తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘం
తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్…

