నేటి నుండి ఏప్రిల్ 4 వరకు చేప్పట్టబోవు ఉద్యమాన్ని క్షేత్ర స్థాయిలో ఉద్యోగులు విజయవంతం చేయాలి.–:ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ పిలుపు…
ఏలూరు, ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 9 నుండి ఏప్రిల్ 4 వరకు చేప్పట్టబోవు ఉద్యమ కార్యాచరణ క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయుటకు గాను బుధవారం ఏలూరు లోని స్థానిక రెవిన్యూ భవనంలో ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ కె.రమేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి సభ్య సంఘాల జిల్లాఅధ్యక్షా కార్యదర్శులు అలాగే జిల్లా కార్యవర్గము పాల్గొని విస్తృతంగా చర్చించిన…

