4news HD TV

TELANGANA

మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్

హైదరాబాద్: మహిళా వీసీని దుర్భాషలాడిన గోషామహల్ బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విజ్జులత ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 1న తనకు తాను సామాజిక కార్యకర్తనంటూ.. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వీసీకి తెలిపారు. తనకు…

NationalWorld

ఆ వాంతి ఖరీదు మూడు కోట్లు; ఎందుకు?

సహజంగా వాంతి అంటే అందరూ ముఖం అదోలా పెట్టుకుంటారు. మనుషులేనా, జంతువులైనా వాంతి చేసుకుంటే ఆ పరిసరాల్లో లేకుండా పారిపోతారు. కానీ తిమింగలాల వాంతి మాత్రం బంగారం కంటే విలువైనవిగా చూస్తారు. స్పెయిన్ లోని లాపాల్ మాలోని నొగాలస్ బీచ్ లోకి ఒక స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరం కొట్టుకు వచ్చింది. ఇక దీనిపై పరిశోధన జరిపిన సైంటిస్టులు అందులో తిమింగలం వాంతి ఉన్నట్టు గుర్తించారు. సముద్రంలో తేలే బంగారం బాగా పిలిచే తిమింగలం వాంతి అది.…

National

ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుందీ రాకెట్.…

TRENDING

క్లినిక్ లో రూ.85 లక్షల డైమండ్ రింగ్ మర్చిపోయిన మహిళ, చోరీ చేసిన డాక్టర్!

చికిత్స కోసం వచ్చిన ఓ మహిళ డైమండ్ రింగ్ ను చోరీ చేసిందో వైద్యురాలు. అనంతరం దొరికిపోతాననే భయంతో డాక్టర్ ఆ రింగ్ ను టాయ్ లెట్ కమోడ్ లో పడేసింది. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్కిన్ చికిత్స కోసం ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా… ఆ సమయంలో బ్రేస్ లెట్, ఉంగరం తీసివేయాలని వైద్యురాలు సూచించారు. చికిత్స తర్వాత మహిళ బ్రేస్ లెట్, రింగ్ మర్చిపోయి వెళ్లిపోయారు. ఆ…

TELANGANA

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు

హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు. జులై 9న ఇంజినీరింగ్ అభ్యర్థుల ధృవపత్రాలు పరిశీలిస్తారు. వెబ్ ఆప్షన్లు నమోదు గడువు జులై 12 వరకు పొడిగించారు. జులై 16న తొలి విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు…

TELANGANA

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ

తెలంగాణ ప్రభుత్వం మత్యకారులను ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం చేపపిల్లలు, రొయ్యల పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల కోసం తీసుకున్న చొరవతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏటా నాలుగు లక్షల టన్నుల చేపలు, రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని మత్స్యకారులు స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ చేపలు, రొయ్యలు ఇతర రాష్ట్రాలకు 10 శాతం మేర ఎగుమతి అవుతున్నాయి. ఇక…

TELANGANA

హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ: ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పై ఫోకస్..!

దిల్ సినిమా హీరోగా మంచి పేరు సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధమవుతున్నారా? గతంలో రాజకీయాల్లో ఉన్న ఆయన సమీప బంధువులు రాజకీయాల్లోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించిన నితిన్ ఇప్పుడు రాజకీయాలపై ఫోకస్ చేస్తున్నారా? సాక్షాత్తు అమిత్ షా తో భేటీ అయిన నితిన్ అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనుకుంటే, అప్పుడు లేదని చెప్పి ప్రస్తుతం పాలిటిక్స్ పై దృష్టి పెట్టారా? నితిన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ స్థానం…

TELANGANA

సాయిచంద్ భార్యకు గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్; కోటిన్నర ఆర్ధికసాయం!!

తెలంగాణ రాష్ట్ర గిడ్దంగుల సంస్థ కార్పోరేషన్ చైర్ పర్సన్ గా ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సాయిచంద్ సతీమణి రజనిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అలు పెరుగని పోరాటం చేసిన సాయి చంద్ గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, గిడ్డంగులసంస్థ చైర్ పర్సన్ గా ఉన్న భర్త స్థానంలో భార్య రజనీకి అవకాశం కల్పిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సాయి చంద్ లేకున్నా రజనీకి గిడ్డంగుల…