టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!
టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్లో టీచ్ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ…