రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటనకు సీఎం జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఆయన బదులుగా మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆమెకు స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి కార్య్రమాల్లో జగన్ కు బదులుగా ప్రభుత్వ ప్రతినిధిగా అమర్నాథ్ వ్యవహరించనున్నారు. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి టూర్ సందర్భంగా మంత్రి అమర్నాధ్ హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఖరారు చేసారు. తొలి సారి మంత్రి అయిన అమర్నాధ్ కు అరుదైన అవకాశం లభించడం…

