4news HD TV

CINEMA

డీజే టిల్లు2 లో కొత్త హీరోయిన్…?

తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించిన డీజే టిల్లు (DJ Tillu) సినిమా కి సీక్వెల్ టిల్లు స్క్వేర్ (డిజే టిల్లు 2) (Tillu Square) రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ (Siddharth Jonnalagadda) ఈ సినిమా ను ఇటీవలే అనౌన్స్ చేశాడు. యూత్ ను ఈ సినిమా ఎంతో ఆకట్టుకోవడంతో ఈ సినిమా కి సీక్వెల్ చేయాలనే డిమాండ్ ఎక్కువగా నెలకొంది. అందుకే సిద్దు వెంటనే ఈ సినిమా కు సీక్వెల్ మొదలు పెట్టాడు.…

POLITICS

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల…

AP

అమరావతి రైతులకు చుక్కెదురు

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనకు సుప్రీం కోర్టు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ దానిపై మధ్యంతర స్టే విధించింది. ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటీషన్లపై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం సరైంది కాదని, ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని వ్యాఖ్యానించడం జగన్మోహన్ రెడ్డి…

TELANGANA

అంబేద్కర్ చౌక్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు

అందరు గర్వించేలా, అందరు హర్షించేలా, ప్రతి మనిషికి భరోసా కల్పించేలా సామాన్య ప్రజల నుండి సంపన్నుల ప్రజల దాక అందరికి సమాన హక్కులను కలిపించే విధంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ శ్రమించి 2 సంవత్సరాల 11నెలల 18రోజులు కాలాన్ని తీసుకొని భారతదేశం యొక్క విలువలను గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజునే…

TELANGANA

voter card లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరఖాస్తులు

4 న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా : అల్లదుర్గ్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల 18 సంవత్సరలు నిండి ఉన్న ప్రతి ఒకరు ఓట్టర్ కార్డు మరియు ఓట్టర్ లో మార్పులు చేర్పులుల గురించి అన్ని గ్రామపంచాయతీ లో బూత్ లెవెల్ అధికారులు దరకాస్తలు స్వీకరిస్తున్నారు ఈ రోజు మరియు రేపు 27 ఉంటుందని అధికారులు తెలిపారు ఇట్టి కార్యక్రమాన్ని అల్లదుర్గ్ తాసిల్దార్ తులసి రామ్ గారు పరిశీలించారు

TELANGANA

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన మాజీ…

AP

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు…..

జీతాలు రాక స్వచ్ఛ ఆటో డ్రైవర్ల ఇక్కట్లు….. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆటోలపై విధులు నిర్వర్తిస్తున్న డ్రైవర్లకు ఏడాది కాలంగా వేతనాలు రాకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు…… మున్సిపల్ పరిధిలో 18 వార్డులు ఉండగా, చెత్త సేకరణ కోసం 16 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేసి రెండేళ్ల క్రితం ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 16 మంది డ్రైవర్లను చేర్చుకున్నారు…….. 12 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…

AP

రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర

  రైతుల ఆశలపై కురిసిన వర్షపునీరు తడి ఆరని కళ్ళతో ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్న అన్న దాతలు కళ్లాల్లోనే ధాన్యం కన్నీళ్ళ మధ్య రైతులు రైతుల ఆందోళనకి మద్దతు తెలిపిన నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర 200 రూపాయలు తక్కువైనా ఇచ్చి పచ్చి ధాన్యం కనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన చేస్తున్నారు.ఈ ఆందోళనలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జి పాఠంశెట్టి సూర్యచంద్ర పాల్గొని మద్దతు తెలిపారు.దేశానికి రైతు…

AP

కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల టౌన్ : ది.25-11-2022(శుక్రవారం) .. కంచికచర్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చును వెతించి, పేద మధ్యతరగతి పిల్లగాలకు విలువైన పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థిని విద్యార్థులు కు అందరికీ మంచి పోషక విలువ గల ఆహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు, ఎంపీపీ…

AP

ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలి సాగు భూములకు పట్టాలివ్వాలి

  పార్వతీపురం మన్యం జిల్లా : గిరిజనల భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం(అయార్ల) జిల్లా కార్యదర్శి పి .సంఘం కోరారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం మండలం, పెదమరికి పంచాయితి , శివం దొరవలస, చినమరికి గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులుతో ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు . అనంతరం తహశీల్దార్ శివన్నారాయన కు వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. పట్టణానికి చెందిన…