4news HD TV

AP

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా ? లేదా ? అనే దానిపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. ఆ మధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను(Amit Shah) కలిసిన తరువాత ఈ రెండు పార్టీల మధ్య పొత్తుకు లైన్ క్లియర్ అయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇందుకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడటం లేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) సైతం తమ క్యాడర్…

World

పాఠశాలలు తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన ప్రారంభం నాటి నుంచి నుంచి బాలికలు, మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో పాఠశాలలు మూసివేయడంతో బాలికలు ఇప్పుడు కుట్టు కేంద్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. వాస్తవానికి, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేయబడిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో చాలా మంది బాలికలు అల్లికలు, కుట్టు శిక్షణ తీసుకుంటున్నారు. అదే సమయంలో వారు పాఠశాలలను తిరిగి తెరవాలని తాలిబన్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాలిబన్లు మహిళా విద్యార్థులకు మూసివేయబడిన కళాశాలలు, విశ్వవిద్యాలయాలను తిరిగి తెరవాలని కొందరు మహిళా విద్యార్థులు…

CINEMA

AI పాపనూ వదలని ఆర్జీవీ

రాంగోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సెన్సేషన్. అంతలా ఆయన సుదీర్ఘ కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ వెళ్తున్నాడు. నిత్యం తనదైన సోషల్ మీడియా పోస్టులతో పాటు అప్పుడప్పుడూ సున్నితమైన అంశాలపై సినిమాలు చేస్తూ కలకలం రేపుతున్నాడు. అదే సమయంలో అందమైన భామలతో కలసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే, సోషల్ మీడియాలో హీరోయిన్ల హాట్ హాట్ ఫొటోలను కూడా షేర్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తాజాగా రాంగోపాల్ వర్మ ఎవరూ…

TELANGANA

రాహుల్ గాంధీ కారులో భట్టి, పార్టీలోని పరిస్థితులపై మంతనాలు!

ఖమ్మం సభ సక్సెస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సభ నిర్వహణ పైన రాహుల్ గాంధీ ఖుషీ అయ్యారని నేతలు తెలిపారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కను భజం తట్టి అభినందించారు రాహుల్ గాంధీ. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రస్తావించిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సభ ముగిసిన…

National

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు

మణిపూర్‌లో హింసకు పాల్పడిన వారిమీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం కుకీ గ్రూపులకు హామీ ఇచ్చింది, అయితే మణిపూర్ లో సాధారణ స్థితికి వచ్చిన తర్వాత మాత్రమే రాజకీయంగా పరిష్కారాన్ని సాధించగలమని కేంద్ర ప్రభుత్వం కుకీలకు స్పష్టం చేసింది. ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్, మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ సభ్యులు ఢిల్లీలో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టర్ తపన్ కుమార్ దేకాతో జూలై 7న రాజధానిలోని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయమైన నార్త్…

AP

పులివెందులలో రైతుల డబ్బుతో రోడ్ల మరమ్మతులు..

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధికార పార్టీ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆ పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు (Chandrababu)ఈసారి ఏకంగా వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌(YS Jagan)ని టార్గెట్ చేస్తూ ఓ వార్తను తన సోషల్ మీడియా(Social media) అకౌంట్ ద్వారా ప్రజలకు షేర్ చేశారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రాన్ని పాలిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మౌళిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు.…

World

పాకిస్థాన్‍లో చైనా కుబేరుడు జాక్ మా

చైనా కుబేరుడు, అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా(Jack Ma) అనూహ్యంగా పాకిస్థాన్ లో పర్యటించారు. జాక్ మా జూన్ 29న లాహోర్‌కు చేరుకున్నారని, దాదాపు ఒకరోజు అక్కడే ఉన్నారని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదికలు ధృవీకరించాయి. తన పర్యటనలో, జాక్ మా.. ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులకు దూరంగా ఉన్నారు. అతను ఒక ప్రైవేట్ ప్రదేశంలో బస చేశారు. జెట్ ఏవియేషన్ యాజమాన్యంలోని VP-CMA పేరుతో రిజిస్టర్ చేయబడిన ప్రైవేట్ జెట్ ద్వారా జూన్ 30న వెళ్లిపోయినట్లు…

CINEMA

మహేష్ – రాజమౌళి బిగ్ పాన్ వరల్డ్ మూవీ.. చిన్న అప్డేట్ ఇచ్చిన కీరవాణి కొడుకు

RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. జులై ఆఖరుకి స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందని ఇప్పటికే రైటర్ విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో మూవీ ప్రారంభోత్సవం జరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న…

AP

GDS ఉద్యోగాలు.. సెలక్ట్ అయిన అభ్యర్థుల జాబితా రిలీజ్..

ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఎప్పటికప్పుడు పలు జాబ్స్‌కి నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన రిజల్ట్స్‌ కూడా చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేస్తుంది. పదోతరగతి పూర్తై ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు భారత తపాలా శాఖ గతంలో భారీ నోటిఫికేషన్ విడుదలచేయగా..దానికి సంబంధించిన తుది జాబిత విడుదల చేసింది. 12,848 పోస్టుల భర్తీకి ఈ జాబిత రిలీజ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో స్పెషల్ జిడిఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746…