కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు… రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ లపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ఫోన్ను ట్యాప్ చేశారని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆమె మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ, “ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా?” అంటూ వైఎస్ జగన్ను ఉద్దేశించి తీవ్ర స్వరంతో…