4news HD TV

TELANGANA

మరో మూసిలా గండిపేట చెరువు

విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌ దాహారి‍్త తీర్చే జల వనరుల్లో గండిపేట సరస్సు – ఉస్మాన్‌సాగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 46 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న గండిపేట సరసుస క్రమంగా మురికి కూపంగా మారుతోంది. చెత్తచెదారం నిర్వహణలో అధికారులు విఫలం కావడంతో కాలుష్యమయమవుతోంది. సరస్సు పరిసర గ్రామాలు పరీవాహక ప్రాంతాలలో నిర్మాణాలు చేపట్టడంతో నీటి వనరులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్ ఆక్రమణలతో నిండిపోయాయి. గండిపేట సరస్సు చుట్టూ చెత్తను డంపింగ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌…

National

రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం

: టమాటా, పచ్చి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు రానున్న రోజుల్లో ఉపశమనం కలగనుంది. అది కూడా పండుగల సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ఉపశమనం రానున్నట్లు తెలుస్తుంది. రానున్న రోజుల్లో నెయ్యి, వెన్న (Ghee- Butter) ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పండుగల సమయంలో ప్రతి ఇంట్లోనూ ఈ రెండింటినీ వాడుతుంటారు. వాస్తవానికి నెయ్యి, వెన్నపై వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీ రేట్లను తగ్గించాలని ప్రభుత్వం ప్రతిపాదించబోతోంది. మింట్…

CINEMA

షారుఖ్ ఖాన్‌పై డార్లింగ్ ప్రభాస్ పైచేయి!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు బాలీవుడ్ బాద్ షా చిత్రం విడుదలకు దగ్గరగా ఉంది. ఈ రెండు సినిమాల ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయాయి. ఈ విషయంలో ప్రభాస్ సినిమాకు ఎక్కువ డబ్బులు వచ్చాయని చర్చ జరుగుతోంది. పాన్-ఇండియా స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన అతిపెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్ సలార్(Salaar Part 1). టీజర్ జూలై 6న విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.…

World

అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి.. పరారీలో నిందితుడు

అమెరికాలో కాల్పుల ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు. కాల్పులకు పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక అధికారి ఒకరు వార్తా సంస్థకు తెలిపారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న ఒక చిన్న కమ్యూనిటీలో జరిగిన కాల్పుల్లో కనీసం నలుగురు వ్యక్తులు మరణించారని జార్జియాలోని కౌంటీ ఓ ప్రభుత్వ అధికారి చెప్పారు. అట్లాంటాకు దక్షిణంగా ఉన్న హాంప్టన్ సబ్ డివిజన్‌లో శనివారం ఉదయం జరిగిన సామూహిక కాల్పులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు…

AP

టమోటా కిలో రూ 300, తగ్గేదెప్పుడంటే – అదే బాటలో మిర్చి, అల్లం..!!

టమాటా ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. టమాటా ధర ప్రస్తుతం రూ 200 నుంచి రూ 250 వరకు పలుకుతుంది. రిటైల్ ధరల్లో మరింత భగ్గుమంటోంది. ఏకండా రూ 300 నుంచి రూ 400 వరకు విక్రయిస్తున్నారు. కాస్త తక్కువ నాణ్యత ఉన్న టమాటా అదే మార్కెట్ లో రూ 100-150గా ఉంది. పెట్రోల్ ధరల కంటే కిలో టమాటా ధర ఎక్కువగా ఉండటంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. మరి కొంత కాలంగా ఈ పరిస్థితి కొనసాగక…

TELANGANA

అక్కడి నుండే పోటీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ!

తెలంగాణలో ఎన్నికల సమరం మోగనుంది.. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచే వారు ఒక్కొక్కరిగా క్లారిటీ ఇస్తూ ప్రజల్లోకి వస్తున్నారు.. ఇక తాజాగా తాను పోటీ చేసే స్థానంపై మాజీ ఐపీఎస్ అధికారి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఈయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చేసారు. తాజాగా కాగజ్నగర్ టౌన్ లోని బిఎస్పి కార్యాలయంలో…

National

వేగంగా రైలు ప్రమాద కేసు విచారణ ముగ్గురు రైల్వే అధికారులకు జ్యుడీషియల్ కస్టడీ

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాద కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కేసులో జూలై 7న సీబీఐ అరెస్టు చేసిన రైల్వే సిబ్బంది సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్ కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌ రిమాండ్ గడువు ముగిసింది. దీంతో వారిని శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చగా.. ఆ ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ…

World

యుద్ధం మొదలై 500 రోజులు.. అయినా ఆగని పోరాటం..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 500 రోజులు పూర్తయింది. అయినా కూడా ఈ యుద్ధం ఆగడం లేదు. ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలను అస్థవ్యస్థం చేస్తోంది. చాలా మంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లారు. అక్కడున్న వారు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 60 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు శరణార్ధులుగా మారినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 9 వేలకు పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ సుధీర్ఘ యుద్ధం…

CINEMA

షారుక్, టామ్ క్రూజ్ తలదన్నే సంపద.. ఆ హీరో ఎవరంటే?

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత సంపన్న హీరోల జాబితాలో షారుక్ ఖాన్, జానీ డెప్, డ్వెయిన్ జాన్సన్ లాంటి ఉన్న విషయం తెలిసిందే. తాజా ఫోర్డ్స్ జాబితాలో ఈ అగ్ర హీరోలను తలదన్నేలా ఎవరికి తెలియని నటుడు దూసుకొచ్చాడు. అతడే టైలర్ పెర్రీ. షారుక్, హాలీవుడ్‌ స్టార్లను మించి సంపాదించిన టైలర్ పెర్రీ ఎవరు? అతడి ఆస్తులు ఎంత? అనే వివరాల్లోకి వెళితే.. ఫోర్డ్స్ జాబితాలో అత్యంత సంపన్న నటుల జాబితాలో షారుక్ ఖాన్ (6000 కోట్లు)…

TELANGANA

గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’

టీఎస్ఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన టీ9 టిక్కెట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రామీణ, పట్టణ ప్రయాణికుల ఆర్థికభారం తగ్గించేందుకు ‘టి-9 టికెట్‌’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్‌ సిటిజన్ల కోసం తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన టీ9 టిక్కెట్ ప్రయాణ సమయాన్ని పెంచింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. గతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఈ…