిపై చైనా నుంచి అధికారిక సమాచారమేదీ రావడం లేదు. అయినా, పలు దేశాలకు చెందిన సంస్థలు చైనాలో పరిస్థితిని, అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా అంచనా వేస్తున్నారు. covid situation in China: ప్రస్తుతం 9 వేల మరణాలు జీరో కోవిడ్ పాలసీ(zero covid policy)ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత, ఆ ప్రభుత్వం హెచ్చరించిన తీరుగానే, ఆ దేశంలో కేసుల సంఖ్య అదుపు చేయలేని స్థాయిలో పెరుగుతోంది. యూకేకు చెందిన…

TELANGANA

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనబోతున్న జనాలకు షాక్ ఇచ్చారు. తాగి రోడ్ల మీదికి రాకుండా జాగ్రత్తలు తీసుకునే ఉద్దేశంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కఠినంగా నిర్వహించాలని నిర్ణయించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్‌ పోలీసులు భారీ ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈరోజు రాత్రి సమయంలో ర్యాష్‌ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. నేటి…

CINEMA

ప్రభాస్ ప్రాజెక్ట్‌ K నుండి న్యూ ఇయర్ స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్టు కే. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాను 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు దీపికా పదుకొనే ఇంకా బాలీవుడ్ హీరోయిన్ మరొకరు కూడా ఉండడంతో అంచనాలు అక్కడా ఇక్కడా కూడా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.…

CINEMA

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి..! కథ రెడీ అవుతోంది.!

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి వుంది. దానికి ‘ఆటో జానీ’ అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టుకున్నాడు పూరి జగన్నాథ్. ‘ఖైదీ నెంబర్ 150’ స్థానంలో రావాల్సిన సినిమా అది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళుతూ వెళుతూ వుంది. ‘సైరా నరసింహా రెడ్డి’ సమయంలోనూ, ‘ఆటో జానీ’ అంశం తెరపైకొచ్చింది. అప్పుడూ కుదరలేదది. ‘గాడ్ ఫాదర్’ మళ్ళీ కెలికిన వైనం.. ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లలో పూరి…

CINEMA

బన్నీ, స్నేహా న్యూ ఇయర్ పార్టీ.. వావ్ స్నేహా

పుష్ప సినిమా తో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నాడు. న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా భార్య స్నేహ రెడ్డి మరియు స్నేహితులతో బన్నీ ఎంజాయ్ చేశాడు. ఆ ఫోటోలుస్నేహ రెడ్డిసోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఫోటోల్లో స్నేహ రెడ్డితో పాటు అల్లు అర్జున్ స్టైలిష్ అవతార్ లో కనిపించారు. బన్నీ, స్నేహా న్యూ ఇయర్ పార్టీ.. వావ్ స్నేహా…

National

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి: కమల్ నాథ్

2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని (Rahul Gandhi) కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ (Kamal Nath) అన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహించినందుకు గాంధీని నాథ్ ప్రశంసించారు. అతను అధికారం కోసం రాజకీయాలు చేయడం లేదని, దేశంలోని సాధారణ ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల విషయానికొస్తే రాహుల్ గాంధీ…

World

దేశాన్ని విడిచిపెట్టిన బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బొల్సొనారో (Bolsonaro) దేశాన్ని విడిచారు. ఆయన బ్రెజిల్ నుంచి వెళ్లే ముందు సోషల్ మీడియా వేదికగా ప్రసంగించారు. అందులో తాను పోటీలో ఓడిపోయాను కానీ యుద్ధంలో కాదని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిరసనలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన లూలా దా సిల్వా పదవీ స్వీకారానికి 48 గంటల ముందు బొల్సొనారో దేశం విడిచిపెట్టారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లులా డి సిల్వా…

TELANGANA

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఓ సభలో అయ్యప్ప స్వామి సహా శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. భైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని కోరారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.…

TELANGANA

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్ర

తెలంగాణ (Telangana) బీజేపీ అధికారమే లక్ష్యంగా మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్రలతో ప్రజల్లోకి వెళ్లిన బీజేపీ, మరోసారి బస్సు యాత్ర (Bus Yatra) పేరుతో జనాల్లోకి వెళ్లుతోంది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా ఈ యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జనవరి 16 నుంచి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బస్సుయాత్రను ప్లాన్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో బస్సుయాత్ర సందర్భంగా, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ వైఫల్యాన్ని…

AP

కందుకూరు మృతుల కుటుంబాలకు సీఎం జగన్ 2 లక్షల ఎక్స్ గ్రేషియా

నిన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో అపశృతి చోటు చేసుకోవడం తెలిసిందే. సభలో తోపులాట జరగటంతో తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన పట్ల దేశ ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇంకా గాయపడిన వారికి 50 వేల రూపాయలు ప్రకటించారు. ఇక ఇదే ఘటనపై ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్…