4news HD TV

National

సంఘటన స్థలంలో మోదీ- సహాయక చర్యల్లో..!!

భువనేశ్వర్: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా…

National

ఐటీ హబ్ లో ప్రత్యేక హెల్ప్ లైన్, పిన్ టూ పిన్ మ్యాటర్ !

బెంగళూరు/యశవంతపురం: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో బాధితులను ఆదుకునేందుకు బెంగళూరులోని యశ్వంత్‌పూరం రైల్వే స్టేషన్‌లో శనివారం సహాయ కేంద్రాన్ని (హెల్ప్ లైన్) ప్రారంభించారు. అంతేకాకుండా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో కన్నడిగులకు అవసరమైన సహాయం మరియు భద్రతా సమాచారాన్ని అందించడానికి స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ సెంటర్ (SEOC) వద్ద పౌరుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రత కోసం మంత్రి సంతోష్ లాడ్…

CINEMANational

ఒడిశా రైలు ప్రమాదం: చిరంజీవి దిగ్భ్రాంతి

ఎవరూ ఊహించని ఘోర రైలు ప్రమాదం భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్న రాత్రి ఒడిశాలో క్షణాల వ్యవధిలో చోటుచేసుకున్న మూడు రైళ్ళు ఢీకొన్న ఘటన దేశాన్ని షాక్ కి గురి చేసింది. ఈ రైలు ప్రమాద ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందినట్టు నిర్ధారించారు. వెయ్యికి పైగా ప్రయాణికులు గాయాలపాలైనట్టు పేర్కొన్నారు. గాయపడినవారిని వివిధ ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. చెన్నై…

AP

ఏపీలో తృటిలో తప్పిన ఘోర రైలు ప్రమాదం- లెవెల్ క్రాసింగ్‌పై ట్రాఫిక్ జామ్

పుట్టపర్తి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు సంభవించిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉదయం 233 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని మృతదేహాలు బయటపడ్డాయి. మధ్యాహ్నానికి మృతుల సంఖ్య 261కి చేరింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన సర్వత్రా వ్యక్తమౌతోంది. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్ నుంచి చెన్నైకి బయలుదేరిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. మార్గమధ్యలో ఒడిశాలోని బాలాసోర్ జిల్లా…

TELANGANA

ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పోటెత్తిన సాయం-రక్తదానానికి భారీగా క్యూలు..

ఒడిశాలోని బాలాసోర్ లో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. 300 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని చుట్టుపక్కన జిల్లాల్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వంతో పోటీ పడి స్ధానికులు తరలివచ్చారు. ముఖ్యంగా రక్తదానానికి స్ధానిక యువకులు భారీగా క్యూలు కట్టారు. దీంతో మానవత్వం పరిమళించింది. బాలాసోర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనను సోషల్ మీడియాలో తెలుసుకున్న యువకులు వందల…

National

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం.

అల్లాదుర్గంలోతెలంగాణ ఉద్యమకారులను సన్మానించిన మాజీ ZPTC మమతా బ్రహ్మం. ఈ రోజు 10 వ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అల్లాదుర్గం మాజీ ZPTC కె. మమత బ్రహ్మం అల్లాదుర్గం మండలంలో తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవ సూచకంగా శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి అన్ని విధాల అండగా ఉండాలని కోరారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులు వారి కుటుంబాలను సైతం పక్కన…

TELANGANA

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం

ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ నగర్‌లో నివసించే సయ్యద్ హబీబుద్దీన్, శశిరేఖ దంపతులకు రేఖ అనే రెండేళ్ల చిన్నారి ఉంది. శశిరేఖ బ్యూటీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సేవలందించేందుకు మన్సూరాబాద్‌కు వచ్చారు.…

TELANGANA

తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణ

తిరుమల/తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలకు ప్రతిరోజు వేలాది మంది భక్తులు వెళ్లి వస్తుంటారు. ఆర్ టీసీ బస్సులు. సొంత కార్లలో తిరుమలకు వెళ్లి వస్తుంటారు. వేలాది మంది భక్తులు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లి వస్తుంటారు. తిరుమలకు వెళ్లే ప్రయాణికులు వాహనాల్లో సంచరించడానికి రెండు ఘాట్ రోడ్ లు ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్దం చెయ్యాలని సంబంధిత అధికారులకు టీటీడీ ఈవో ఏవీ. ధర్మారెడ్డి ఆదేశాలు జారీ…

TELANGANA

తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది సంబరాలు

9 సంవత్సరాలు పూర్తిచేసుకొని పదో ఏట అడుగుపెట్టిన తెలంగాణ.. రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. రోజుకో రంగం చొప్పున 21 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా ఇవి నిలవనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఫ్రాన్స్ శుభవార్త వినిపించింది. దేశంలోని చైతన్యవంతమైన రాష్ట్రమైన తెలంగాణలో ‘బ్యూరో డి ఫ్రాన్స్‌’ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఎమ్మాన్యుయేల్ లెనేన్ ప్రకటించారు.…

TELANGANA

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు

తెలంగాణతోపాటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని అటు అధికార పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ పార్టీకి లాభమా? నష్టమా అన్న ప్రశ్నలకు లాభమే ఎక్కువనే సమాధానాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా బిజేపీ వ్యతిరేక ఓట్ల శాతం పెరుగుతోంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఈ అభిప్రాయాన్ని మరింత బలపరుస్తోంది. ఏపీలో వైసీపీ- బిజేపీ ఒక్కటే అనే భావన వచ్చేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం…