ముంబయిలో రిలయన్స్ రెండు భారీ ప్రాజెక్టులు..!
రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదికగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ రెండు భారీ ప్రాజెక్టులను ప్రకటించారు. ముంబై నగరంలో ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ ప్రణాళికలను ఆవిష్కరించారు. అత్యాధునిక వసతులతో 2,000 పడకల మెడికల్ సిటీని, నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించేలా 130 ఎకరాల కోస్టల్ గార్డెన్ను అభివృద్ధి చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. రిలయన్స్ లాభాపేక్ష రహిత విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మెడికల్…

