4news HD TV

AP

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి

చెన్నై సూపర్ కింగ్స్ ,ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ని రెండు సార్లు చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి 139 పరుగుల తక్కువ స్కోరుకే ఆలౌటైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 140 పరుగు లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి…

SPORTS

అమిత్ మిశ్రా రికార్డును బద్దలు కొట్టిన పీయూష్

:IPL 2023 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై జట్టు నుండి నెహాల్ వధేరా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నెహాల్ 64 పరుగుల ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ ఆడాడు. ఇక ముంబై బౌలర్ పీయూష్ చావ్లా చెన్నైపై 2 వికెట్లు తీసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు నమోదు…

SPORTS

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయి

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో భారీ మైలురాయిని అందుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ 12 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ తన 12వ పరుగు చేసిన వెంటనే ఈ ఘనత సాధించాడు. ఈ లీగ్‌లో అత్యధిక…

APPOLITICS

మణిపూర్‌లో హింసాత్మక ఘటనలో 54 మంది మృతి: సీఎం అత్యవసర భేటీ

మణిపూర్‌లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 54 మంది చనిపోయారు. కాగా రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సమన్వయ కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. ‘మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకొనేందుకు అలాగే ప్రజలను దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ఇంటిగ్రేషన్ (COCOMI) పై సమన్వయ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యాను’ అని ముఖ్యమంత్రి బీరెన్ ట్వీట్ చేశారు.       మణిపూర్‌లో హింసాకాండ కారణంగా మరణించిన వారి సంఖ్య…

APTELANGANA

హోం గ్రౌండ్ లో అదరగొట్టిన ఢిల్లీ. కీలక మ్యాచ్ లో బెంగుళూరుపై గెలుపు

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.   మొదట బ్యాటింగ్ కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ధాటిగా ఆడింది. ఓపెనర్లు డుప్లేసిస్, విరాట్ కోహ్లీ తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ భారీ స్కోరుకు పునాది వేశారు. ఈ…

APTELANGANA

నేడు బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు తగ్గాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.82,400కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి. బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు…

APTELANGANA

నేడే నీట్ ప్రవేశ పరీక్ష.. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఇవి మర్చిపోకండి..!

వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (NEET UG 2023) నేడు (మే 7) దేశంలోని 499 నగరాల్లోని 4000 పరీక్షా కేంద్రాల్లో జరగనుంది. ఇందులో 20 లక్షల 86 వేల మంది విద్యార్థులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష జరగనుంది. మహారాష్ట్రలో గరిష్టంగా 582, యూపీలో 451 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. రాజస్థాన్‌లోని 24 నగరాల్లో 354 పరీక్షా…

TechnologyWorld

జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారత సంతతి మహిళకు చోటు..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) జట్టులో మరో భారత సంతతి మహిళకు చోటు దక్కింది. భారతీయ-అమెరికన్ నీరా టాండన్ (Indian-American Neera Tanden) తన దేశీయ విధాన మండలి తదుపరి అధిపతిగా అవుట్‌గోయింగ్ అడ్వైజర్ సుసాన్ రైస్‌ను భర్తీ చేస్తారని బైడెన్ శుక్రవారం ప్రకటించారు. బైడెన్ నిర్ణయాన్ని అనుసరించి, నీరా టాండన్ వైట్ హౌస్ అడ్వైజరీ కౌన్సిల్‌కు నాయకత్వం వహించిన మొదటి ఆసియా-అమెరికన్‌గా నిలిచారు. గతంలో నీరా టాండన్ వైట్‌హౌస్‌లో స్టాఫ్ సెక్రటరీగా పనిచేశారు.…

AP

అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ

ఆదివారం నాడు తేదీ 07-05-2023 నాడు అల్లాదుర్గం మండలంలోని పలు గ్రామాలలో జరుగు వివాహాలకు హాజరుకానున్న మన ప్రియతమ నాయకులుమాజీ ఉప ముఖ్యమంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ గారి తనయురాలు త్రిష దామోదర్ గారు విచ్చేయుచున్నారు అల్లాదుర్గం మండలంలోని రాంపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు బక్కన్న గారి సాయి రెడ్డి సోదరీమణి వివాహాము 12-గంటలకి జోగిపేటలోని శ్రీరామ్ ఫంక్షన్ హాల్లో జరుగు వివాహానికి విచ్చేయుచున్నారు ఆ తర్వాత అల్లాదుర్గం మండలంలోని బరాన్ దిబ్బ గ్రామా కాంగ్రెస్ పార్టీ…

NationalPOLITICS

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరు

కర్నాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వివిధ పార్టీ అభ్యర్థుల్లో క్రిమినల్స్ కూడా ఎక్కువమందే ఉన్నారు. వారి క్రిమినల్ హిస్టరీని దాచి పెట్టి వారికి మద్దతుగా అగ్రనాయకులు ప్రచారం కూడా బాగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలు, బియ్యం దొంగతనం కేసులో శిక్ష పడ్డ ఓ బీజేపీ అభ్యర్థి తరపున ఈ రోజు ప్రధాని మోడీ ప్రచారం చేయాల్సి ఉండింది. అయితే హఠాత్తుగా ఆ సభను పార్టీ రద్దు చేసుకుంది. కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గంలో బీజేపీ…