4news HD TV

TELANGANA

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘం

తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. గత వారం రోజుల నుండి కేసుకు సంబంధించిన పరిణామాలన్నీ కోర్టు చుట్టూనే తిరిగాయి. సిట్ మెమోను ఎసిబి కోర్టు రిజెక్ట్ చేయడంతో హైకోర్టును ఆశ్రయించారు సిట్ అధికారులు. జస్టిస్ నాగార్జున బెంచ్ ముందు ఇప్పటికే వాదనలు ముగిసినప్పటికీ తుది తీర్పు వెల్లడి కావాల్సి ఉంది.. ప్రతిపాదిత నిందితులుగా ఉన్న బిఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామి, శ్రీనివాసులను నిందితులుగా చేర్చాలంటూ సిట్ వేసిన రివిజన్ పిటిషన్…

CINEMA

వాల్తేరు వీరయ్య అప్‌డేట్‌ ఇచ్చిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న వాల్తేరు వీరయ్య షూటింగ్ ఇటీవల ఫ్రాన్స్ లో జరుగుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. చిరంజీవి అక్కడ నుండి ఒక వీడియోను రిలీజ్ చేసి ఆసక్తికర విషయాలను వెల్లడించడంతో పాటు అక్కడి అందాలను చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. నేను ఫ్రాన్స్ నుండి మాట్లాడుతున్న, ఈనెల 12వ తేదీన శృతి హాసన్ తో సాంగ్ పూర్తయింది. ఇక్కడ విజువల్స్ చాలా అద్భుతంగా ప్రత్యేకంగా…

SPORTS

సెంచరీ బాదేసిన జూనియర్ టెండూల్కర్‌

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎన్నో అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. సచిన్ సాధించిన రికార్డులను భవిష్యత్తులో కూడా ఏ ఒక్క క్రికెటర్ సాధించలేడేమో అనుకునేంతగా ఆయన రికార్డుల పరంపర కొనసాగించాడు. అంతటి సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఆటలో సరింగా రాణించలేక పోతున్నాడంటూ అభిమానులు గత కొంత కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే విధంగా రంజీ ట్రోఫీలో సెంచరీ కొట్టి సత్తా చాటాడు. రంజీ…

CINEMA

దీపికా కాస్ట్యూమ్ పైన ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం

షారుఖ్ ఖాన్ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న పటాన్ చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న విషయం అందరికీ తెలిసిందే. జనవరి 25న విడుదల కావాల్సిన పటాన్ చిత్రం లోని ‘బేషరమ్ రంగ్’ అనే పాట ప్రస్తుతం భారీ రేంజ్ లో వివాదాన్ని సృష్టించింది. విడుదలైనప్పటి నుంచి విపరీతంగా ట్రెండింగ్ అవుతూనే చర్చనీయాంశంగా మారింది ఈ పాట. ఈ పాటలో దీపికా కాస్ట్యూమ్ పైన ప్రత్యేకంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పటాన్ సినిమాను కూడా బ్యాన్ చేయాలి అని…

National

BRS భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు

భారతదేశ రాజకీయ యవనిక పై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగు పడింది. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ఆవిర్భవించింది. దేశ రాజధానికి చేరిన తెలంగాణ అస్తిత్వ రాజకీయం నుంచి, భవిష్యత్తు జాతీయ పాలనకు ముందడుగు పడింది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్డు నెంబర్ 5 లో బిఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మధ్యాహ్నం…

Technology

ప్రాణం కాపాడిన యాపిల్ ఫోన్..

ప్రపంచంలోనే టెక్నాలజీ దిగ్గజమైన యాపిల్ తమ యూజర్స్ ప్రాణాలు కాపాడడం కోసం క్రాష్ డిటెక్షన్ ఫీచర్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో ,యాపిల్ వాచ్ సిరీస్ 8 మరియు అల్ట్రా లో ఈ ఫీచర్స్ ను పొందుపరిచారు. అయితే తాజాగా ఈ ఫీచర్ ఒక మహిళ ప్రాణాన్ని కాపాడడం విశేషం . వివరాల్లోకి వెళ్తే ఐఫోన్ 14 లో ఉన్న…

World

గుంజీలు తీస్తే ఫ్రీ బస్ టికెట్.

చిన్నప్పుడు తప్పు చేస్తే టీచర్లు గుంజీలు తీయించిన చిన్న నాటి జ్ఞాపకాలు ఎంత మందికి గుర్తున్నాయి. అప్పుడు తప్పు చేస్తే టీచర్లు శిక్ష కింద గుంజీలు తీయించే వాళ్లు. కానీ ఇప్పుడు అవే గుంజీలు తీస్తే ఫ్రీగా టికెట్ పొందేలా ఓ దగ్గర బంపర్ ఆఫర్ పెట్టేశారు. ప్రభుత్వమే ఇలా ఉచితంగా టికెట్ ఇవ్వడానికి గుంజీలు తీయాలని చెబుతోంది. అసలు ఎక్కడ ఈ ఆఫర్ ఉంది, ఎన్ని గుంజీలు తీయాలో తెలుసుకుందాం. యూరప్ లోని రొమానియాలో ఈ…

CINEMA

పవర్ స్టార్ సినిమాకు నో చెప్పి బాధపడుతున్న బుట్టబొమ్మ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో `భవదీయుడు భగత్‌సింగ్‌` అనే మూవీని గతంలో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక అయింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం కావాల్సి ఉన్న ఈ చిత్రం `హరి హర వీరమల్లు` అనంతరం సెట్స్‌ మీదకు వెళుతుందని అందరూ భావించారు.…

National

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ఐదుగురి పేర్లను భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (Justice DY Chandrachud) నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. హైకోర్టు జడ్జిలుగా ఉన్న జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది కొలీజియం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన ఆరుగురు న్యాయమూర్తులతో కూడిన…

TELANGANA

కరీంనగర్ లో బీజేపీ భారీ బహిరంగ సభ..

స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమైన వేలాది యువత, హిందుత్వ అభిమానులు సభ సక్సెస్ తో బీఆర్ఎస్ పతనానికి కరీంనగరే నాంది కాబోతోందనే సంకేతాలు పంపనున్న బీజేపీ. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తి. కరీంనగర్ బహిరంగ సభలో 6వ విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ప్రకటించే అవకాశం . బీజేపీ ప్రభుత్వమేననే సంకేతాలు పంపడమే రాబోయేది బండి లక్ష్యం. స్వచ్ఛందంగా ప్రజలు తరలిరావాలని సంజయుడి పిలుపు .రేపటితో 1400 కి.మీలు పాదయాత్ర చేసిన బండి సంజయ్.…