4news HD TV

Technology

వాట్సాప్ న్యూ ఫీచర్ .. ఇక నుంచి ఒకసారి మాత్రమే మెస్సేజ్ చూడటానికి వీలు కల్పించేలా కొత్త ఫీచర్

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ అంటే తెలియని వారు అసలు ఎవరూ ఉండరు. స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వాట్సప్ ఉపయోగిస్తూ ఉంటారు. వాట్సప్ లో ఎక్కువ సమయం గడిపేవారు చాలామందే ఉంటారు. పొద్దున్నే లేవగానే వాట్సప్, రాత్రి నిద్రపోయే ముందు వాట్సప్ లో మెస్సేజ్ లు చెక్ చేసుకునేవాళ్లు ఎందరో. ఫ్రెండ్స్ తో ఛాటింగ్, స్టేటస్ లు, డాక్యుమెంట్స్ కు వాట్సప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఏదైనా డ్యాకుమెంట్ పంపించుకోవాలన్నా, ఫ్రెండ్స్ తో…

POLITICSTELANGANA

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌

తెలంగాణ కాంగ్రెస్‌ (Congress)కు మరో ఝలక్‌ తగలనుంది. దివంగత నేత పి.జనార్థన్‌రెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌ రెడ్డి కాంగ్రెస్‌ (Congress) పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి BJP తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈనెల 28న PJR వర్ధంతి తర్వాత ఆయన కమలం గూటికి చేరనున్నట్లు పొలిటికల్‌ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగలనుంది. మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది.…

AP

జగన్మోహన్ రెడ్డి తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లెం వేశారు. సక్రమంగా సమావేశాలను(Meetings) నిర్వహించుకోవడానికి అనువుగా లేకుండా పరిస్థితులను మార్చేశారు. దీంతో ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో రహస్యంగా ఉంచుతున్నారు. పీఏసీ(PAC) చైర్మన్ గా టీడీపీ సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జగన్ సర్కార్ లోని అతి పెద్ద తప్పును బయటకు తీశారు. సుమారు రూ. 25వేల కోట్ల విలువైన సమాచారం గల్లంతైన అంశాన్ని బయట పెట్టారు. ఆ…

CINEMA

వల్తేరు వీరయ్యకు దాదాపుగా రూ. 6.5 కోట్లు …మాస్ మహారాజా రవితేజ

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో `వాల్తేరు వీరయ్య` అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. విశాఖపట్టణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో మత్స్య కారుల నాయకుడు వీరయ్యగా చిరంజీవి కనిపించనున్నాడు. మైత్రీ మూవీ…

National

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ రెండోసారి ప్రమాణ స్వీకారం

: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి సీఎం బాధ్యతలను చేపట్టారు. గాంధీనగర్‌లోని కొత్త సెక్రటేరియట్ హెలీప్యాడ్ గ్రౌండ్‍లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర 18 ముఖ్యమంత్రిగా భూపేంద్రతో గవర్నర్ ఆచార్య దేవ్‍వ్రత్ ప్రమాణం చేయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 16 మంది ఎమ్మెల్యేలు ఈ వేదికపైనే మంత్రులుగా…

National

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంక్‌ కార్డును క్లోనింగ్ చేసి ఆయన ఖాతా నుంచి రూ.50,00 డ్రా చేసినందుకు ముగ్గురు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసుల సైబర్ బృందం అరెస్టు చేసింది. ఐఏఎస్ అధికారి శ్రీవాస్తవ ఈమెయిల్‌ను హ్యాక్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు తెలిపారు. అరెస్టయిన ముగ్గురిని అమిత్ ప్రతాప్ సింగ్, హార్దిక్ ఖన్నా, రజనీష్ నిగమ్ గా గుర్తించారు. ముగ్గురూ అనురాగ్…

World

కాన్పూర్‌లో 5 బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులలో ఒక జంట, వారి పిల్లలు, మహిళ తండ్రి ఉన్నారు. నకిలీ భారతీయ పాస్‌పోర్ట్‌లు, బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలు కలిగి ఉండటం.. కాన్పూర్‌లో అక్రమంగా ఉంటున్నందున వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 13 నకిలీ పాస్‌పోర్టులు, ఐదు ఆధార్ కార్డులు, విద్యార్హత సర్టిఫికెట్లు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, రూ.14 లక్షలకుపైగా…

National

170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ

ఢిల్లీ (Delhi) లిక్కర్‌ స్కామ్‌ కేసులో సీబీఐ అధికారులు కవితను దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. ఐదుగురు సభ్యుల సీబీఐ బృందం ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. లిక్కర్‌ కేసు నిందితుల స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ సాగింది. అమిత్‌ అరోరా స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను సీబీఐ ప్రశ్నించినట్లు సమాచారం. సిసోడియా, అరోరా, అభిషేక్‌ విషయంలో ఎక్కువగా ఆమెను సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ సాగింది.…

AP

జగన్‌పై ఉండవల్లి తిరుగుబాటు!

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరులుగా ఉన్న కే వీపీ రామచంద్ర రావు , ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై మండి పడుతున్నారు. ఇంత కాలం పరోక్ష మద్దతు ఇస్తూ , కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉన్న ఈ కాంగ్రెస్ ఏపీ కురువృద్ధులు ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా మీడియాకు ఎక్కడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీ ఆర్ ఎస్ రూపంలో ఏపీలోకి కేసీఆర్ అడుగు…

National

రాత్రి రోడ్డుపై నడిచినందుకు దంపతులకు రూ.3,000 ఫైన్..

సాధారణంగా రాత్రివేళల్లో రోడ్లపై చాలా మంది తిరుగుతుంటారు. డిన్నర్లకో, ఫంక్షన్‍లకో వెళ్లినప్పుడు లేట్ అయితే రోడ్లపై నడిచివెళుతుంటారు. బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో ఇది సర్వసాధారణం. అయితే ఇలాగే రాత్రి వేళ నడిచి వెళుతున్న దంపతులకు బెంగళూరులో వింత అనుభవం ఎదురైంది. పోలీసులు తమను వేధించారని కార్తీక్ పత్రీ అనే వ్యక్తి వెల్లడించారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై నడిచినందుకు పోలీసులు రూ.3,000 ఫైన్ వేశారని, చివరికి రూ.1,000 వసూలు చేసుకొని పంపించారని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు.…