తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక వారికి మాత్రమే..
తెలంగాణలో డిగ్రీలో ఫీజు రీయింబర్స్మెంట్పై విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు అర్హత ఉండదని ఉపకులపతుల భేటీలో నిర్ణయించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఏడు సంప్రదాయ యూనివర్సిటీల వీసీల సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో డిగ్రీలో కనీసం 75 శాతం హాజరు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత లేదని గతంలోనే ప్రభుత్వ ఆదేశాలు…