4news HD TV

NationalPOLITICS

సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. సింహం సింగిల్‌గా వస్తుందని అంటున్నారు.. పందులే గుంపుగా వస్తాయని కూడా సెటైర్లు వేస్తున్నారు. ‘మీ బిడ్డ ఒక్కడిగా వస్తాడు.. మీ బిడ్డను ఓడించడానికి తోడేళ్ళ గుంపు సిద్ధంగా వుంది..’ అంటూ తాజాగా పాత పాటే పాడారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అదీ ఓ అధికారిక బహిరంగ సభలో. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించే…

POLITICS

బీజేపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ నేతలు అరుణ్‌ సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. గతంలో మోదీ, తాను ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నామని, అప్పట్లో ఆయన్ను కొన్ని సందర్భాల్లో కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ ని ఎందుకు వీడానంటే..?…

National

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత

భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా కుల వివక్ష, కుల అణిచివేత ఆగడం లేదు. దళితులను అణిచివేయడం, దాడులు చేయడం, వివక్షకు గురి చేయడం ప్రతి రోజూ అతి మామూలుగా జరుగుతున్న వ్యవహారం. అయితే ఈ కుల గజ్జిని భారతీయులు విదేశాలకు కూడా తీసుకెళ్ళారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో కుల వివక్ష జడలు విప్పుతోంది. ఈ మధ్య కాలంలో గూగుల్ సంస్థ లో జరిగిన ఓ సంఘటన అమెరికాలో కుల వివక్షకు అద్దం…

APNationalTELANGANA

ముగిసిన బడ్జెట్ సమావేశాలు; నిరాశాజనకంగా సభాకార్యక్రమాలు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు (Budget Session) జనవరి 31 వ తేదీన ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ( Budget) ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13 వరకు పార్లమెంటు స్టాండింగ్ కమిటీలు బడ్జెట్ ను అధ్యయనం చేయడం కోసం బడ్జెట్ సమావేశాలకు (Budget Session) విరామం ప్రకటించారు.   ఈ బడ్జెట్ సమావేశాల (Budget Session) ఉత్పాదకత (productivity) చాలా…

CINEMA

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’

‘కార్తికేయ 2’ నేషన్‌వైడ్ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, నిఖిల్ తన తర్వాతి పాన్-ఇండియన్ చిత్రం ‘స్పై’ తో వస్తున్నారు. కార్తికేయ 2 లాగానే ‘స్పై’ కూడా యూనివర్సల్ అప్పీల్, యూనిక్ పాయింట్‌తో బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. పాపులర్ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీలావుండగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి.…

APCINEMATELANGANA

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్

శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్, కమల్ హాసన్‌తో ఇండియన్ 2 సినిమాలు సమాంతరంగా తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు శంకర్. అయితే శంకర్ తన గేమ్ చేంజర్ కథను ముందుగా దిల్ రాజుకు వినిపించిన తరువాత.. పవన్ కళ్యాణ్‌ లాంటి హీరో అయితే బాగుంటుందని అన్నాడట. కానీ దిల్ రాజు మాత్రం పవన్ కళ్యాణ్‌ కంటే రామ్ చరణ్‌కి కథ బాగుంటుందని అన్నాడట.…

AP

మాజీ ఎమ్మెల్యే భూమా జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు

  నంద్యాల తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాల నియోజకవర్గం, నంద్యాల పట్టణంలోని వార్డులో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన టిడిపి భూమా అభిమానులు,కార్యక ర్తలు,నాయకులు, నంద్యాల పట్టణంలోని సంఘమిత్ర సేవా సమితిలో పిల్లలకు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేసిసిన మంచాల భాస్కర్ రెడ్డి,సంపంగి రామకృష్ణ,37 వ వాడు టిడిపి ఇంచార్జ్ మంజుల వెంకట స్వామి ఆధ్వర్యంలో నందమూరి నగర్ లో ప్రజలు టిడిపి కార్యకర్తలతో కలిసి…

APTELANGANA

మెరుగైన స్థితిలో మన్యం జిల్లా

పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో మన్యం జిల్లా అభివృద్ధి పరిపాలన పరంగా ఇతర జిల్లా తో పోలిస్తే పార్వతీపురం మన్యం జిల్లా మెరుగైన స్థితిలో ఉందని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ఆయన ప్రారంభించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పన కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవ అభినందనీయమన్నారు గృహ నిర్మాణాల కోసం వేల ఎకరాలు కొనుగోలు చేసి అలాగే వైద్య కళాశాలకు ప్రభుత్వం 600కోట్లు…

TELANGANA

బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని అల్లాదుర్గంలో ధర్నా, రాస్తారోకో.

అల్లాదుర్గం మండల కేంద్రంలో బిజెపి జిల్లా నాయకులు. కంచరి బ్రహ్మం ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి, అనంతరం ఐబి చౌరస్తా వద్ద అక్రమంగా అరెస్టు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని వెంటనే విడుదల చేయాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని, డిమాండ్ చేశారు. కెసిఆర్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. పోలీస్ లు కూడా ఒక ఎంపీ అనే గౌరవం లేకుండా ప్రవర్తించడం ప్రదర్శించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర…

CINEMA

రజినీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్టుకు క్రేజీ డైరెక్టర్ ఫిక్స్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను అతి త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే, రజినీ నెక్ట్స్ చిత్రాలకు సంబంధించి నెట్టింట చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ నెక్ట్స్ మూవీని దర్శకుడు టిజి జ్ఞ్యానవేల్ తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ…