4news HD TV

Technology

అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ

1400 అగ్నివీర్​ ఎస్​ఎస్​ఆర్​ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు శనివారమే చివరి తేదీ! కేవలం ఆన్​లైన్​లోనే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్​లైన్​లో దరఖాస్తులను ఇండియన్​ నేవీ స్వీకరించడం లేదు. ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫామ్​ అందుబాటులోకి వచ్చిన తేదీ:- 2022 డిసెంబర్​ 8 నేవీ ఎస్​ఎస్​ఆర్​ ఫామ్​ను సబ్మీట్​ చేసేందుకు చివరి తేదీ:- 2022 డిసెంబర్​ 17 ఎస్​ఎస్​ఆర్​ అప్లికేషన్​ ఫామ్​ సబ్మీట్​ చేయాల్సి మోడ్​:- ఆన్​లైన్​ (@joinindiannavy.gov.in వెబ్​సైట్​) అఫీషియల్​ వెబ్​సైట్​లో నుంచి…

Technology

యూ ట్యూబర్ పెళ్లికి 4 కోట్ల చదివింపులు.!

యూ ట్యూబ్.. ఈ పేరుకు పరిచయమే అక్కర్లేదు. ఏడాది పిల్లాడి నుంచి, ఏళ్లు గడిచిపోయిన ముసలాడి వరకూ యూ ట్యూబ్ సుపరిచితమే. ఎవరికి నచ్చిన విధంగా వారు, యూ ట్యూబ్ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే యూట్యూబ్‌ని సక్రమంగా వినియోగించే వాళ్లు దాన్నుంచి బోలెడంత నాలెడ్జ్ కూడా గెయిన్ చేస్తున్నారు. ఎన్నో తెలియని విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే, ఎంతో మంది నిరుద్యోగులు వినూత్నంగా ఆలోచిస్తూ, తమదైన శైలిలో ఆదాయం కూడా పొందుతున్నారు. అక్షరాలా కోట్లే సుమా.!…

Uncategorized

ఓ రాజకీయ ప్రముఖుడితో.. రకుల్.

డ్రగ్స్ కేసు సినీ ప్రముఖుల్ని ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ కేసులో ఇప్పటికే ఓ సారి విచారణకు హాజరైన సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌కి తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. బెంగళూరులో పట్టుబడ్డ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి రకుల్‌కి ఈడీ నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు హైద్రాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. బెంగళూరు డ్రగ్స్ కేసులోనూ కొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు విచారణను…

TELANGANA

ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి,

సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాటలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారా.? కాంగ్రెస్ పార్టీలో అస్సలేమాత్రం పరిస్థితులు అనుకూలంగా లేని నేపథ్యంలో వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టిని వీడటం దాదాపు ఖాయమైపోయిందా.? తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీని ఓ ఎంపీ స్థాయిలో కలిశానంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి . తాజాగా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ మార్పు ఊహాగానాల గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. ఎన్నికలకు చాలా సమయం…

CINEMA

రష్మికకు మొదలైన bad టైమ్.

గత కొంతకాలం నుంచి రష్మిక(Rashmika) పేరు వార్తల్లో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టింది. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో కెరీర్ పరంగా ఓ రేంజ్ లో జోరు చూపించింది. ఇక రష్మికకు తిరుగులేదు అనుకుంటున్న సమయంలో.. ఈ బ్యూటీకి…

CINEMA

నన్ను కావాలనే తొక్కేస్తున్నారు : Dil Raju Reddy

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి డిస్ట్రిబ్యూటర్ గా అడుగుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయాడు దిల్ రాజు. ఈయన మొదట కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అందుకోలేకపోయాడు. కానీ ఈయన ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన దిల్ సినిమా హిట్ కావడంతో అప్పటినుండి ఈయన ను దిల్ రాజు అని ఇండస్ట్రీ జనాలు పిలవడం మొదలుపెట్టారు. ఈ విషయం పక్కన పెడితే దిల్ రాజు ఇండస్ట్రీలోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారి ఎన్నో…

CINEMA

ముంబైలో బహుళ అంతస్తుల భవనంలో మంటలు

ముంబైలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటుచేసుకుంది. పరేల్ ప్రాంతంలోని ఓ బిల్డింగ్ లోని ఓ అంతస్తులో ఒక్కసారిగా మంటలు (Massive fire) చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో…

TELANGANA

హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం

తెలంగాణ రాజధాని, దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్ నగరంలో పేలుడు కలకలం రేగింది. విశ్వనగరంగా మారుతున్న భాగ్యనగరాన్ని పేలుడు కలకలం భయాందోళనకు గురి చేసింది. గతంలో తీవ్రవాదులు జరిపిన పేలుడు భయాలు మరోసారి నగరంలో కనిపించాయి. అయితే గురువారం సంభవించిన పేలుడుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హైదరాబాద్ లో అందరూ చూడదగిన ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ కూడా ఒకటి. ఉస్సేన్ సాగర్ అందాలను తనివితీరా ఆస్వాదించడానికి ట్యాంక్ బండ్ ఎంతో మంచి స్పాట్. అందుకే…

Technology

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి.. విజయవంతం

అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని గురువారం నాడు రాత్రి భారత్ విజయవంతంగా ప్రయోగించింది.డీఆర్‌డీఓ రూపొందించిన ఈ క్షిపణినిఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుండి పరీక్షించారు. ఇంతకుముందు డిజైన్ చేసిన వాటికంటే కూడా అగ్ని-5 మిస్సైల్ బాగా తేలికగా ఉందని నిపుణులు చెప్పారు. భారత్ సామర్ధ్యాన్ని తిరిగి మరొక్కసారి అగ్ని-5 మిస్సైల్ రుజువు చేసిందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రయోగానికి ముందు మరియు ప్రయోగ సమయంలో బంగాళాఖాతం ప్రాంతాన్ని నోఫ్లైజోన్ గా ప్రకటించడం జరిగింది. అయితే ఈ నెల…

Health

భారతీయులు ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ గా క్లాసిక్ మసాలా దోశ

సందర్భం ఏదైనా బయటి నుండి ఫుడ్ తెప్పించుకుంటున్నాం అంటే అందులో బిర్యానీ ఉండాల్సిందే. భారతీయులకు ఎంతో ఇష్టమైన బిర్యానీని ఈ ఏడాది తమ యాప్ ద్వారా ఎక్కువ మంది ఆర్డర్ చేసుకున్నట్లు ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ వెల్లడించింది. 2022 సంవత్సరానికి సంబంధించి తమ యాప్ ద్వారా జరిగిన ఆర్డర్లకు సంబంధించిన కీలక వివరాలు ఆ కంపెనీ తాజాగా ప్రకటించింది. స్విగ్గీలో ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఐటమ్ గా బిర్యానీ టాప్ లో ఉన్నట్లు ఆ…