4news HD TV

APNational

శింగనమలలో రైతన్నతో లోకేష్‌ ముఖాముఖీ. ఇంతలోనే ఎంత పరిణతి!

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో 64వ రోజు పాదయాత్ర ముగింపుగా ‘రైతన్నతో ముఖాముఖీ’ పేరుతో రైతులతో సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తర్వాత మన టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయం కోసం, రైతుల కోసం ఏమేమి చేయాలో మీ అందరినీ అడిగి తెలుసుకొనేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరూ మీ సమస్యలు, అవసరాల గురించి నాకు చెప్పండి.…

CINEMA

రూ.15 కోట్లు కట్టాల్సిందే.. హీరో విశాల్‌ కు హైకోర్టు ఆదేశాలు..!

హీరో విశాల్‌ మరోసారి వివాదంలో నిలిచాడు. ఆయన రూ.15 కోట్లు కట్టాల్సిందే అని లేదంటే ఆయన సినిమాలను నిషేధిస్తామంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందంటే.. గతంలో హీరో విశాల్‌ తన నిర్మాణ సంస్థ కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ దగ్గర రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ అప్పును లైకా సంస్థ చెల్లించింది. కాగా ఈ అప్పు మొత్తం చెల్లించే వరకు విశాల్…

CINEMA

ఓటీటీలో చెత్త కంటెంట్ రావడానికి దర్శకుడు ఆర్జీవీ వల్లనే

ఈ నడుమ ఓటీటీలో దారుణమైన కంటెంట్ వస్తోంది. సిరీస్ లు, సినిమాల్లో ఓ రేంజ్ లో రొమాన్స్, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. మితిమీరిన శృంగారం, రొమాంటిక్ సీన్లు ఉంటున్నాయి. దాంతో వాటిపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్సిందే అనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. మొన్న వచ్చిన రానా నాయుడు ఎంత దారుణంతో ఉందో అందరికీ తెలిసిందే. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ సిరీస్ మీద ప్రత్యేకంగా స్పందించింది. అయితే తాజాగా ఈ…

APCINEMATELANGANA

సమంత ఖాతాలో మరో ప్రెస్టీజియస్ బ్రాండ్

టామీ హిల్‌ఫిగర్ సంస్థ తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ ఎవరో ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేసింది టామీ హిల్‌ఫిగర్. ఈ సంస్థకు చెందిన మహిళల వాచ్ల ప్రకటనల్లో సామ్ కనిపించనున్నారు. స్ప్రింగ్ సమ్మర్ 23 క్యాంపెయిన్లో భాగంగా ఏప్రిల్ నెలలో టామీ హిల్‌ఫిగర్ విడుదల చేసే ప్రకటనల్లో సమంత దర్శనమివ్వనున్నారు. అమెరికాకు చెందిన టామీ సంస్థ ప్రకటనల్లో ఇప్పటివరకు పలువురు పాప్ ఐకాన్స్ కనిపిస్తూ వచ్చారు. అయితే…

APNationalTELANGANA

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బీఆర్‌ ఎస్ నేతల వెరైటీ నిరసన..!

: ఈ మధ్య బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ ఎస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ ఎస్ నేతలు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు. ఇక తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను సికింద్రా బాద్ నుంచి తిరుపతికి కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అయితే మోడీ వస్తున్న నేపత్యంలో బీఆర్‌ ఎస్ నేతలు వెరైటీ…

CINEMA

‘ఏజెంట్’ బర్త్ డే గిఫ్ట్..

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ఏజెంట్”. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయకిగా నటిస్తుంది. ఇక యాక్షన్ తో పాటుగా ఓ ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాని దర్శకుడు హాలీవుడ్ లెవెల్ యాక్షన్ ఎలిమెంట్స్…

AP

ప్యాపిలి మండలం గార్లదిన్నె లో ఇంటింటికి బిజెపి ఒబిసి కార్యక్రమం

  నంద్యాల జిల్లా డోన్ నియోజక వర్గం ప్యాపిలి మండలం గార్లదిన్నెలో రాష్ట్ర బిజెపి ఆదేశాలతో ఓబీసీ మోర్చా బిజెపి జిల్లా కార్యదర్శి తవిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రామ గ్రామానికి, ఇంటింటికి ఓ బి సి కార్యక్రమం,ఈ సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా నంద్యాల జిల్లా బిజెపి కార్యదర్శి గార్లదిన్నె తవిశెట్టి రమేష్ మాట్లాడుతూ బిజెపి అధిష్టానం ఆదేశాలతో ప్యాపిలి మండలం గార్లదిన్నె గ్రామంలో ఇంటింటికి ఓబీసీ కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం…

AP

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర

టిడిపి యువనేత నారా లోకేష్‌ నేడు అనంతపురం జిల్లాలో శింగనమలలో 62వ రోజున యువగళం పాదయాత్ర చేస్తున్నారు. ఇవాళ్ళ పాదయాత్రలో ప్రముఖ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్తాడు క్యాంప్ సైటులో ప్రెస్‌మీట్‌ పెట్టి మాట్లాడుతున్నారు. “జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అన్ని రంగాలలో వెనకబడిపోయింది. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేస్తున్నారు. విద్యా, వైద్యం, విద్యుత్‌, పారిశ్రామిక తదితర రంగాలన్నిటినీ నాశనం చేసేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన…

AP

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 8 జిల్లా కలెక్టర్లతో సహా మొత్తం 56 మంది ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సిఎస్ కెఎస్.జవహార్ రెడ్డి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జిల్లా కలెక్టర్లలో చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, బాపట్ల, కృష్ణా, విజయనగరం ఉన్నారు. వివిద శాఖలలో ఐఏఎస్ అధికారులుగా పనిచేస్తున్న మరో 48 మంది బదిలీ అయ్యారు. వీరందరూ ఇటీవల జరిగిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన…

CINEMA

పుష్ప ఎక్కడ ఉండాడో తెలిసిపోయింది యా!

‘తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. ఎక్కడా?’ అంటూ రెండు రోజుల పాటు పుష్ప ‘ది రూల్( Pushpa the Rule)టీం పెట్టిన సస్పెన్స్ అంతా ఇంతా కాదు. ఆ సస్పెన్స్ కి తెర దించుతూ అదిరిపోయే వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ‘పుష్ప రాజ్ ఎక్కడ ఉన్నాడు’ అంటూ మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంది. పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపాక పుష్పరాజ్ ఎక్కడ తలదాచుకున్నాడో చూపించిన సీన్…