4news HD TV

AP

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు

రక్షక బటుడి స్వచ్ఛంద సేవలను అభినందిస్తూ రాజకీయాలకు అతీతంగా కృష్ణారావును ఘనంగా సత్కరించి సన్మానించి గౌరవించిన గౌ, ఎమ్మెల్యే అలజంగి జోగారావు గారు మరియు నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పార్వతీపురం ప్రాంతానికి చెందిన రక్షకబటుడు కృష్ణారావు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా ఒకవైపు విధులు నిర్వహిస్తూ మరోవైపు తన సంపాదనలో సగభాగం పేద ప్రజల సహాయార్థం ఖర్చు చేస్తూ నిరంతర సేవా గుణంతో పరితపిస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది…

National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకం

: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా డైరెక్షన్‌లో ప్రచార పర్వంలో ఆ పార్టీ దూసుకుపోతోంది. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న చోట స్పెషల్ ఫోకస్ చేస్తూ.. ఓటర్లను ప్రత్యేకంగా ఆకట్టకునేలా వ్యూహ రచన చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ నుంచి వెళ్లిపోయి ఇతర పార్టీల్లో చేరి పోటీ చేస్తున్న నేతలపై కూడా అధిష్టానం దృష్టి పెట్టింది. ఎలాగైనా వారిన ఓడించాలనే పట్టుదలతో ఉంది. టికెట్లు దక్కలేదని.. పార్టీలో గౌరవం లేదని…

National

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త.. కొత్త పే కమిషన్ అమలుపై కీలక నిర్ణయం..?

ప్రస్తుతం ఓల్డ్ పెన్షన్ విధానం అమలు కోసం పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం ఉంది. గత నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతూ ప్రకటన చేయగా.. త్వరలో మరో భారీ ప్రకటన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్…

AP

జగనన్న వసతి దీవెన… తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్లు జమ

ఈ సందర్భంగా సీఎం వైయస్‌. జగన్‌ మాట్లాడుతూ.. చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికి, ప్రతి అవ్వాతాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచి శ్రీకారం చుడుతున్నాం. దాదాపుగా 9,55,662 మంది పిల్లలకు మంచి చేస్తూ… 8,61,138 తల్లుల ఖాతాల్లోకి నేరుగా రూ.912.71 కోట్లు జమ చేస్తున్నాం. చదువు కుటుంబ చరిత్రను…

AP

నారా లోకేష్‌ పది పాదయాత్రలు చేసినా వేస్ట్.. టీడీపీకి లీడర్ జూనియర్ ఎన్టీఆరే.. వైసీపీ ఎమ్మెల్యే

జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో ఎప్పుడు యాక్టివ్ అవుతారు..? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎప్పుడు చర్చ ఉండే అంశం ఇది. తనకు రాజకీయాలు ఆసక్తి లేదని తారక్ చెబుతున్నా.. ఆయన పేరు మాత్రం ఎప్పుడు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుఫున జూనియర్ ఎన్టీఆర్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ర్యాలీలు నిర్వహిస్తూ.. స్టార్ క్యాంపెయినర్‌గా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తన మాటలతో ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు…

AP

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు

తప్పుడు సమాచారంతో ప్రజలను మోసగిస్తున్న జగన్ లాంటి పాలకులను అడ్డుకోవాలంటే మీరు చైతన్యవంతులు కావాలని దళిత నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇన్నేళ్లలో షెడ్యూల్ క్యాస్ట్‌లకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదన్నారు. అయితే వాటిని మనం ప్రజలకు చెప్పుకోలేకపోయామన్నారు. ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో దళిత నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితుల కోసం తెలుగుదేశం…

National

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్

ఈనెల 29వ తేదీన జేఈఈ మెయిన్‌ ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ 06న ప్రారంభమైన చివరి విడత మెయిన్ పరీక్షలు శనివారంతో ముగియనున్నాయి. జనవరిలో జరిగిన మెుదట విడత మెయిన్‌, తాజా పరీక్షల్లో సాధించిన బెస్ట్ స్కోర్‌ను (రెండు సార్లు రాసి ఉంటే) పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) ర్యాంకులు ఇవ్వనుంది. కటాఫ్ మార్కుల ఆధారంగా మొత్తంహా 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 04వ తేదీన ఈ…

World

అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న హీరోయిన్ లయ. నెలకు శాలరీ ఎంతో తెలుసా?

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆమె వివాహం చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన అబ్బాయితో 2006లో వివాహం జరిగింది. లయ భర్త పేరు గణేష్ గోర్తి. ఆయన అమెరికాలో డాక్టర్. వివాహమయ్యాక లయ అక్కడే సెటిల్ అయ్యారు. ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం. Heroine Laya: టాలీవుడ్ లో రాణించిన తెలుగు అమ్మాయిల్లో లయ ఒకరు. 1999లో విడుదలైన స్వయంవరం మూవీతో లయ హీరోయిన్ అయ్యారు. లయది విజయవాడ. చిన్నప్పటి నుండి నటన అంటే మక్కువ. చైల్డ్ ఆర్టిస్ట్…

TELANGANA

: కెసిఆర్ మెచ్చిన అధికారి వెయిటింగ్ ఇక్కడ

బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ మొదటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పక్షపాతిగా ఉన్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఈయన సుదీర్ఘ కాలం తెలంగాణలో పనిచేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పని చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేటాయించారు. Somesh Kumar: తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ భారత రాష్ట్ర సమితిలో చేరడం ఇక లాంచనమే. నిబంధనలు తుంగలో తొక్కి…

APTELANGANA

సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రాలది!

ఢిల్లీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ ప్రాపర్టీ డీడ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫేస్‌లెస్‌ ఎన్‌డీఆర్‌ఎస్‌ని అమలు చేస్తుంది. ఇది సేల్‌ డీడ్, లీజు రెంట్‌ డీడ్‌ మరియు ఇతర భూ పత్రాలు వంటి వివిధ రకాల ఆస్తి సంబంధిత పత్రాలకు సంబంధించిన పత్రాలను పొందడం అధికారులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.   Bhu Raksha Scheme: జగనన్న భూ రక్ష పథకం.. ఈ పేరు మనకు ఆంధ్రప్రదేశ్‌లో వినిపిస్తుంది. భూరికార్డులు పటిష్టం చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ ప్రవేశపెట్టిన పథకంగా…