4news HD TV

AP

టీచర్లకు అలర్ట్… 35,000 మంది ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ..!

టీచర్ల కోసం ఎప్పకప్పుడు ఏపీ ప్రభుత్వ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో టీచర్లకు ఆన్‌లైన్‌లో క్లాసులు తీసుకుంటున్నారు. ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం మరోసారి అదే నిర్ణయాన్ని తీసుకుంది. గవర్నమెంట్ స్కూల్స్‌లో టీచ్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించనుంది. రాష్ట్రంలోని 6,000 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెట్లు బోధించే ఉపాధ్యాయులకు అక్టోబర్‌ 2 నుంచి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ…

CINEMA

రీరిలీజులో రచ్చ రేపిన ఈ నగరానికి ఏమైంది కలెక్షన్స్

ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నట్టు ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని కూడా రిలీజ్ చేశారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్సేన్, అభినవ్ గోమాతం, సాయి సుశాంత్ రెడ్డి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమాకి యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఈ సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయ్యి అందరి అంచనాలను దాటేసి అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఎవరు కూడా ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్…

TELANGANA

రాజకీయ కోణంలో ఉస్మానియా ఆసుపత్రి పరిశీలనకు రాలేదు- గవర్నర్ తమిళి సై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సోమవారం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిని ఆకస్మికంగా పరిశీలించారు. ఉస్మానియా ఆస్పత్రిపై సచివాలయంలో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తుండగానే, గవర్నర్‌ ఉస్మానియా ఆస్పత్రిని పరిశీలించడం చర్చనీయాంశమైంది. ఉస్మానియా పురాతన భవనమైన కులి కుతుబ్ షా బ్లాక్ ను గవర్నర్ పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. ఉస్మానియా ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నట్లు గవర్నర్ తమిళి సై చెప్పారు. అయితే గవర్నర్ ఉస్మానియా…

National

స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఫ్రీ..

టమాటా ధరలు రాకెట్ కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. టమాటా ధరలు చూసిన సామాన్యులు హడలెత్తిపోతున్నారు. దేశంలో టమాటా గరిష్ఠంగా రూ. 250 పలుకుతుండగా.. కనిష్ఠంగా రూ.100 గా ఉంది. హైదరాబాద్ లో కిలో టమాటా రూ.90 నుంచి రూ130 వరకు పలుకుతోంది. బెంగళూరులో కిలో టమాటా రూ.101 నుంచి రూ.130 పలుకుతుండగా.. కోల్ కత్తాలో రూ.150, ఢిల్లీలో రూ.120, ముంబైలో రూ.120 గా ఉంది. టమాటా ధరలు భారీగా పెరగడంతో రెస్టారెంట్ లు టమాటా వినియోగాన్ని తగ్గిస్తున్నాయి.…

AP

సర్కార్ గుడ్ న్యూస్..త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!

: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.   ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు.…

World

మాస్కో విమానాశ్రయంపై డ్రోన్లతో దాడి..

రష్యా రాజధాని మాస్కో వ్నుకోవో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడి రష్యా ఎయిర్ ఫోర్స్ సమర్ధవంతంగా తిప్పి కొట్టింది. ఉక్రెనియన్ డ్రోన్‌లు దాడి చేశాయని అధికారులు చెప్పారు. డ్రోన్ల దాడితో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్ డిఫెన్స్ నాలుగు డ్రోన్‌లను ధ్వంసం చేసింది. మరొక డ్రోన్ ను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్‌లను ఉపయోగించి నేలకూల్చినట్లు మాస్కోలోని రక్షణ మంత్రిత్వ శాఖ మంగళవారం తెల్లవారుజామున తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని టెలిగ్రామ్…

CINEMA

ముద్దు సీన్లకే నో చెప్పిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా బోల్డ్ షోతో ఓటీటీ టాప్ లేచిపోయేలా…

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్. కొన్నేళ్లపాటు టాలీవుడ్ ను ఊపూపింది. బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది.. దాదాపు 18 ఏళ్లకు పైగా ఈ అమ్మడు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. అయితే ఈ మధ్య వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే..ఈ క్రమంలో రీసెంట్ గా విడుదలైన రెండు వెబ్ సిరీస్ లతో తమన్నా ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కు…

TELANGANA

పుస్తెలమ్మి పోటీ చేసిన బండి సంజయ్ కు వంద కోట్లు ఎలా వచ్చాయ్- రఘునందర్ రావు

తెలంగాణ బీజేపీలో అగ్గిరాజుకుంది. అసంతృప్త నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా పార్టీ కోసం తాను కష్టపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ విమర్శలు చేశారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన…బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ అధ్యక్షుడు మారిపోతున్నాడంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనన్నారు. మునుగోడు ఉపఎన్నికలో వంద కోట్లు ఖర్చు…

National

జీఎస్టీపై కేంద్రం సంచలన నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనత పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్నితీసుకుంది. వస్తు, సేవల పన్ను నెట్‌వర్క్‌ను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జీఎస్టీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై జీఎస్టీలో అవకతవకలకు గానీ, అక్రమాలకు గానీ పాల్పడితే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అధికారులు చర్యలు తీసుకుంటారు. వారిపై…

AP

ఇకపై సెలవులే సెలవులు.. ఎప్పుడంటే..!

నిత్యం క్లాస్‌రూమ్స్‌లో పాఠాలు వినీవినీ అలసిపోయే విద్యార్థులకు మధ్యలో ఒక్క రోజు హాలీడే వచ్చినా హ్యాపీగా ఉంటుంది. ఈ నెలతో పాటు వచ్చే ఆగస్టులోనూ స్టూడెంట్స్‌ రిలేక్స్‌ అయ్యే విధంగా హాలీడేస్‌ ఉన్నాయి.   గత జూన్‌లో స్కూల్స్‌ స్టార్ట్ అయిన తర్వాత పెద్దగా హాలీడేస్‌ రాలేదు.. సన్‌డేస్‌ కోసం ఎక్కువగా ఎదురుచూడడమే తప్ప.. ఇతర పండుగలు పెద్దగా లేవు. అయితే రానున్న 45రోజుల్లో విద్యార్థులు కాస్త రిలేక్స్‌ అయ్యే విధంగా సెలవులున్నాయి. ఇవాళ సెకండ్‌ సాటర్డే..…